సూపర్ స్పెషాలిటీ వైద్య విద్య ప్రవేశ పరీక్షలో వేములవాడ వైద్యురాలు డాక్టర్ ఉడుతల లిఖిత ఆల్ ఇండియా 3వ ర్యాంక్ సాధించారు. వేములవాడ పట్టణానికి చెందిన ఉడతల వెంకన్న విజయ దంపతుల రెండో కూతురు లిఖిత ఎంబీబీఎస్ గాం�
ఓటు హక్కు ప్రతీ ఒక్కరి బాధ్యత అని వేములవాడ ఆర్డివో రాధాబాయి అన్నారు. జాతీయ ఓటర్ దినోత్సవం లో భాగంగా తహసీల్దార్ కార్యాలయం నుండి తెలంగాణ చౌక్ వరకు ఆదివారం అవగాహన ర్యాలీ నిర్వహించగా ఆమె హాజరై మాట్లాడారు.
సారంగాపూర్ మండలంలోని రేచపల్లి ఆటవి ప్రాంతంలో ఆ శాఖ అధికారులు జంతు గనన సర్వెను నిర్వహిస్తున్నారు. మూడు రోజులుగా నిర్వహిస్తున్న శాఖహార జంతు గనన శుక్రవారంతో పూర్తి కావడంతో మరో మూడు రోజుల పాటు మాంసాహార జం�
వేములవాడ మున్సిపల్ కమిషనర్ గా సంపత్ కుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. వేములవాడ కమిషనర్గా విధులు నిర్వహించిన అన్వేష్ మంచిర్యాలకు బదిలీ కాగా మంచిర్యాల కమిషనర్ గా ఉన్న సంపత్ కుమార్ వేములవాడ బదిలీ అ�
KTR | తెలంగాణ భవన్లో సిరిసిల్లలో మున్సిపల్ ఎన్నికలపై వార్డు ఇంచార్జిలతో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. సిరిసిల్ల ఒకప్పుడు ఎలా ఉందో, బీఆర్ఎస్ పాలనలో ఇప్పుడు ఎలా అభివృద్ధి చెందిందో ప్�
Siricilla : సిరిసిల్ల పవర్లూమ్ వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు వినతిపత్రం అందిస్తామని పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ముశం రమేష్ తెలిపారు
వేములవాడ రాజన్న ఆలయంలోని అవుట్ సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది వ్యవహారంపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం రాజన్న ఆలయంలో తనిఖీలు నిర్వహించారు.
వేములవాడ పట్టణంలోని మార్కండేయ నగర్ భావన ఋషి సమాజ సేవా సంఘం అధ్యక్ష ఎన్నికలు మంగళవారం నిర్వహించగా సాధారణ ఎన్నికలను తలపించాయి. మొత్తం మార్కండేయ నగర్ లో పద్మశాలిలకు 326 ఓట్లు ఉండగా సంఘం అధ్యక్ష స్థానానికి దూ
వేములవాడ పురపాలక సంఘం చైర్మన్ రిజర్వేషన్ బీసీ జనరల్ కావడంతో పదేళ్ల తర్వాత పురుషులకు అవకాశం దక్కనుంది. మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న వేములవాడ 2011లో నగర పంచాయతీగా మార్చుతూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస�
కార్మికక్షేత్రమైన సిరిసిల్ల లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంక్రాంతి పండుగ కు నూతన శోభను తెచ్చేందుకు వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. స్థానిక బతుకమ్మ ఘాట్ వేదికగా ఏర్పాటు చేసి�
వేములవాడ పట్టణంలో ఓ ప్రభుత్వ కార్యాలయంలోని ఆస్తులను బయట వ్యక్తుల ధ్వంసం చేసిన సంబంధిత అధికారులకు సమాచారం లేకపోవడం విధుల పట్ల వారి అంకిత భావాన్ని ప్రశ్నిస్తోంది. వేములవాడ పట్టణంలోని ఓల్డ్ అర్బన్ కాలనీ �
వేములవాడ మున్సిపల్ కార్యాలయం ముందు ఓట్ల అభ్యంతరాలపై ఫిర్యాదు చేసిన పత్రాలు, అధికారులు ఇచ్చిన వివరణ పత్రాలను సామాజిక కార్యకర్త పుప్పాల మోహన్ ఆదివారం దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేములవాడ పుర�
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం జగ్గారావుపల్లి గ్రామంలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలో గ్రామానికి చెందిన కొండవేని గంగా జమున అనే మహిళా కేసిఆర్ చేపట్టిన పథకాలను ముగ్గు రూపంలో �