సెస్ కార్మికుల సమస్యలు పరిష్కరించనట్లైతే సమ్మె చేపడతామని తెలంగాణ స్టేట్ యూనైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్ రావు అన్నారు. సెస్ సంస్థ పరిధిలో పని చేస్తున్న కార్మికుల సమస�
ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని అప్పు చేసి నిర్మాణం మొదలు పెట్టిన ఓ లబ్ధిదారురాలు ఆనందం అంతలోనే ఆవిరైంది. బేస్మెంట్ పూర్తయి ఖాతాలో పడిన బిల్లు వెనక్కి పోవడంతో లబోదిబోమంటున్నది. ఓ అధికార పార్టీ నేత కక్షసాధిం�
ఆర్టీసీ బస్సును అపలేదని ఓ మహిళ నిరసన వ్యక్తం చేసింది. రంగంపేటకు చెందిన సంతోష సిరిసిల్ల వెళ్లడానికి బస్టాండ్ లో వేచి ఉంది. వన్పల్లి నుంచి సిరిసిల్ల వైపు వెళ్లే ఆర్టీసీ బస్సు అప్పటికే గ్రామం దాటిపోయింది.
రుద్రంగి మండలం మానాల, గిరిజన తండా రైతులు పండించిన వరి, మొక్కజొన్న ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దేగావత్ తిరుపతి డిమాండ్ చేశారు. రుద్రంగి మండలం మానాల గ్రామంలో వైస్
రాష్ట్రీయ బాల్ స్వస్య కార్యక్రమంలో భాగంగా గురువారం రుద్రంగి మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం విద్యార్థులకు వైద్యాధికారులు ప్రభాకర్, అభినయలు వైద్య పరీక్షలు నిర్వహించారు.
వరి కొయ్యల అవశేషాలను కాల్చడం వల్ల సేంద్రీయ పదార్థాలు, పోషకాలు నశిస్తాయని నేలలోఉన్న వానపాములు సూక్ష్మజీవులు వేడితో చనిపోతాయని సారంగాపూర్ ఏవో ప్రదీప్ రెడ్డి పేర్కొన్నారు. సారంగాపూర్ మండలంలోని రేచపల్�
సారంగాపూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని ఎంపీడీఓ చౌడారపు గంగాధర్ అన్నారు. మండల పరిషత్ కార్యలయంలో మండలంలోని ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో సోమవారం సమీక్ష సమావే�
పెద్దూరు సింగిల్ విండోకు కేటాయించిన కొనుగోలు కేంద్రాన్ని కొనసాగించాలంటూ సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు సింగిల్ విండో పాలకవర్గం, రైతులు మంగళవారం రోడ్డెక్కారు.
ఐదు రోజులుగా మండలంలోని ఓ రైస్మిల్లులో ధాన్యం దింపుకోకపోవడంతో చిరెత్తుకొచ్చిన రైతులు తహసీల్దార్ కార్యాలయం ముందు వరిధాన్యం లోడుతో ఉన్న లారీని తహసీల్దార్ కార్యాలయం ముందు రోడ్డుపై ఉంచి సోమవారం నిరసనకు
భద్రాద్రి జిల్లాలోని మనుగూరులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాల దాడి అప్రజాస్వామికం అని బీఆర్ఎస్ రాష్ట్ర నేత కంచర్ల రవిగౌడ్ విమర్శించారు. ప్రభుత్వ మద్దతులో భాగంగానే పోలీసుల సమక్షంలో దాడి �
నలబై రోజుల వ్యవధిలో భార్యాభర్తలు మృతిచెందడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. వీర్నపల్లి మండల కంచర్లకు చెందిన దేవోల్ల హన్మాంతు సెప్టెంబర్ 26న బహ్రెయిన్ లో గుండెపోటుతో మృతిచెందాడు.
వేములవాడ మున్సిపల్ పరిధిలో ని శాత్రాజపల్లి కి చెందిన కాంగ్రెస్ కార్యకర్త బూర శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ కు రాజీనామాకు వాట్సాప్ లో ఆదివా�
Sircilla | రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం గోవింద నామస్మరణతో పులకరించింది. శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహారథోత్సవం కన్నుల పండువగా సాగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నలుమూలల నుంచి పెద్