బెట్టింగ్ యాప్స్ (Betting Apps) వ్యవహారంపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. ఈమేరకు డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీచేశారు. సీఐడీ అదనపు డీజీ పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు చేపట్టనుంది.
AP News | రేషన్ బియ్యం అక్రమ రవాణాపై నియమించిన సిట్లోని సభ్యులను మార్చాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సిట్ సభ్యులుగా ఉన్న వారిలో ముగ్గురు డీఎస్పీలు గతంలో వైసీపీకి అనుకూలంగా పనిచేసిన వారే అనే ఆర�
Sajjala Ramakrishna Reddy | ముఖ్యమంత్రి హోదాలో ఉండి చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డూపై దుర్మార్గపు వ్యాఖ్యలు చేశారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేవిధంగా ఆయన ప్రచారం చ�
Tirumala | తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. తిరుపతి పోలీసు అతిథి గృహంలో ఆదివారం మరోసారి సిట్ సభ్యులు సమావేశమయ్యారు. శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశంపై లోతైన విచార
Charge Sheet: అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, అతని తండ్రి హెచ్డీ రేవణ్ణపై.. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ప్రజ్వల్పై సిట్ నాలుగు కేసులను విచా�
నర్సరీ చదువుతున్న ఇద్దరు చిన్నారులపై ఓ కీచకుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మహారాష్ట్రలోని థాణే జిల్లా బద్లాపూర్లో జరిగిన ఈ ఘటనపై ప్రజల్లో ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి.
Bhavani Revanna: లైంగిక వేధింపుల కేసులో అరెస్టు అయిన ప్రజ్వల్ రేవణ్ణ తల్లి భవానీ రేవణ్ణకు ఇవాళ కర్నాటక సిట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఐపీసీ 64ఏ, 365, 109, 120బీ సెక్షన్ల కింద నమోదు అయిన కేసులో భవానీ రేవణ్ణ
మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను (Prajwal Revanna) బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత జర్మనీ నుంచి బెంగళూరులోని కెంపె
Prajwal Revanna | లైంగిక దౌర్జన్యాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna) ఎట్టకేలకు స్పందించారు. ఈ నెల 31వ తేదీన విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు.
గుజరాత్లోని రాజ్కోట్ గేమ్ జోన్ (TRP Game Zone) ప్రమాద మృతుల సంఖ్య 32కు చేరింది. వారిలో తొమ్మిది మంది చిన్నారులు కూడా ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
కేరళలో అంతర్జాతీయ అవయవ రాకెట్ ఒకటి బయటపడింది. హైదరాబాద్, బెంగళూరుతో పాటు పలు ప్రాంతాలకు చెందిన 20 మంది ఈ ముఠా బారిన పడి అవయవాలు పోగొట్టుకున్న వైనం వెలుగు చూసింది.