ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను అమలుచేయకపోవడంపై ఆటో కార్మికులు వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆటో కార్మికులకు అండగా ఉంటామని అడ్డగోలు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తమను పట్టించు�
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షే మహిళ డిగ్రీ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థినీలు రోడ్డెక్కారు. తంగళ్లపల్లిలోని సిరిసిల్ల-సిద్దిపేట రహదారిలోని అంబేర్ విగ్రహం ఎదుట ర�
రాజన్న సిరిసిల్ల (Sircilla) జిల్లాలో బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. సిరిసిల్ల నియోజకవర్గానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రాతినిధ్యం వహించడం, ఇటు సిరిసిల్ల, అటు రాష్ట్రవ్యాప్తంగా ప్
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మరో నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఉపాధి లేక.. కుటుంబం గడవకపోగా పైగా అనారోగ్యం.. దీనికితోడు అప్పుల భారంతో మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు.
KTR | కాంగ్రెస్ నేత భూమి కబ్జా చేసిండు.. నాకు ఏ ఫ్లాటు లేదు.. నా బిడ్డ పెండ్లి చేయాలే.. నా కుటుంబాన్ని ఆదుకో కేటీఆర్ అన్న అంటూ లేఖ రాసి బీఆర్ఎస్ సీనియర్ నేత, తాజా మాజీ ఎంపీటీసీ కర్కబోయిన కుంటయ్య పురుగుల మందు తాగి �
పేద, మద్యతరగతి వర్గాలకు కార్పొరేట్ స్థాయి విద్యనందించే లక్ష్యంతో మండల కేంద్రంలో నాటి ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సకల వసతులతో ఉన్నత పాఠశాలను నిర్మింపజేశారు. ఎల్లారెడ్డిపేట (Yellareddipet), వీర్నపల్లి ఉమ్మడి
సిరిసిల్లలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ (SBI Life) ఏర్పాటు చేశామని, ఎస్బీఐ లైఫ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని బ్రాంచ్ మేనేజర్ ప్రభాకర్ కోరారు. ఎస్బీఐ లైఫ్ దేశంలో అగ్రగామిగా ముందుకు స
రైల్వేలైన్ కోసం భూ సేకరణ జాబితాలో అతని భూమి లేకున్నా సేకరించి, పరిహారాన్ని మరొకరికి ఇచ్చిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నర్సింహులపల్లేలోవెలుగు చూసింది. తన భూమి మళ్లీ ఆన్లైన్లో ఎక్కి�
రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. వేములవాడ పట్టణంలోని ఎరువులు విత్తనాల దుకాణాలను ఆయన గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు
Sircilla | రాజన్న సిరిసిల్ల జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టులో విధులను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ మహేశ్ బి గీతే సూచించారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో జిల్లా సరిహద్దులోని తంగళ్లపల్లి �
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం అనంతపల్లి గ్రామానికి చెందిన రైతు జంగా నరసవ్వ ఏడెకరాల్లో వరిసాగు చేసింది. వడ్లను కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే కొనేవారు లేక రోజుల తరబడి నిరీక్షించింది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రశ్నించే ప్రతిపక్షాల గొంతుకలపై కాంగ్రెస్ నాయకులు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. బీఆర్ఎస్ నాయకులను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ.. ఏడాది కాలంగా ప్రెస్మీట్లు, సోష�
నేత కార్మికులు మనోధైర్యం కోల్పోవద్దని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని చేనేత జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జి.రాఘవరావు పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైద్యశాలలోని మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర�
కాంగ్రెస్ ప్రభుత్వం (Congress) అన్ని రంగాల్లో విఫలమైందని మాజీ మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) విమర్శించారు. అవినీతి విషయంలోనే అద్భుత ప్రగతి సాధిస్తున్నదని ధ్వజమెత్తారు.