అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్.. వాటిని అమలు చేయడంలో విఫలమయిందని కేటీఆర్ సేనా మండల అధ్యక్షుడు నందగిరి భాస్కర్ గౌడ్ విమర్శించారు. అబద్ధపు హామీలతో ప్రజలను పూర్తిగా మోసం చేసిందని, ప్రజాక్షేత్రంలో�
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లప ల్లి మండలం బద్దేనపల్లి - కేసీఆర్ నగర్ రహదారిలో ఇరువైపుల ఏర్పాటు చేసిన క్రాష్ బారియార్స్ (Road Crash Barriers) ఊడి పోతున్నాయి. బీఆర్ఎస్ సర్కార్ హయంలో మాజీ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ
ఉత్తర తెలంగాణలో బీడీకార్మికుల కోసం 2012లో యూపీఏ సర్కార్ బీడీ కార్మిక దవాఖాన (Beedi Workers Hospital)ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. 2012 సెప్టెంబర్లో హాస్పిటల్కు అప్పటి కేంద్ర మంత్రి మల్లికార్జున ఖార్గే శంఖుస్థాపన చేశారు
సెస్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తూ, తన రెండున్నర
పదవి కాలంలో 50 శాతం అనుకున్న పనులు చేశామని సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు పేర్కొన్నారు.
నిమిదో తరగతి నుంచి 12వ తరగతి వరకు ఆన్లైన్లో అందించే ప్రత్యేక శిక్షణా తరగతులను విద్యార్థులు సద్వినియోం చేసుకోవాలని కలెక్టర్ సందీప్కుమార్ విద్యార్థులకు సూచించారు. దుమాల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్�
Police Dogs | నేర పరిశోధన, భద్రతా చర్యలు, మాదకద్రవ్యాల నియంత్రణ, విపత్తు పరిస్థితుల్లో పోలీస్ జాగిలాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు.
సిరిసిల్లలో ఎట్టకేలకు అధికార యంత్రాంగం, ప్రభుత్వం దిగొచ్చింది. బీఆర్ఎస్ నేతల ఒత్తిడి, ఆందోళనలకు అధికార యంత్రాంగంలో చలనం వచ్చింది. సిరిసిల్లలో సోమవారం నిర్వహించిన మైన రేషన్ కార్డుల పంపిణీలో స్థానిక �
సిరిసిల్ల లో ఎట్టకేలకు అధికార యంత్రాంగం దిగొచ్చింది. బీఆర్ఎస్ నేతల ఒత్తిడికి, ఆందోళనకు అధికారిక కార్యక్రమమైన రేషన్ కార్డుల పంపిణీ లో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫొటో ను ఫ్లెక్సీ లో ఏర్పాటు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 20 నెలల కాలంలో మానేరు నది ఎడారిని తలపిస్తున్నదని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీష్ విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంలో నిండుకుండలా ఉన్నటువంటి మానేరు వాగు నేడు �
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్ మాజీ ఎంపీటీసీ కర్కబోయిన కుంటయ్యకు కుటుంబ సభ్యులను సిరిసిల్ల పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కలిశారు.
వీర్నపల్లి (Veernapally) మండలంలోని అడవిపదిర గ్రామానికి రాకపోకలు బంద్ అయ్యాయి. రోడ్డం వాగుపై రూ.2.50 కోట్లతో నూతన వంతెన నిర్మాణానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.
‘ఏ ఎన్నికైనా బీఆర్ఎస్కు తిరుగులేదు. ఎన్నికలంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా ఏంటో చూపించాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కార్య�
తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన మాజీ ఎంపీపీ పడిగెల రాజు సోదరుడు, బీఆర్ఎస్ నేత పడిగెల అనిల్ కుమార్ (44) మృతిచెందారు. గతకొంత కాలంగా కిడ్ని సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం హైదరాబాద్లోని ఓ ప్రైవే�