వ్యవస్థలోని లోపాలను ఎప్పటికప్పుడు సరి చేస్తూ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని వేములవాడ ఏరియా ఆసుపత్రికి వచ్చిన ఒక రోగి ఎదుర్కొన్న సమస్యలపై మాట్లాడుతూ వీడియోను రికార్డ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పెట్�
బీర్ పూర్ మండల కేంద్రంలో ఏసీబీ డీఎస్పీ గట్ల మహేందర్రెడ్డి ఆధ్వర్యంలో గురువారం బీర్పూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడి నిర్వహించారు. ఓ బాధితురాలి నుంచి రూ.30 వేల లంచం తీసుకుంటున్న గిరి�
గంభీరావుపేట మండలంలోని కొత్తపల్లి సింగిల్ విండో కార్యాలయానికి రైతులు గురువారం తాళం వేసి అందులో సిబ్బందిని బంధించారు. యూరియా యాప్ తో రైతులకు ప్రభుత్వం చుక్కలు చూపిస్తున్నాదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిబ్
రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికార పార్టీల హత్యా రాజకీయాలను ప్రజలు సహించరని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తోట ఆగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. నేత కార్మికుడు వెంగళ వెంకటేశం హత్య ఘటన తో అత్యా రాజకీయాలు వెలుగులోకి
వ్యక్తిగత ప్రతిష్ట కోసం వేములవాడకు ఉన్న చరిత్రను కాల రాస్తున్నారని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప రామకృష్ణ అన్నారు. వేములవాడ పట్టణంలోని పద్మశాలీ సంఘంలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు.
అమెరికాలో మిద్దె రాములు జయంతి 86వ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ జానపద కళారంగానికి అంతర్జాతీయ స్థాయిలో విశేష గుర్తింపు తెచ్చిన జాతీయ, అంతర్జాతీయ ఒగ్గుకథ కళాకారులు, స్వర్గీయ మిద్దె రాములు 86వ జయంతి వ�
వ్యవసాయ విద్యార్థులు గ్రామీణ పరిస్థితులను నేరుగా తెలుసుకోవడం చాలా అవసరమని రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సాయి కుమార్ అన్నారు.
థలాపూర్ మండలం తండ్రియాల గ్రామానికి చెందిన రేవతి అనే మహిళ పురిటి నొప్పులతో బాధపడుతుండగా బంధువులు 108 కు ఫోన్ చేశారు. కాగా వారు గ్రామానికి వచ్చి ఆసుపత్రికి తరలించే లోపు నొప్పులు ఎక్కువ కావడంతో 108 అంబులెన్స్ �
రోడ్డు భద్రతా నియమాలను ప్రతీ ఒక్కరూ పాటించాలని డీటీవో శ్రీనివాస్రావు సూచించారు. సిరిసిల్ల ఆర్టీసీ డిపోలో మంగళవారం ఆర్టీసీ డ్రైవర్లకు రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
రాజన్న సిరిసల్ల జిల్లాలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు పకడ్బందీ చర్యలు నిర్వహిస్తున్నట్లు నార్కోటిక్ పోలీసులు తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో పాటు పలు కిరాణా దుకాణాలు,
తెలంగాణ రైతుల పాలిట వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు గుండెకాయలాంటిదని బీఆర్ఎస్ బోయినపల్లి మండల తాజా మాజీ అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య అన్నారు. బోయినిపల్లి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పా�
సిరిసిల్ల చేనేత కళాకారుడు వెల్దీ హరిప్రసాద్ మరో అద్భుత సృష్టిని ఆవిష్కరించాడు. అగ్గిపెట్టెలో ఇమిడే చీర, దబ్బనంలో దూర చీర, శాలువాపై కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలు, జీ-20 సదస్సు చిత్రాలు వంటి అనేక అద్భుత వస్త్ర�
అగ్రరాజ్యమైన అమెరికా గడ్డమీద తెలంగాణ జానపదం అలరించింది. ఓక్లాండ్ అరేనాలో జరిగిన సిలికాన్ ఆంధ్ర రజిత వేడుకల్లో భాగంగా మిద్దె వినీత్ బృందం తెలంగాణ జానపద కళ ఒగ్గు కథతో ప్రదర్శించారు.
వేములవాడ పురపాలక సంఘం పరిధిలో నిషేధిత జాబితాలో ఉన్న భూములలో మున్సిపల్ అధికారులు నిర్మాణ అనుమతులు ఇవ్వడం పై మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవిరాజు అభ్యంతరం వ్యక్తం చేశారు.
డీడబ్ల్యూఓ–చైల్డ్ ప్రొటెక్షన్ నియామకాలపై సమగ్ర విచారణ చేపట్టాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్కు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆ సంఘం నాయకులు సోమవారం వినతిపత్రం సమర్పించ�