రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 27వ వార్డు కౌన్సిలర్ బీఆర్ఎస్కు చెందిన కాసర్ల పద్మ (56) శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. మూడు రోజుల క్రితం ఛాతిలో నొప్పి రావడంతో కరీంనగర్లోన�
KTR | సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 27వ వార్డు కౌన్సిలర్ కాసర్ల పద్మ మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణవార్త తెలుసుకుని హైదరాబాద్ నుంచి సిరిసిల్లకు బయల్దేర�
Himanshu | రాజన్న సిరిసిల్ల జిల్లాలో సోమవారం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు పర్యటనతో సిరిసిల్ల ప్రజలను ఆకట్టుకున్నారు
రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మనమడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్ష్రావు సోమవారం సిరిసిల్ల జిల్లాకు వచ్చారు. మొదట వేములవాడలోని రాజరాజేశ్వరస్�
కేంద్రమంత్రి బండి సంజయ్పై బీఆర్ఎస్ భగ్గుమంది. పోక్సో కేసులో ఆయన కుమారుడు బండి భగీరథ్ అరెస్టయిన నేపథ్యంలో కేంద్రమంత్రి పదవికి ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్ల నేతన్న చౌరస్తా వద్ద బీఆర్ఎస్
హైదరాబాద్లోని ఓఆర్ఆర్పై జరిగిన ప్రమాదంలో మృతులకు శనివారం కన్నీటి వీడ్కోలు పలికారు. అంతిమ సంస్కారాలకు బంధువులు, స్థానికులు పెద్ద సంఖ్యలో తరలిరాగా, సిరిసిల్ల మానేరు తీరం రోదనలతో దద్దరిల్లింది.
Sircilla SP | డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించి భావితరాలకు మంచి భవిష్యత్తు అందిద్దామని సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేశ్ బి. గితే పిలుపునిచ్చారు. డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాల సందర్భంగా శనివారం సిరిసిల్లలో నిర్వహిం
హైదరాబాద్లోని శంషాబాద్ వద్ద ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఆరుగురు సిరిసిల్ల వాసుల పార్థివ దేహాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మ
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి ఆరుగురు హైదరాబాద్ ఓఆర్ఆర్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. మరోకరు చావు బతుకుల మధ్య కొట్టుమిట్లాడుతున్నారు. సిరిసిల్లకు చెందిన బీఆర్ఎస్ నేత బొల్లి రాంమోహన్ సొదరుడు బొల�