అరచేతిలో సమాచార విప్లవంతో ప్రపంచం చేతికి వచ్చింది.. అనేక సేవలు సులభతరం అయ్యాయి. ఈ కోవలో ప్రజలకు పౌరసేవలను సులభంగా అందించేందుకు ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నాయి.
రెండేండ్లపాటు కొవిడ్ మహమ్మారి పిల్లల చదువులను దెబ్బతీయడంతోపాటు స్మార్ట్ఫోన్లకు బానిసలుగా మార్చింది. ఆన్లైన్ క్లాసుల కారణంగా తల్లిదండ్రులు పిల్లలకు అనివార్యంగా స్మార్ట్ఫోన్లు చేతికివ్వాల్సి వ�
గూగుల్ పిక్సెల్ 6ఏకు కొనసాగింపుగా పిక్సెల్ 7ఏ లాంఛ్కు గూగుల్ సన్నాహాలు ముమ్మరం చేసింది. భారత్లో గూగుల్ పిక్సెల్ 7ఏ రూ 40,000కుపైగా అందుబాటులో ఉండనుంది.
స్మార్ట్ ఫోన్ కొనాలని భావించిన ఆమె రూ.9,000 విలువైన మొబైల్ ఫోన్ను ఆన్లైన్లో ఆర్డర్ చేసింది. అయితే ఆ మొబైల్ అందేలోపు అంత డబ్బు ఏర్పాటు చేసుకోవడం కష్టంగా భావించింది.
రెండేండ్లలో 200 స్టోర్లు ప్రారంభిస్తాం సంగీత మొబైల్స్ ఎండీ సుభాష్ చంద్ర వెల్లడి హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ బిజినెస్ ప్రతినిధి): దేశంలో అతిపెద్ద మొబైల్ విక్రయ సంస్థ సంగీతా మొబైల్స్ 48వ వార్షికో�
ఒప్పో రెనో 8 సిరీస్ ఫోన్లు జూన్ మాసాంతంలో భారత్లో లాంఛ్ కానున్నాయి. ఒప్పో రెనో 8 సిరీస్ జూన్ చివరిలో భారత్లో అందుబాటులో ఉంటుందని టెక్ నిపుణులు ముకుల్ శర్మ ట్వీట్ చేశారు.
Narzo 50A Prime | చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ నార్జో సిరీస్లో సరికొత్త మోడల్ను నేడు భారతీయ మార్కెట్లోకి విడుదల చేయనుంది. గతేడాది అందుబాటులోకి తీసుకొచ్చిన రియల్మీ నార్జో 50A ప్రైమ్ (Narzo 50A Prime)మోడల�