వేములవాడ పట్టణంలోని రెండో బైపాస్ రహదారి విద్యానగర్లోని కాలువను ఆనుకొని నిర్మిస్తున్న ప్రహరీ గోడను అధికారులు సోమవారం కూల్చివేశారు. కోనాయపల్లి చెరువు ముత్తడి ద్వారా వచ్చే వరద కాలువ బఫర్ జోన్ కబ్జా చేసి �
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన మాట నిలబెట్టుకున్నారు. పద్నాలుగు ఏళ్ల క్రితం కార్యకర్త కుటుంబానికి ఇచ్చిన హామీ మేరకు అండగా నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 1వ వార్డు�
తల్లి ప్రేమకు హద్దులు లేవని, అది మనుషులకే కాదు మూగజీవాలకూ ఒకేలా ఉంటుందని గుర్తు చేసే హృదయ విదారక ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ
నిత్యవసర వస్తువులు, గ్యాస్ సిలిండర్లు, కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగినా మధ్యాహ్న భోజన పథకానికి ప్రభుత్వం చెల్లిస్తున్న మెనూ చార్జీలను పెంచకపోవడం వల్ల కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన�
ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని సీపీఐ సిరిసిల్ల పట్టణ కార్యదర్శి పంతం రవి డిమాండ్ చేశారు. ప్రస్తుతం చేపడుతున్న ప్రత్యేక సవరణ ప్రక్రియ వల్ల పేదలు, వలస కార్మికులు, �
రైతుల అభివృద్ధే సహకార సంఘాల లక్ష్యమని చందుర్తి ఫ్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్ అన్నారు. సహకార సంఘం కార్యాలయంలో 73వ అఖిల భారత సహకార వారోత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు.
వానా కాలం ప్రారంభమై 15 రోజులు గడిచినా చినుకు రాక నేల చిత్తడిగాక రైతులు దిగాలుగా చూస్తుండగా పిల్లలు దేవుల్లతో సమానమని వారి చేతైనా కప్పతల్లి ఆట ఆడిద్దామనుకున్నారో ఏమో వారి ఆటతో గ్రామస్తులు ముచ్చటపడ్డారు.
ప్రభుత్వ సేవలను ప్రజలకు సులభంగా అందించాల్సిన గ్రామపంచాయతీ అధికారి (జీపీవో) తీరుతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆరోపిస్తూ కోనరావుపేట మండలంలోని నిజామాబాద్ గ్రామానికి చెందిన గ్రామస్తులు తహసీల్దార్�
వేములవాడ పట్టణంలోని పలు ప్రైవేట్ పాఠశాలలు విద్యను వ్యాపారంగా మార్చి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని, అలాంటి విద్యాసంస్థలపై విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలన
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ధాన్యం కుంభకోణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులదే ప్రధాన పాత్ర ఉందని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి ఆరోపించారు. మంగళవారం వేములవాడ పట
రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో చిన్న నిర్లక్ష్యం అధికార యంత్రాంగం పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. జిల్లా డిప్యూటీ డీఎంహెచ్వోగా పనిచేసిన డాక్టర్ రజిత బదిలీపై వెళ్లి వారం రోజు�
సిరిసిల్ల కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి తన సమస్యను వినిపించేందుకు వచ్చిన ఓ తల్లి, వేచి ఉండే సమయంలో సమయాన్ని వృథా చేయకుండా తన చిన్నారికి సెల్ఫోన్లో పాఠాలు నేర్పిస్తూ కనిపించింది.