రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనను, వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే బీఆర్ఎస్ నాయకులపై విచారణలు, కేసులతో వేధింపులకు గురి చేస్తున్నారని మంచిర్యాల జిల్లా తాండూర్ మండల బీఆర్ఎస్ నాయకులు ఆ�
KCR : ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR )కు సిట్ అధికారులు మరోసారి నోటీసులు పంపారు. ఫిబ్రవరి 1వ తేదీ(ఆదివారం) మధ్యాహ్నాం 3 గంటలకు విచారణ జరుపుతామని పేర్కొన్నారు.
మాజీ సీఎం కేసీఆర్కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ లక్ష్మీదేవిపల్లి శ్రేణులు భగ్గుమన్నాయి. పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపుమేరకు లక
KCR : మున్సిపల్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ను దెబ్బతీయాలనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తుగడలకు కేసీఆర్(KCR) చెక్ పెట్టారు. దాంతో.. శుక్రవారం సిట్ విచారణ వాయిదాపడింది.
కేసీఆర్ను సిట్, కమిషన్లు ఏమీ చేయలేవని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్కు ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ నోటీసులివ్వడాన్ని తీవ్రంగా ఖండించిన ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కల్పించిన హక్కుల వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారమైందని, కానీ నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అదే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని మాజీ
‘ప్రజాసమస్యలు, పాలకుల దౌర్జన్యాలపై గొంతెత్తడం నా హక్కు.. సిట్ బెదిరింపులు.. నోటీసులకు ఎట్టి పరిస్థితుల్లో భయపడబోను.. చట్టపరిధిలో నా వద్ద ఉన్న సమాచారంతో జవాబిస్తా.. ఆ తర్వాత మీ ఇష్టమొచ్చినట్టు చేసుకోండి’ �