ఏండ్లుగా చీకట్లో మగ్గుతూ, అభివృద్ధికి ఆమడ దూరంలో కొట్టుమిట్టాడుతున్న దళితుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా కేసీఆర్ తీసుకొచ్చిన దళితబంధు పథకం వారి తలరాతను మార్చుతున్నది.
ఆర్థిక వివేకం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన లక్షణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కే తారకరామారావు అ న్నారు. మొత్తం పన్నులో 84.2 శాతం సొం త రాబడి పన్ను వసూళ్లు సాధించి తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన �
ఎంపీటీసీ నుంచి శాసనసభాధిపతి వరకు ఎదిగిన స్పీకర్ ప్రసాద్ కుమార్ రాజకీయ ప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు.
కాంగ్రెస్ పార్టీ చిల్లర మాటలకు లొంగిపోతే ఆగమైపోతామని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. ఎన్నికలు రాగానే ఆగం కావొద్దని, ప్రజలు ఒక్కసారి ఆలోచించారని చెప్పారు.
Minister KTR | మంత్రి కేటీఆర్ (Minister KTR) నేడు సిరిసిల్లా జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లోఏర్పాటు చేసిన బీఆర్ఎస్ టెక్ సెల్వింగ్ (సోషల్మీడియా)ను ప్రారంభిస్తార�
అభివృద్ధే తన కులం, సంక్షేమమే తన మతం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు అన్నారు. కులం పేరుతో చేసే రాజకీయం కూడు పెట్దదని, మతం పేరుతో చేసే రాజకీయం మన మనుగడకే ప్రమాదమని హెచ్చరించారు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister KTR) నేడు సిరిసిల్లలో (Sircilla) పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు పట్టణంలోని పద్మనాయక కల్యాణ మండపంలో బీఆర్ఎస్ (BRS) ఆధ్వర్యంలో జరుగనున్న యువ ఆత్మీ�
Sircilla | సిరిసిల్లలో బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, సిరిసిల్లకు చెందిన ప్రముఖ న్యాయవాది ఆవునూరి రమాకాంత్రావు బీజేపీకి రాజీనామా చేశారు. తన అనుచరులతో కలిసి హైదరాబాద్లోని ప్రగతి �
ఉమ్మడి పాలనలో సిరిసిల్ల.. ఉరిసిల్లగా ఉండేది. పొద్దున పేపర్ తెరిస్తే నేతన్నల ఆత్మహత్యల వార్తలే కనిపించేవి. ప్రభుత్వాల పట్టింపు లేక చేనేతల జీవితాలు ఛిద్రమైపోయాయి. బొంబాయి, భీవండి వంటి ప్రాంతాలకు నేత కుటు�
జగిత్యాల జిల్లా పర్యటన అనంతరం మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లాకు రానుననారు. మధ్యాహ్నం 3.30 గంటలకు సమీకృత కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో పలు కార్యక్రమాలకు హాజరు కానున్నారు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)లో సిరిసిల్లకు చెందిన యువకుడు మంచికట్ల సుశాంత్వర్మ సైంటిస్ట్గా ఎంపికయ్యాడు. సిరిసిల్లకు చెందిన మంచికట్ల రాజేశం-సుధారాణి దంపతుల కుమారుడు సుశాంత్వర్మ పాఠశాల, ఇంటర్�
BJP | అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. గంభీరావుపేటకు చెందిన ఆ పార్టీ కీలకనేత కటకం మృత్యుంజయం పార్టీని వీడారు. శుక్రవారం ప్రాథమిక సభ్యత్వాన�