ఇప్పటికే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ చిన్నారికి అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతు బీమా అందుకోవడంలో మరింత జాప్యమవుతున్నది. తండ్రి మరణించి 25 రోజులైనా మరణ ధ్రువీకరణ పత్రం అ
‘రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేద్దాం. కరీంనగర్లో బోయినపల్లి వినోదన్నను భారీ మెజార్టీతో గెలిపించుకుందాం. ఇక్కడి నుంచే పార్టీ అధినేత పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరిస్తరు. ఈ నెల 12�
తాను చేసిన వ్యాఖ్యలు ఓ సామాజికవర్గాన్ని బాధ కలిగించేలా ఉంటే వెనక్కి తీసుకుంటున్నానని కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం రాజన్న సిరిసిల్ల జ�
Revanth Reddy | రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన రద్దయ్యింది. ఈ నెల 7న వేములవాడ రాజన్న దర్శనంతోపాటు సిరిసిల్లలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. కానీ ఇటీవల నేతన్నలపై కాంగ్రెస�
Sircilla weavers | సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్నది. పాలిస్టర్ ఉత్పత్తులకు గిరాకీ లేక ఆర్థిక మాంద్యంతో ఆగమవుతున్నది. పరిశ్రమలో 30 వేల సాంచాలుండగా.. అందులో సగం మూలనపడ్డాయి. ఫలితంగా వందలాది �
వారిది నేతకార్మిక కుటుంబం. తల్లిదండ్రులు రోజంతా పనిచేస్తేనే ఇల్లు గడుస్తుంది. పనిచేయడం ఒక ఎత్తు అయితే పవర్లూంపై ఉత్పత్తి అయ్యే క్లాత్ ఫోల్డింగ్ చేయడం మరో ఎత్తు. ఈ క్రమంలో అమ్మానాన్న కష్టాన్ని కండ్లా�
Sircilla | అయోధ్య శ్రీరామచంద్రుడికి సిరిసిల్ల నుంచి బంగారు చీరను కానుకగా పంపించనున్నారు. సిరిసిల్లకు చెందిన నేతన్న హరిప్రసాద్ స్వయంగా తయారు చేసిన బంగారు చీరను ఈ నెల 26న ప్రధాని నరేంద్ర మోదీకి అందించనున్నారు. �
Siricilla | తెలంగాణ ఏర్పాటు తర్వాత కళకళలాడుతూ, అలుపెరగక తిరుగుతూ కనిపించిన సిరిసిల్ల మరమగ్గాలు కళావిహీనమయ్యాయి. పని కరువై బూజుపట్టిపోతున్నాయి. పట్టణంలో గడగడపన వినిపించే మగ్గం చప్పుడు ఇప్పుడు చెవులు రిక్కించ�
‘పార్లమెంట్ ఎన్నికల్లో నూతనోత్సాహంతో పనిచేసి సత్తాచాటాలి. అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల పక్షాన ఉండి వారి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారమయ్యేలా చూడాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిస�
ఏండ్లుగా చీకట్లో మగ్గుతూ, అభివృద్ధికి ఆమడ దూరంలో కొట్టుమిట్టాడుతున్న దళితుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా కేసీఆర్ తీసుకొచ్చిన దళితబంధు పథకం వారి తలరాతను మార్చుతున్నది.
ఆర్థిక వివేకం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన లక్షణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కే తారకరామారావు అ న్నారు. మొత్తం పన్నులో 84.2 శాతం సొం త రాబడి పన్ను వసూళ్లు సాధించి తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన �
ఎంపీటీసీ నుంచి శాసనసభాధిపతి వరకు ఎదిగిన స్పీకర్ ప్రసాద్ కుమార్ రాజకీయ ప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు.