ఎన్నికల సమయంలో రెడ్లకు ఇచ్చిన న్యాయమైన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు గుండారం కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.
అధికారిక కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ దళిత కౌన్సిలర్ కు మరోసారి అవమానం జరిగింది. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సాయిమణికంఠ గార్డెన్ లో గురువారం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ధృవీకరణ పత్రాల పంపిణీ కార్యక్�
వేములవాడ పట్టణ శ్రీకృష్ణ యాదవ సంఘం నూతన కార్యవర్గాన్ని మంగళవారం సంఘ సభ్యులు ఎన్నుకున్నారు. ఇందులో అధ్యక్షుడిగా దర్ర మల్లేశం, ఉపాధ్యక్షుడిగా మామిండ్ల బాలయ్య, కోశాధికారిగా మారవేణి మల్లయ్య, సలహాదారులుగా �
వెయ్యి రోజుల పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ ఒక్క హామీని అమలు చేయలేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ధ్వజమెత్తారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల
తనను రోజు సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చుతుండగా కులమతాల హద్దులు దాటి గత ఎనిమిదేళ్లుగా సోదరుడిగా భావించి ముస్లిం మైనార్టీ కి చెందిన ఆటో నిర్వాహకుడికి రాఖీ కట్టి అనుబంధాన్ని చాటారు.
ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులు వ్యవసాయం చేసినట్లయితేనే నేల ఆరోగ్యం బాగుపడుతుందని రైతుల ఆరోగ్యాలు మెరుగుపడతాయని సిరిసిల్ల జిల్లా వ్యవసాయ అధికారి వి భాస్కర్ అన్నారు.
వేములవాడ రాజన్నకు భక్తిశ్రద్ధలతో భక్తులు సమర్పించిన కోడెలు మృత్యువాత పడుతున్నాయి. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన కోడెను భక్తులు తమ కోరిన కోర్కెలు తీరిన తరుణంలో ఇంటి నుండి తీసుకువచ్చి నిజకోడెను స�
రూ.ఏడు కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన రైస్ మిల్ నిర్వాహకులను సోమవారం వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు వెల్లడించారు.
చేనేత కార్మికుల కళా నైపుణ్యంతో సిరిసిల్ల ఖ్యాతి ప్రపంచ వ్యాప్తమైంది. అగ్గిపెట్టెలో ఇమిడే చీరనేసిన సిరిసిల్ల మగ్గంపై మరెన్నో ఆవిష్కరణలు చేసింది. ఆ వారసత్వానికి కొనసాగింపుగా సేంద్రియ సాగులో పత్తిని పండ�
తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించడమే కాకుండా తనపై అకారణంగా చేయి చేసుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ జానపద కళాకారిణి మాధురి రాథోడ్ వేములవాడ పట్టణ పోలీసులకు గురువారం రాత్రి ఫిర్యాదు చేశార�
జీవో 97ను ఎత్తేయాలని అగ్రహారంలో విద్యార్థుల ఆందోళన శుక్రవారం ఆందోళన చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అగ్రహారం శ్రీ రాజరాజేశ్వర స్వామి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ప్రభుత్వ నిర్ణయా
ఎన్నికల సమయంలో ఉద్యోగాల హామీలతో యువతను ఆకర్షించిన రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను గాలికి వదిలేశాయని సీపీఎం జిల్లా కార్యదర్శి ముశం రమేష్ తీవ్రస్థాయిలో విమర్శించారు.
శక్తి స్కీమ్, జీవో నెం.97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ విద్యార్థులు కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు.
వ్యవస్థలోని లోపాలను ఎప్పటికప్పుడు సరి చేస్తూ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని వేములవాడ ఏరియా ఆసుపత్రికి వచ్చిన ఒక రోగి ఎదుర్కొన్న సమస్యలపై మాట్లాడుతూ వీడియోను రికార్డ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పెట్�