ఇప్పటివరకు అమెరికాకు చెందిన నెట్వర్క్ టైమ్ ప్రొటోకాల్ ఆధారంగా పని చేస్తున్న భారత్లోని స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు ఇక నుంచి మన సొంత వ్యవస్థ ద్వారా పని చేయనున్నాయి. ఇందుకోసం ఇస్రో ‘రుబీడియం అటామి
స్మార్ట్ఫోన్లు నానాటికీ మరింత స్మార్ట్గా మారుతున్నాయి. వివిధ రకాల అప్లికేషన్ల (యా ప్స్) సాయంతో ఇప్పటికే యావత్ ప్రపంచాన్ని మన అరచేతిలోకి తెచ్చిపెడుతున్నాయి. అసలు యాప్లతో అవసరమే లేని స్మార్ట్ఫోన్ల
స్మార్ట్ఫోన్ల ధరలు దిగిరానున్నాయి. ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టకముందే మొబైల్ ఫోన్ విడిభాగాలపై దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించినందున స్మార్ట్ఫోన్ల ధరలు 3-5 శాతం మ�
నోమోఫోబియా.. అంటే ‘నో మొబైల్ ఫోబియా’. చేతిలో స్మార్ట్ఫోన్ లేకపోతే ఎట్ల..? ఫోన్ వాడలేని పరిస్థితి వస్తే ఎలా? అనే భావన అది. ఒక రకంగా మానసిక రుగ్మతే. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ఫోన్లను వాడుతున్న ప్రతి ఇద్దరి�
స్మార్ట్ఫోన్కు ప్రత్యామ్నాయంగా వాడుకొనేలా ఓ బుల్లి గ్యాడ్జెట్ను అమెరికాకు చెందిన స్టార్టప్ హ్యుమానే ఆవిష్కరించింది. ఇది స్మార్ట్ఫోన్ తరహాలో అన్ని పనులూ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
‘మీరు భవిష్యత్లో ఏం కావాలనుకుంటున్నారు’ అనే అంశంపై ఓ వ్యాసం రాసుకొని రావాలంటూ ఓ పాఠశాలలోని మూడో తరగతి విద్యార్థులకు ఉపాధ్యాయుడు హోం వర్క్ ఇచ్చారు. అందులో కొందరు విద్యార్థులు తాము ఏమేమి ఉద్యోగం సాధిం�
ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ను కేంద్ర ప్రభుత్వం మరోసారి పరీక్షించింది. తాజాగా శుక్రవారం దేశవ్యాప్తంగా అనేకమంది స్మార్ట్ఫోన్ వినియోగదారులకు సందేశాలు పంపించింది.
Mahesh Babu | మహేశ్బాబు (Mahesh Babu) బిగ్సీ 20వ వార్సికోత్సవ సంబురాల్లో (BIG C 20th anniversary) చిట్చాట్ సెషన్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మీరూ రోజూ స్మార్ట్ఫోన్ను ఎంత సేపు వినియోగిస్తారని మహేశ్బాబును ఓ రిపోర్టర్ అడిగాడు.
స్మార్ట్ ఫోన్ను అతి గా వాడుతూ పిల్లలు మానసిక వ్యాధుల బారినపడుతున్నట్లు గుర్తించిన చైనా దాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టింది. చి న్నారుల ఫోన్ వాడకంపై నియంత్రణలు తీసుకొస్తున్నది. అన్ని కంపెనీలు మై
tomatoes free offer | టమోటా (tomatoes) పేరు వింటేనే జనం ఠారెత్తిపోతున్నారు. వాటిని కొనేందుకు జంకుతున్నారు. కిలో టమోటా ధర రూ.వందకు పైగా ఉండటమే దీనికి కారణం. అయితే ఒక మొబైల్ షాపు ఓనర్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. స్మార్ట్ఫోన్ కొను�
పిల్లలు మన కండ్లముందే ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఆవారా తిరుగుళ్లు అయితే లేవులే అనుకుంటున్నాం. ఫోన్ పట్టినా పోనీలే కాసేపే కాదా అని ఊరుకుంటున్నాం. కానీ, ఆ నిర్లక్ష్యమే జీవితాలను అంధకారం చేస్తుందని ఊహించల�
కరోనా పుణ్యమా అని పరిశుభ్రతపై ప్రతి ఒక్కరికీ అవగాహన పెరిగింది. గతంతో పోలిస్తే ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్ని జాగ్రత్తలు పాటించినా నిత్య జీవితంలో ఉపయోగించే ఏడు వస్త�