గూగుల్ పిక్సెల్ 6ఏకు కొనసాగింపుగా పిక్సెల్ 7ఏ లాంఛ్కు గూగుల్ సన్నాహాలు ముమ్మరం చేసింది. భారత్లో గూగుల్ పిక్సెల్ 7ఏ రూ 40,000కుపైగా అందుబాటులో ఉండనుంది.
స్మార్ట్ ఫోన్ కొనాలని భావించిన ఆమె రూ.9,000 విలువైన మొబైల్ ఫోన్ను ఆన్లైన్లో ఆర్డర్ చేసింది. అయితే ఆ మొబైల్ అందేలోపు అంత డబ్బు ఏర్పాటు చేసుకోవడం కష్టంగా భావించింది.
రెండేండ్లలో 200 స్టోర్లు ప్రారంభిస్తాం సంగీత మొబైల్స్ ఎండీ సుభాష్ చంద్ర వెల్లడి హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ బిజినెస్ ప్రతినిధి): దేశంలో అతిపెద్ద మొబైల్ విక్రయ సంస్థ సంగీతా మొబైల్స్ 48వ వార్షికో�
ఒప్పో రెనో 8 సిరీస్ ఫోన్లు జూన్ మాసాంతంలో భారత్లో లాంఛ్ కానున్నాయి. ఒప్పో రెనో 8 సిరీస్ జూన్ చివరిలో భారత్లో అందుబాటులో ఉంటుందని టెక్ నిపుణులు ముకుల్ శర్మ ట్వీట్ చేశారు.
Narzo 50A Prime | చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ నార్జో సిరీస్లో సరికొత్త మోడల్ను నేడు భారతీయ మార్కెట్లోకి విడుదల చేయనుంది. గతేడాది అందుబాటులోకి తీసుకొచ్చిన రియల్మీ నార్జో 50A ప్రైమ్ (Narzo 50A Prime)మోడల�
భారత్లో స్మార్ట్ఫోన్ యూజర్ల సంఖ్య 2026వ సంవత్సరానికల్లా 100 కోట్లకు చేరుతుందని కన్సల్టింగ్ సంస్థ డెలాయిట్ అంచనా వేసింది. ఇంటర్నెట్ ఎనేబుల్డ్ ఫోన్ల విక్రయాలు గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతుందని ప్రపం�
స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీ టెక్నో భారత్లో లేటెస్ట్ టెక్నో కేమన్ 18 స్మార్ట్పోన్ లాంఛ్ చేసింది. ఈ ఏడాది జులైలో ఎంట్రీ ఇచ్చిన కేమన్ 17కు కొనసాగింపుగా ఈ హ్యాండ్సెట్ను కంపెనీ లాంఛ్ చేసింది. 4జీబీ ర్య�