వేములవాడలోని భీమేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు శుక్రవారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అక్రమ అరెస్టులతో తమ ఉద్యమాన్ని ఆపలేరని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీష్ అన్నారు. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో సోమవారం సిరిసి�
‘సిరిసిల్ల ఎమ్మెల్యే రామన్నే.. నాకు దేవుడు.. ఓ కలెక్టర్ నాకు ఉపాధి లేకుండా చేస్తే విషయం తెలిసిన రామన్న టీ స్టాల్ ఏర్పాటు చేయించి నా కుటుంబానికి ఆసరయ్యిండు’ అని కేటీఆర్ టీ స్టాల్ నిర్వాహకుడు బత్తుల శ్రీనివ
వేసవి సెలవుల్లో చేపట్టనున్న జనగణ విధులకు సీనియార్టీని పరిగణలోకి తీసుకోవాలని పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేటర్ అధ్యక్షుడు చిప్ప యాదగిరి అన్నారు. వేములవాడ తహసీల్దార్ జయంత్ కుమార్ కు శుక్రవారం వినతి పత్రం �
వేములవాడ నియోజకవర్గంలో బీజేపీ మధ్య కోల్డ్ వార్ కొనసాగుతూనే ఉంది. గడిచిన 2023 అసెంబ్లీ ఎన్నికలలో వేములవాడ నియోజకవర్గం నుండి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ చెన్నమనేని వికాస్ బరిలో నిలిచిన విషయం తెలిస�
Handloom Union : రాష్ట్రంలో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీలో ప్రశ్నించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR)ను తెలంగాణ చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు, కార్యదర్శి కోర�
బ్రాహ్మణులను కించపరుస్తూ మాట్లాడిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శ్యాముల్ ను వెంటనే బహిష్కరించాలని వేములవాడ బ్రాహ్మణ సంఘం డిమాండ్ చేసింది. బ్రాహ్మణుల పట్ల ఎమ్మెల్యే శ్యాముల్ వ్యాఖ్యలను వారు ఖండించి నిర�
విడాకులైన భార్య అక్క తిట్టిందని వాటర్ ట్యాంకు ఎక్కి మూడు గంటల పాటు అధికారులకు ముచ్చెమటలు పట్టించిన వ్యవహారం వేములవాడ పురపాలక సంఘం పరిధిలో సోమవారం చోటుచేసుకుంది.
భువనేశ్వర్ లో జరిగే జాతీయస్థాయి వాలీబాల్ పోటీలలో పాల్గొనే తెలంగాణ మహిళల వాలీబాల్ జట్టుకు కోచ్ గా పంతం ప్రభాకర్ వ్యవహరించనున్నట్లు సిరిసిల్ల జిల్లా విలాసాగర్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు బొలగం శ్రీనివా
వంటగ్యాస్ సిలిండర్లు దొరకకపోవడంతో వేములవాడ పట్టణంలోని టిఫిన్ సెంటర్ నిర్వాహకులు ప్రత్యామ్నాయ మార్గంలో భాగంగా కట్టెల పొయ్యి ఏర్పాటు చేసుకొని టిఫిన్లు తయారు చేస్తున్నారు.
గ్రామపంచాయతీలలో పని చేస్తున్న కార్మికులను ఇష్టానుసా ఇటీవలే కొత్తగా వచ్చిన పాలకవర్గాలు తొలగిస్తున్నారని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి పేర్కొన్నారు.