పేద, మద్యతరగతి వర్గాలకు కార్పొరేట్ స్థాయి విద్యనందించే లక్ష్యంతో మండల కేంద్రంలో నాటి ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సకల వసతులతో ఉన్నత పాఠశాలను నిర్మింపజేశారు. ఎల్లారెడ్డిపేట (Yellareddipet), వీర్నపల్లి ఉమ్మడి
సిరిసిల్లలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ (SBI Life) ఏర్పాటు చేశామని, ఎస్బీఐ లైఫ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని బ్రాంచ్ మేనేజర్ ప్రభాకర్ కోరారు. ఎస్బీఐ లైఫ్ దేశంలో అగ్రగామిగా ముందుకు స
రైల్వేలైన్ కోసం భూ సేకరణ జాబితాలో అతని భూమి లేకున్నా సేకరించి, పరిహారాన్ని మరొకరికి ఇచ్చిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నర్సింహులపల్లేలోవెలుగు చూసింది. తన భూమి మళ్లీ ఆన్లైన్లో ఎక్కి�
రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. వేములవాడ పట్టణంలోని ఎరువులు విత్తనాల దుకాణాలను ఆయన గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు
Sircilla | రాజన్న సిరిసిల్ల జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టులో విధులను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ మహేశ్ బి గీతే సూచించారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో జిల్లా సరిహద్దులోని తంగళ్లపల్లి �
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం అనంతపల్లి గ్రామానికి చెందిన రైతు జంగా నరసవ్వ ఏడెకరాల్లో వరిసాగు చేసింది. వడ్లను కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే కొనేవారు లేక రోజుల తరబడి నిరీక్షించింది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రశ్నించే ప్రతిపక్షాల గొంతుకలపై కాంగ్రెస్ నాయకులు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. బీఆర్ఎస్ నాయకులను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ.. ఏడాది కాలంగా ప్రెస్మీట్లు, సోష�
నేత కార్మికులు మనోధైర్యం కోల్పోవద్దని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని చేనేత జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జి.రాఘవరావు పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైద్యశాలలోని మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర�
కాంగ్రెస్ ప్రభుత్వం (Congress) అన్ని రంగాల్లో విఫలమైందని మాజీ మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) విమర్శించారు. అవినీతి విషయంలోనే అద్భుత ప్రగతి సాధిస్తున్నదని ధ్వజమెత్తారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సోమవారం కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. పట్టణంలో దౌర్జన్యానికి దిగారు. అధికార పార్టీ అనే ధీమాతో ఏకంగా 100 మంది బీభత్సం సృష్టించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్య�
సిరిసిల్లలో బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకులపై దాడిని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల సతీశ్ తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో సీఎ రేవంత్ రెడ్డి బుద్ధులు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా వచ్చినట్లు ఉ�
సిరిసిల్ల (Sircilla) ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నది. క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫొటో పెట్టేందుకు కాంగ్రెస్ నాయకులు యత్నించారు. రేవంత్ ఫొటోతో ఎమ్మెల్యే ఆఫీస్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఆదివారం సిరిసిల్లలో పర్యటించి పలు శుభకార్యాలకు హాజరయ్యారు. స్థానిక తెలంగాణ భవన్లో జరిగిన సమ్మెట పర్శరాములు కూతురు వివాహ వేడుకలకు హాజరై నూతన దంపత�
మనిషిని మనిషిలా చూసింది, గరీబోళ్లను ఆదుకున్నది తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆరేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సిరిసిల్ల నియోజకవర్గంలో గురువారం సాయంత్రం ను�