టీఎస్పీఎస్సీ పేపర్లు లీక్ అయినట్టు తెలిసిన మరుక్షణమే రాష్ట్ర ప్రభుత్వం క్షణం ఆలస్యం చేయకుండా ఐపీఎస్ అధికారి ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలో సిట్ను ఏర్పాటుచేసింది. సిట్పై తమకు నమ్మకం లేదని, సిట్ సిట
TSPSC Paper Leak | టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో నిందితుడిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. సతీశ్ కుమార్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రవికిశోర్ నుంచి సతీశ్ ఏఈ పేపర్ కొనుగ�
టీఎస్పీఎస్సీ ఏఈ పేపర్ కొనుగోలు చేసి ఇటీవల అరెస్టయిన మైబయ్య, అతని కొడుకు జనార్దన్ను మూడురోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. దీంతో వారిద్దరినీ శుక్రవారం చంచల్గూడ జైలు నుంచి అధికారులు సిట్ �
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తుపై హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటివరకు అందిన 2 నివేదికల ప్రకారం దర్యాప్తు సంతృప్తికరంగానే ఉన్నదని స్పష్టం చేసింది. టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవ
డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏవో) ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేసిన కేసులో అరెస్టయిన ఖమ్మంకు చెందిన సాయిలౌకిక్, సుష్మిత దంపతుల మూడు రోజుల కస్టడీ ఆదివారంతో ముగిసింది. తమ ఆడికారు అమ్మి, అడ్వాన్స్గా వచ్చి
టెన్త్ హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసు విషయంలో బీజేపీకి చెందిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను వరంగల్ పోలీసు కమిషనరేట్ అధికారులు సోమవారం విచారించారు. కమలాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల�
డేటా చోరీ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. వివిధ రకాల సంస్థలు, వ్యవస్థలు, వ్యక్తులకు సంబంధించిన డేటాను చోరీ చేయడంతో పాటు వాటిని ఇతర సంస్థలు, వ్యక్తులకు విక్రయించే క్రమంలో పెద్ద ఎత్తున హవాలా ద్వారా ఆర్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండో నోటీసుకు కూడా సిట్ ఎదుట హాజరుకాకుండా డుమ్మా కొట్టారు. పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా హాజరుకాలేనని తన న్యాయవాదులతో లేఖను ఆదివారం సిట్ అధికారులకు పంపించారు.
టీఎస్పీఎస్సీ (TSPSC) కేసులో విచారణ ముమ్మరంగా సాగుతున్నది. పేపర్ లీకేజీ వ్యవహారంలో నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి (BJP chief Bandi sanjay) సిట్ (SIT) మారోసారి నోటీసులు (Notice) జారీ చేసింది.
ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల విషయంలో యువతీ యువకులకు రాష్ట్ర ప్రభుత్వంపై ఏమాత్రం విశ్వాసం సడలలేదు. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా..