‘మీరు భవిష్యత్లో ఏం కావాలనుకుంటున్నారు’ అనే అంశంపై ఓ వ్యాసం రాసుకొని రావాలంటూ ఓ పాఠశాలలోని మూడో తరగతి విద్యార్థులకు ఉపాధ్యాయుడు హోం వర్క్ ఇచ్చారు. అందులో కొందరు విద్యార్థులు తాము ఏమేమి ఉద్యోగం సాధిం�
ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ను కేంద్ర ప్రభుత్వం మరోసారి పరీక్షించింది. తాజాగా శుక్రవారం దేశవ్యాప్తంగా అనేకమంది స్మార్ట్ఫోన్ వినియోగదారులకు సందేశాలు పంపించింది.
Mahesh Babu | మహేశ్బాబు (Mahesh Babu) బిగ్సీ 20వ వార్సికోత్సవ సంబురాల్లో (BIG C 20th anniversary) చిట్చాట్ సెషన్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మీరూ రోజూ స్మార్ట్ఫోన్ను ఎంత సేపు వినియోగిస్తారని మహేశ్బాబును ఓ రిపోర్టర్ అడిగాడు.
స్మార్ట్ ఫోన్ను అతి గా వాడుతూ పిల్లలు మానసిక వ్యాధుల బారినపడుతున్నట్లు గుర్తించిన చైనా దాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టింది. చి న్నారుల ఫోన్ వాడకంపై నియంత్రణలు తీసుకొస్తున్నది. అన్ని కంపెనీలు మై
tomatoes free offer | టమోటా (tomatoes) పేరు వింటేనే జనం ఠారెత్తిపోతున్నారు. వాటిని కొనేందుకు జంకుతున్నారు. కిలో టమోటా ధర రూ.వందకు పైగా ఉండటమే దీనికి కారణం. అయితే ఒక మొబైల్ షాపు ఓనర్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. స్మార్ట్ఫోన్ కొను�
పిల్లలు మన కండ్లముందే ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఆవారా తిరుగుళ్లు అయితే లేవులే అనుకుంటున్నాం. ఫోన్ పట్టినా పోనీలే కాసేపే కాదా అని ఊరుకుంటున్నాం. కానీ, ఆ నిర్లక్ష్యమే జీవితాలను అంధకారం చేస్తుందని ఊహించల�
కరోనా పుణ్యమా అని పరిశుభ్రతపై ప్రతి ఒక్కరికీ అవగాహన పెరిగింది. గతంతో పోలిస్తే ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్ని జాగ్రత్తలు పాటించినా నిత్య జీవితంలో ఉపయోగించే ఏడు వస్త�
Chattisgarh Reservoir: స్మార్ట్ఫోన్ డ్యామ్లో పడిందని, ఆ ఫోన్ను తీసేందుకు సుమారు 21 లక్షల లీటర్ల నీటిని తోడించాడో ఆఫీసర్. కానీ ఆ ఫోన్ మాత్రం చిక్కలేదు. సోమవారం నుంచి గురువారం వరకు మూడు మోటార్ల ద్వారా ఆ డ్యా�
ఈ నెల 17న నిర్వహించే పాలిసెట్ పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను అనుమతించబోమని సాంకేతిక విద్యామండలి కార్యదర్శి డాక్టర్ శ్రీనాథ్ తెలిపారు. పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు పేర్కొ�
స్మార్ట్ఫోన్ వచ్చిన తర్వాత కంటికి కనిపించని నేరాలు విస్తృతంగా పెరిగాయి. బాధితులతోనే బ్యాంకు వివరాలు, ఓటీపీలు చెప్పిస్తూ.. ఏటేటా కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు సైబర్దొంగలు.
5జీ స్మార్ట్ఫోన్ పరిధిని మరింత విస్తరించుకోవడానికి నోకియా మరో మాడల్ను పరిచయం చేసింది. ఎక్స్30 పేరుతో విడుదల చేసిన ఈ స్మార్ట్ఫోన్ ధరను రూ.48,999గా నిర్ణయించింది.