నిజాం నిరంకుశ ప్రజా వ్యతిరేక విధానాలు, స్వాతంత్ర ఉద్యమ పోరాటంతో పాటు తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని బీఆర్ఎస్ నేతలు కొనియాడారు.
Siricilla | తంగళ్ళపల్లి మండలం గండి లచ్చపేట గ్రామ బీఆర్ఎస్ నాయకులు దేవుని రమేష్ను సెస్ చైర్మన్ చిక్కాల రామారావు పరామర్శించారు. ఇటీవలే రమేష్ కూతురు లాస్య అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. యూరియా కోసం ఉదయాన్నే సింగిల్ విండో గోదాములు, రైతు వేదికలు, ఫర్టిలైజర్ దుకాణాల ఎదుట బారులు తీరుతున్నారు. ఒక్క బస్తా యూరియా కోసం తిండి తిప్పలు లే
అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలు రాజన్న సిరిసిల్ల, వరంగల్ జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. వివరాలు ఇలా.. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని సేవాలాల్ తండాకు చెందిన భూక్
Urea | రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాం వద్ద అర్థరాత్రి నుండే యూరియా కోసం అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు.
టీపీసీసీకి కమిషన్ ఏజెంట్ గా టీజీపీఎస్సీ మారిందని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీశ్ ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు అన్యాయం చేసిన టీజీపీఎస్సీ చైర్మన్ వెంటనే రాజీనామా చేయ�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతున్నా.. విద్యా శాఖ మంత్రి, సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ మండలం అగ్రహారం లోని జేఎన్టీయూ కళాశాల సమస్యలు పట్టించుకోకపోవడం సిగ్గు చేటని బీఆర్ఎస్వీ నే�
Urea | రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరి నాట్లేసి నెల 15 రోజులైనా ఇప్పటివరకు యూరియా బస్తాలు అందగా పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు.
పంట పొలాల్లోని లూజ్ వైర్లు సరిచేసినంకనే గ్రామంలోకి రావలంటూ గ్రామస్తుడు కర్రతో దాడి చేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం కంచర్లలో బుధవారం జరిగింది.