Perni Nani | ఏపీలో వైసీపీ అధికారంలోకి రాగానే మెడికల్ కళాశాలల పీపీపీ విధానంపై సిట్ విచారణ వేయిస్తామని వైసీపీ నాయకుడు , మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.
Odisha exam held on airstrip | హోంగార్డ్ సెలక్షన్స్కు 8,000 మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. దీంతో అంత మందికి పరీక్ష నిర్వహించడం పోలీసులకు సవాల్గా మారింది. ఈ నేపథ్యంలో ఏకంగా రన్వేపై వారికి రాత పరీక్ష నిర్వహించారు. ఈ వీడ�
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దళిత యువతిపై లైంగికదాడి, ఆపై హత్య కేసును పోలీసులు సక్రమంగా దర్యాప్తు చేయడం లేదని దీనిపై సిట్ ఏర్పాటు చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, దళ
Sabarimala gold scam case | శబరిమల ఆలయ బంగారం అవకతవకలకు సంబంధించిన కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) మాజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మురారి బాబును కస్టడీలోకి తీసుకుంది. బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో కొట్టాయం జిల్లాలోన�
ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ రాహుల్గాంధీ లేవనెత్తిన అంశాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఆయన ఆరోపణలపై ‘సిట్'తో విచారణకు ఆదేశించాలంటూ దాఖలైన ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు సోమవారం
Sabarimala | ప్రముఖ క్షేత్రమైన శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో గోల్డ్ ట్యాంపరింగ్ ఆరోపణలున్నాయి. ఈ అంశంపై ఆరువారాల్లోగా దర్యాప్తు చేసి పూర్తి నివేదిక సమర్పించాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను కేరళ హైకోర్టు శు�
Karur Stampede | కరూర్ తొక్కిసలాట (Karur Stampede) ఘటనపై మద్రాసు హైకోర్టు (Madras High Court) తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. సిట్ (SIT) విచారణకు ఆదేశించింది.
Dharmasthala Mass Burial Case: ధర్మస్థలిలో ఆడవాళ్లను సామూహికంగా ఖననం చేసినట్లు ఓ వ్యక్తి చెప్పిన ప్రదేశాల్లో సిట్ బృందం తనిఖీలు చేస్తోంది. గత రెండు రోజుల నుంచి అక్కడ ఏడు పుర్రెలు దొరికాయి. ఆ పుర్రెలు మగవాళ�
Vantara : జంతు సంరక్షణశాల వంతారా కీలక విషయాన్ని వెల్లడించింది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ చేపట్టబోయే దర్యాప్తుకు సహకరించనున్నట్లు వంతారా పేర్కొన్నది. దీనిపై ఆ సంస్థ ఓ ప్రకటన రిలీజ�
Dharmasthala : ధర్మస్థలి ఘటనలో విజిల్బ్లోయర్ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని పది రోజుల కస్టడీలోకి తీసుకున్నారు. బెల్తంగడి కోర్టులో అతన్ని హాజరుపరిచారు. సామూహిక ఖననాలు జరిగినట్ల
Dharmasthala excavation | కర్ణాటకలోని ధర్మస్థల 13వ ప్రాంతంలో తవ్వకాలను సిట్ చేపట్టింది. అయితే రెండు రోజుల పాటు జరిపిన తవ్వకాలలో ఎలాంటి మానవ అవశేషాలు బయటపడలేదు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో తవ్వకాలను బుధవారం ముగించారు.