వారిది నేతకార్మిక కుటుంబం. తల్లిదండ్రులు రోజంతా పనిచేస్తేనే ఇల్లు గడుస్తుంది. పనిచేయడం ఒక ఎత్తు అయితే పవర్లూంపై ఉత్పత్తి అయ్యే క్లాత్ ఫోల్డింగ్ చేయడం మరో ఎత్తు. ఈ క్రమంలో అమ్మానాన్న కష్టాన్ని కండ్లా�
Sircilla | అయోధ్య శ్రీరామచంద్రుడికి సిరిసిల్ల నుంచి బంగారు చీరను కానుకగా పంపించనున్నారు. సిరిసిల్లకు చెందిన నేతన్న హరిప్రసాద్ స్వయంగా తయారు చేసిన బంగారు చీరను ఈ నెల 26న ప్రధాని నరేంద్ర మోదీకి అందించనున్నారు. �
Siricilla | తెలంగాణ ఏర్పాటు తర్వాత కళకళలాడుతూ, అలుపెరగక తిరుగుతూ కనిపించిన సిరిసిల్ల మరమగ్గాలు కళావిహీనమయ్యాయి. పని కరువై బూజుపట్టిపోతున్నాయి. పట్టణంలో గడగడపన వినిపించే మగ్గం చప్పుడు ఇప్పుడు చెవులు రిక్కించ�
‘పార్లమెంట్ ఎన్నికల్లో నూతనోత్సాహంతో పనిచేసి సత్తాచాటాలి. అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల పక్షాన ఉండి వారి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారమయ్యేలా చూడాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిస�
ఏండ్లుగా చీకట్లో మగ్గుతూ, అభివృద్ధికి ఆమడ దూరంలో కొట్టుమిట్టాడుతున్న దళితుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా కేసీఆర్ తీసుకొచ్చిన దళితబంధు పథకం వారి తలరాతను మార్చుతున్నది.
ఆర్థిక వివేకం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన లక్షణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కే తారకరామారావు అ న్నారు. మొత్తం పన్నులో 84.2 శాతం సొం త రాబడి పన్ను వసూళ్లు సాధించి తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన �
ఎంపీటీసీ నుంచి శాసనసభాధిపతి వరకు ఎదిగిన స్పీకర్ ప్రసాద్ కుమార్ రాజకీయ ప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు.
కాంగ్రెస్ పార్టీ చిల్లర మాటలకు లొంగిపోతే ఆగమైపోతామని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. ఎన్నికలు రాగానే ఆగం కావొద్దని, ప్రజలు ఒక్కసారి ఆలోచించారని చెప్పారు.
Minister KTR | మంత్రి కేటీఆర్ (Minister KTR) నేడు సిరిసిల్లా జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లోఏర్పాటు చేసిన బీఆర్ఎస్ టెక్ సెల్వింగ్ (సోషల్మీడియా)ను ప్రారంభిస్తార�
అభివృద్ధే తన కులం, సంక్షేమమే తన మతం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు అన్నారు. కులం పేరుతో చేసే రాజకీయం కూడు పెట్దదని, మతం పేరుతో చేసే రాజకీయం మన మనుగడకే ప్రమాదమని హెచ్చరించారు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister KTR) నేడు సిరిసిల్లలో (Sircilla) పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు పట్టణంలోని పద్మనాయక కల్యాణ మండపంలో బీఆర్ఎస్ (BRS) ఆధ్వర్యంలో జరుగనున్న యువ ఆత్మీ�
Sircilla | సిరిసిల్లలో బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, సిరిసిల్లకు చెందిన ప్రముఖ న్యాయవాది ఆవునూరి రమాకాంత్రావు బీజేపీకి రాజీనామా చేశారు. తన అనుచరులతో కలిసి హైదరాబాద్లోని ప్రగతి �