Aasara Pensions | తెలంగాణ చౌక్: ఆసరా పెన్షన్లు ఇప్పిస్తానని అమాయకుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసిన ఓ మోసగాడిని రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున�
Congress | ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశానికి కేకే మ�
Minister KTR | రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. సర్దార్ సర్వాయిపాపన్న 373వ జయంతి సందర్భంగా శాంతినగర్ బైపాస్రోడ్డులో ఏర్పాటు
నేతన్నల నైపుణ్యం దశదిశలా వ్యాప్తి చెంది సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఒక బ్రాండ్ ఇమేజ్ కావాలని రాష్ట్ర హైండ్లూం టెక్స్టైల్స్ డైరెక్టర్ అలుగు వర్షిణి ఆకాంక్షించారు. ప్రభు త్వ ఆర్డర్లు లేకున్నా పరిశ్రమ
Minister KTR | మంత్రి కేటీఆర్ (Minister KTR) నేడు సిరిసిల్ల జిల్లా వేములవాడ (Vemulawada) నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యే రమేశ్ బాబుతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శం�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు (Telangana Decade celebrations) రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. సిరిసిల్ల (Sircilla) జిల్లా కలెక్టరేట్లో మంత్రి కేటీఆర్ (Minister KTR) జాతీయ జెండా ఆవిష్కరించారు.
కార్మిక క్షేత్రంలోని విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన సేవలందిస్తున్న సెస్, స్వరాష్ట్రంలో మంత్రి కేటీఆర్ కృషితో సరికొత్తగా ముందుకెళ్తున్నది. ఏటా ప్రకృతి వైపరీత్యాలతో కలుగుతున్న అంతరాయానికి బ్రేక�
Sircilla |మానసిక రుగ్మలతో బాధపడుతున్న వారి బతుకుల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం ‘కిరణం’ కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చింది. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో రాష్ట్రంలోనే తొల�
మంత్రి కేటీఆర్ కృషితో మధ్యమానేరు రిజర్వాయర్లో రూ.1300 కోట్లతో 367 ఎకరాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆక్వాహబ్ ఏర్పాటు చేయడం ఈ ప్రాంత ప్రజలకు వరమని ముదిరాజ్ మహాసభల రాష్ట్ర ఉపాధ్యక్షుడు పర్ష హన్మాండ్లు పేర్క�
పశ్చిమ విదర్భ నుంచి మరఠ్వాడ మీదుగా దక్షిణ కర్ణాటక వరకు విస్తరించిన ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరో 4 రోజులు ఓ మోస్తరు వర్షాలు (Rains) కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD-Hyderabad) తెలిపింది.
కేసీఆర్ (CM KCR) కాలి గోటికి కూడా సరిపోయే నాయకుడు ప్రతిపక్షాల్లో లేరని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. ఒకరు మెదడు లేని బంటి.. ఇంకొకరు పార్టీలు మారే చంటి.. వాళ్లా ప్రతిపక్షమని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ పాలనలో త�
మంత్రి కేటీఆర్ (Minister KTR) సిరిసిల్ల (Sircilla) జిల్లాలో పర్యటిస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం దూమాల గ్రామంలో బీరప్ప ఉత్సవాల్లో పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
Minister KTR | రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి, శాసన సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లాకు రానున్నారు. ఉదయం 9.45 గంటలకు తంగళ్లపల్
రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ సోమవారం సిరిసిల్ల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఉదయం 11 గంటలకు తంగళ్లపల్లి మండలం చీర్లవంచకు చేరుకుకొని, ఏకంగా 11 గ్రామాల్లో తిరిగారు. రాత్రి 8.20