కేసీఆర్ (CM KCR) కాలి గోటికి కూడా సరిపోయే నాయకుడు ప్రతిపక్షాల్లో లేరని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. ఒకరు మెదడు లేని బంటి.. ఇంకొకరు పార్టీలు మారే చంటి.. వాళ్లా ప్రతిపక్షమని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ పాలనలో త�
మంత్రి కేటీఆర్ (Minister KTR) సిరిసిల్ల (Sircilla) జిల్లాలో పర్యటిస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం దూమాల గ్రామంలో బీరప్ప ఉత్సవాల్లో పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
Minister KTR | రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి, శాసన సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లాకు రానున్నారు. ఉదయం 9.45 గంటలకు తంగళ్లపల్
రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ సోమవారం సిరిసిల్ల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఉదయం 11 గంటలకు తంగళ్లపల్లి మండలం చీర్లవంచకు చేరుకుకొని, ఏకంగా 11 గ్రామాల్లో తిరిగారు. రాత్రి 8.20
మంత్రి కేటీఆర్ (Minister KTR) సిరిసిల్ల జిల్లాలో (Sircilla) పర్యటిస్తున్నారు. తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. తంగళ్లపల్లి మండలంలో�
సిరిసిల్లా (Sircilla) జిల్లాలో మంత్రి కేటీఆర్ (Minister KTR) పర్యటిస్తున్నారు. తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. తంగళ్లపల్లి మండలం చ�
Minister KTR | సిరిసిల్ల ఎడ్యుకేషన్ హబ్గా మారింది. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో ఇది సాధ్యమైంది. రాష్ట్రంలోనే తొలి కేజీ టు పీజీ క్యాంపస్, గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, వ్యవసాయ పాలిటెక్నిక్, వ్యవస
కార్మిక క్షేత్రంలోని నివాసాలు, డైయింగ్లు, వివిధ పరిశ్రమల నుంచి వెలువడుతున్న మురుగు నీటి సమస్యకు మంత్రి కేటీఆర్ శాశ్వత పరిష్కారం చూపారు. నీరంతా సమీప మానేరు వాగులో కలిసి కలుషితమవుతున్నది.
Sircilla | మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ దవాఖానలో మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. 300 పడకలు ఏర్పాటు చేసి ఆధునీకరించారు. అత్యాధునిక వైద్య సౌకర్యాలు కల్పించా
Sircilla | సమైక్య పాలనలో చతికిల పడ్డ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు స్వరాష్ట్రంలో తెలంగాణ సర్కారు జీవం పోసింది. దేశం లో ఎక్కడా లేని విధంగా పథకాలు ప్రవేశపెట్టి సాంచాలకు పూర్వవైభవం తీసుకొచ్చింది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై మంత్రి కేటీఆర్ (Minister KTR) మండిపడ్డారు. సాయుధ పోరాటంలో పాలుపంచుకున్న మహారాష్ట్ర వాసులను ఎందుకు గుర్తించలేదని కేంద్రమంత్రి అమిత్షా (Amit shah) చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు.
Jeevan Reddy | కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డికి చుక్కెదురైంది. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న చిటికెన నవీన్ కుమార్ కుటుంబీకులను పరామర్శించేందుకు ఆయన ఆదివారం సిరిసిల్ల పట్టణానికి వెళ్లారు. కానీ పరామర్శించేందు�
CM KCR | నిలువెల్లా విద్వేష భావజాలాన్ని అలవర్చుకున్న బీజేపీ నాయకులు మంచిని చూసి ఓర్వలేక పోతున్నారు. ఇందుకు తాజా ఉదాహరణ సిరిసిల్ల నియోజకవర్గంలో జరిగిన సంఘటనే. బీజేపీ ఎంపీటీసీ బైరినేని రాము రైతులతో కలిసి కాళే
సిరిసిల్లలో సకల హంగులతో షాదీఖాన రూపుదిద్దుకున్నది. అమాత్యుడు కేటీఆర్ చొరవతో ముస్లిం మైనార్టీల రెండు దశాబ్దాల కల సాకారమైంది. మంత్రి మంజూరు చేసిన రూ.1.13 కోట్లతో అధునాతన భవనం ముస్తాబైంది. గ్రౌండ్ఫ్లోర్ల�