IND-W Vs ENG-W | మహిళల వన్డే ప్రపంచ కప్లో (Women's World Cup) భాగంగా డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్తో భారత్ తలపడుతున్నది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమ్ఇండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.
ప్రపంచకప్ మూడో మ్యాచ్లో వెస్టిండీస్పై భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. వెస్టిండీస్పై 155 పరుగుల తేడాతో విజయం సాధించింది. జులన్ గోస్వామి ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంది...
భారత్ బోణీ మహిళల వన్డే ప్రపంచకప్ భారీ అంచనాలతో ప్రపంచకప్లో అడుగుపెట్టిన భారత మహిళల జట్టు అదిరిపోయే బోణీ కొట్టింది. తొలి మ్యాచ్లో దాయాది పాకిస్థాన్పై ఘనవిజయంతో శుభారంభం చేసింది. మొదట బ్యాటింగ్లో �
మహిళా ప్రపంచకప్లో భాగంగా దాయాదులు భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో.. టీమిండియా అద్భుత విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 244/7 స్కోరు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన (52), దీప్తి శర్మ (40), స్నే�
IND-W vs PAK-W | మహిళల ప్రపంచకప్లో (Women’s World Cup ) భాగంగా పాకిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ నెమ్మదిగా ఆడుతున్నది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు మొదట్లో గట్టిదెబ్బ తగిలింది.
ప్రతిష్ఠాత్మక ఐసీసీ అవార్డు కైవసం దుబాయ్: టీమ్ఇండియా యువ క్రికెటర్ స్మృతి మందన… మళ్లీ మెరిసింది. అంతర్జాతీయ క్రికెట్లో తనదైన సూపర్ ఫామ్తో అదరగొడుతున్న మందనను ప్రతిష్ఠాత్మక ఐసీసీ ‘వుమన్ క్రికెట�
హైదరాబాద్: ఈ యేటి ఐసీసీ మహిళా క్రికెటర్ అవార్డు స్మృతీ మందానను వరించింది. 2021 సీజన్లో స్మృతీ మందాన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. ఈ సీజన్లో ఆమె 22 ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడి 38.86 సగటుతో 855 �
దుబాయ్: మహిళల క్రికెట్లో అద్భుత ఫామ్తో దూకుడు కనబరుస్తున్న భారత స్టార్ ఓపెనర్ స్మృతి మందన ఐసీసీ మహిళల ‘టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఈయర్’ అవార్డుకు నామినేట్ అయింది. ఆమెకు పోటీగా ఇంగ్లండ్ క్రికెటర్లు తమ
గోల్డ్కోస్ట్: కష్టతరమైన లక్ష్యఛేదనలో బ్యాటర్లు తడబడటంతో ఆస్ట్రేలియాతో మూడో టీ20లోనూ భారత మహిళల జట్టుకు పరాజయం తప్పలేదు. ఆదివారం ఇక్కడ జరిగిన ఆఖరి పోరులో భారత్ 14 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఫలితంగా ఆసీ�
గోల్డ్కోస్ట్: టాపార్డర్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడంతో ఆస్ట్రేలియాతో శనివారం జరిగిన రెండో టీ20లో భారత మహిళల జట్టు పరాజయం పాలైంది. వన్డే సిరీస్ కోల్పోయి.. ఏకైక టెస్టును ‘డ్రా’ చేసుకున్న భారత్.. �
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరుగనున్న వన్డే ప్రపంచకప్ తర్వాత యువ ఓపెనర్ స్మృతి మందనకు భారత మహిళల క్రికెట్ జట్టు పగ్గాలు అప్పగించడం మంచిదని మాజీ కోచ్ డబ్ల్యూవీ రామన్ అభిప్రాయపడ్డాడు. హైదరాబాదీ స్టార్ �