silver jubilee celebration | జిల్లా కేంద్రంలోని 37 వ వార్డులో స్థానిక మాజీ కౌన్సిలర్ దిడ్డి మాధవి ఆధ్వర్యంలో డప్పు చప్పుల్ల మధ్య బుధవారం ఇంటింటికి వెళ్లి బొట్టు పెడుతూ ఆహ్వాన పత్రికలకు అందజేస్తూ కేసీఆర్ సభకు తరలిరావాలని �
రాజన్న సిరిసిల్ల జిల్లాలు పంచాయతీ సెక్రెటరీ (Panchayati Secretary) మిస్సింగ్ కలకలం రేపుతుంది. తంగళ్లపల్లి మండలం బద్దనపల్లిలో గ్రామపంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్న ప్రియాంక సోమవారం నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్య�
మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సులో (RTC Bus) మహిళలకు ఉచిత ప్రయాణం ఏ ముహూర్తాన పెట్టిందో కానీ, నిత్యం బస్సుల్లో సీటు కోసం, ఇతర కారణాలతో ఘర్షణలకు దారితీస్తుంది. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆర్టీసీ బస�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహకారంతోనే సిరిసిల్లలో (Sircilla) టెక్స్పోర్ట్ ఇండస్ట్రీ అందుబాటులోకి వచ్చిందని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జంగం చక్రపాణి కొనియాడారు. స్థానిక ఆపేరల్ పార్కులో టెక్స్ ప�
సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా చోరీకి గురైన రూ.10లక్షల విలువైన వంద సెల్ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేశామని రాజన్న సిరిసిల్ల ఎస్పీ మహేశ్ బీ గితె తెలిపారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో బ�
సిరిసిల్ల నియోజకవర్గంలో బుధవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించారు. రోజంతా బిజీబిజీగా గడిపారు. పలు ఆలయాల్లో పూజలు చేశారు.
ఉరిసిల్లగా మారిన సిరిసిల్లను ఆదుకునేందుకు, ఆకలి చావు లు, ఆత్మహత్యలు, వలసలను నివారించడానికి ఇదివరకటి కేసీఆర్ ప్రభుత్వం బతుకమ్మ చీరలు, ఆర్వీఎం వంటి పథకాలు తెచ్చింది.
Sircilla | సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 4: శ్రీరామ నవమి వేడుకలను పురస్కరించుకుని భద్రాద్రిలో నిర్వహించనున్న సీతారాముల కళ్యాణ వేడుకల కోసం సిరిసిల్లకు చెందిన నేత కార్మికుడు బంగారు పట్టు చీరను రూపొందించాడు.
Sircilla | సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 4: సిరిసిల్ల నేత కార్మికుడు మరమగ్గం పై మరో అద్భుతాన్ని సృష్టించాడు. అగ్గిపెట్టెలో ఇమిడే చీర, దబ్బనం లో దూరే చీర ఇటువంటి ఎన్నో వినూత్న వస్త్రాలను రూపొందించిన సిరిసిల్ల కు చెందిన
తమ సమస్యలు పరిష్కరించాలని, కార్మికులకు మెరుగైన ఉపాధి చూపాలని, కూలీ అందించాలని సిరిసిల్ల నేతన్నలు డిమాండ్ చేశారు. మానం కాపాడే నేతన్నల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ జీవితాలతో చెలగాటమాడుత�
సిరిసిల్లలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను యథావిధిగా కొనసాగించాలని, సొసైటీల మనుగడను దెబ్బతీయవద్దని సిరిసిల్ల సింగిల్విండో డైరెక్టర్లు, సభ్యులు, రై
సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని సర్పంచుల ఫోరం జేఏసీ ఉపాధ్యక్షుడు మాట్ల మధు (Matla Madhu) డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సర్పంచుల అక్రమ అరెస్టులను ఆపాలన్నారు.