సిరిసిల్ల లో ఎట్టకేలకు అధికార యంత్రాంగం దిగొచ్చింది. బీఆర్ఎస్ నేతల ఒత్తిడికి, ఆందోళనకు అధికారిక కార్యక్రమమైన రేషన్ కార్డుల పంపిణీ లో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫొటో ను ఫ్లెక్సీ లో ఏర్పాటు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 20 నెలల కాలంలో మానేరు నది ఎడారిని తలపిస్తున్నదని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీష్ విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంలో నిండుకుండలా ఉన్నటువంటి మానేరు వాగు నేడు �
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్ మాజీ ఎంపీటీసీ కర్కబోయిన కుంటయ్యకు కుటుంబ సభ్యులను సిరిసిల్ల పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కలిశారు.
వీర్నపల్లి (Veernapally) మండలంలోని అడవిపదిర గ్రామానికి రాకపోకలు బంద్ అయ్యాయి. రోడ్డం వాగుపై రూ.2.50 కోట్లతో నూతన వంతెన నిర్మాణానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.
‘ఏ ఎన్నికైనా బీఆర్ఎస్కు తిరుగులేదు. ఎన్నికలంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా ఏంటో చూపించాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కార్య�
తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన మాజీ ఎంపీపీ పడిగెల రాజు సోదరుడు, బీఆర్ఎస్ నేత పడిగెల అనిల్ కుమార్ (44) మృతిచెందారు. గతకొంత కాలంగా కిడ్ని సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం హైదరాబాద్లోని ఓ ప్రైవే�
సిరిసిల్లలో (Sircilla) ఇసుక కొరతతో ఇండ్ల నిర్మాణాలు నిలిచిపోతున్నాయి. ఇసుక ట్రాక్టర్ ట్రిప్పుకు రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు ధర ఉండటంతో ఆందోళన చెందుతున్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కొరత లేదు.. ఉచితంగా అందిస్తామని చె�
రాజన్న సిరిసిల్ల (Sircilla) జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. తంగళ్లపల్లికి చెందిన ఎండీ భాషామియా (56)ను ఈ నెల 2న రాత్రి 10 గంటల సమయంలో వెనుక నుంచి గుర్తుతెలియని వాహన
బీఆర్ఎస్ పార్టీ హెచ్చరికతో ఎట్టకేలకు ప్రభుత్వం అధికార యంత్రాంగం దిగి వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా (Sircilla) తంగళ్లపల్లిలోని తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ ఫైన్ ఆర్ట్స్ కళాశాల విద్యార్థుల సమస్యలు �
ప్రజావాణిలో వచ్చే అర్జీలను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు.
విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలంటూ బీఆర్ఎస్ నాయకులు సోమవారం వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజులు వెంటనే విడుదల చేయాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్లో లోని
KTR | తన గత ఐదు పుట్టిన రోజులు వ్యక్తిగతంగా ఎంతో సంతృప్తినిచ్చాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. దానికి #GiftASmile కార్యక్రమమే కారణమని పేర్కొన్నారు.
సిరిసిల్లలో ఇందిరా స్వశక్తి చీరెల ఉత్పత్తి నత్తనడకన సాగుతున్నది. బతుకమ్మ చీరెలు బంద్ కావడంతో ఇక్కడ ఉపాధి కోల్పోయిన నేతన్నలకు మళ్లీ వలసబాటే దిక్కయింది. సర్కారు ఇచ్చిన చీరెల ఆర్డర్లు ఆలస్యం కావడంతో కార�
మండల కేంద్రానికి చెందిన ఓ బాలిక బ్రెయిన్స్ట్రోక్తో పాటు గుండెపోటుతో మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన విశ్వనాథుల పూర్ణ చందర్-కవిత దంపతుల ఒ
అండగా ఉంటామని అడ్డగోలు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తమను పట్టించుకోవడం లేదని ఆటో కార్మికులు ఆగ్రహించారు. హామీలు అమలు చేయడం చేతగాకుంటే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దిగిపోవాలని హితవుపలికార