పిల్లలు మన కండ్లముందే ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఆవారా తిరుగుళ్లు అయితే లేవులే అనుకుంటున్నాం. ఫోన్ పట్టినా పోనీలే కాసేపే కాదా అని ఊరుకుంటున్నాం. కానీ, ఆ నిర్లక్ష్యమే జీవితాలను అంధకారం చేస్తుందని ఊహించల�
కరోనా పుణ్యమా అని పరిశుభ్రతపై ప్రతి ఒక్కరికీ అవగాహన పెరిగింది. గతంతో పోలిస్తే ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్ని జాగ్రత్తలు పాటించినా నిత్య జీవితంలో ఉపయోగించే ఏడు వస్త�
Chattisgarh Reservoir: స్మార్ట్ఫోన్ డ్యామ్లో పడిందని, ఆ ఫోన్ను తీసేందుకు సుమారు 21 లక్షల లీటర్ల నీటిని తోడించాడో ఆఫీసర్. కానీ ఆ ఫోన్ మాత్రం చిక్కలేదు. సోమవారం నుంచి గురువారం వరకు మూడు మోటార్ల ద్వారా ఆ డ్యా�
ఈ నెల 17న నిర్వహించే పాలిసెట్ పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను అనుమతించబోమని సాంకేతిక విద్యామండలి కార్యదర్శి డాక్టర్ శ్రీనాథ్ తెలిపారు. పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు పేర్కొ�
స్మార్ట్ఫోన్ వచ్చిన తర్వాత కంటికి కనిపించని నేరాలు విస్తృతంగా పెరిగాయి. బాధితులతోనే బ్యాంకు వివరాలు, ఓటీపీలు చెప్పిస్తూ.. ఏటేటా కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు సైబర్దొంగలు.
5జీ స్మార్ట్ఫోన్ పరిధిని మరింత విస్తరించుకోవడానికి నోకియా మరో మాడల్ను పరిచయం చేసింది. ఎక్స్30 పేరుతో విడుదల చేసిన ఈ స్మార్ట్ఫోన్ ధరను రూ.48,999గా నిర్ణయించింది.
అరచేతిలో సమాచార విప్లవంతో ప్రపంచం చేతికి వచ్చింది.. అనేక సేవలు సులభతరం అయ్యాయి. ఈ కోవలో ప్రజలకు పౌరసేవలను సులభంగా అందించేందుకు ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నాయి.
రెండేండ్లపాటు కొవిడ్ మహమ్మారి పిల్లల చదువులను దెబ్బతీయడంతోపాటు స్మార్ట్ఫోన్లకు బానిసలుగా మార్చింది. ఆన్లైన్ క్లాసుల కారణంగా తల్లిదండ్రులు పిల్లలకు అనివార్యంగా స్మార్ట్ఫోన్లు చేతికివ్వాల్సి వ�