భారత్లో స్మార్ట్ఫోన్ యూజర్ల సంఖ్య 2026వ సంవత్సరానికల్లా 100 కోట్లకు చేరుతుందని కన్సల్టింగ్ సంస్థ డెలాయిట్ అంచనా వేసింది. ఇంటర్నెట్ ఎనేబుల్డ్ ఫోన్ల విక్రయాలు గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతుందని ప్రపం�
స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీ టెక్నో భారత్లో లేటెస్ట్ టెక్నో కేమన్ 18 స్మార్ట్పోన్ లాంఛ్ చేసింది. ఈ ఏడాది జులైలో ఎంట్రీ ఇచ్చిన కేమన్ 17కు కొనసాగింపుగా ఈ హ్యాండ్సెట్ను కంపెనీ లాంఛ్ చేసింది. 4జీబీ ర్య�
న్యూఢిల్లీ : స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీ షియోమి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రెడ్మి కే50 సిరీస్ను లాంఛ్ చేస్తుందని భావిస్తున్నారు. ఈ ఏడాది అదే సమయంలో రెడ్మి కే40 సిరీస్ను షియోమి లాంఛ్ చేసింది. మధ్యశ�
న్యూఢిల్లీ : పలు లీక్లు, స్పెక్యులేషన్ల నడుమ ఎట్టకేలకు రెడ్మి నోట్ 11టీ భారత్లో లాంఛ్ అయింది. గత నెలలో చైనాలో లాంఛ్ అయిన రెడ్మి నోట్ 11 భారత్లో రూ 16,999 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది. అమెజాన్, ఎ�
బీజింగ్ : ఈ ఏడాది డిసెంబర్లో షియామి 12 మినీని లాంఛ్ చేసేందుకు షియామీ సన్నాహాలు చేస్తోంది. వచ్చే నెలలో షియామి 12 సిరీస్ లాంఛ్లో భాగంగా షియామి 12 మినీని కూడా కస్టమర్ల ముందుకు తీసుకువచ్చేందుకు కంపెనీ �