తెలంగాణ టెక్స్టైల్స్ రాజధాని సిరిసిల్లలో బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (బీ.డీఈఎస్) కోర్సును రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తేనున్నది. ఒకప్పుడు ‘ఉరి’సిల్లగా పేరొందిన సిరిసిల్ల కేసీఆర్ సంకల్పంతో నేడు సంత�
Lakshmipur | రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని లక్ష్మీపూర్ (Lakshmipur) శివారులో అదుపుతప్పిన ఆటో బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న 12 మంది విద్యార్థులు
Gambhiraopet | గంభీరావుపేట (Gambhiraopet) మండలంలో విషాదం చోటుచేసుకున్నది. మండలంలోని కొత్తపల్లిలో ఇద్దరు పిల్లలను చెరువులో తోసేసిన తల్లి.. అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడింది.
Nalla Vijay | నాన్న చేనేత కళాకారుడు. ముప్పై ఏండ్ల కిందటే అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసి, చేనేత వైభవాన్ని ప్రపంచానికి చాటాడు. కానీ, బంగారు చీర నేయాలనే కల నెరవేరకుండానే మరణించాడు. తండ్రి మగ్గాన్నే వారసత్వ సంపదగా భా�
Minister KTR | మంత్రి కేటీఆర్ నేడు సిరిసిల్లలో పర్యటించనున్నారు. నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతోపాటు, శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10.30 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలం
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 107వ సినిమాకు ముహూర్తం కుదిరింది. దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శృతిహాసన్ నాయిక. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది
Prakruthi Prakash | అదొక మర్రిచెట్టు. 70 ఏండ్ల వయసు ఉంటుంది. భారీ వర్షాలకు కూకటివేళ్లతో పెకిలిపోయింది. మహావృక్షం మోడుగా మారింది. ప్రకృతిని ప్రేమించే ఒక యువకుడిని ఈ సంఘటన కదిలించింది. ప్రాణవాయువునిచ్చే ఆ మహావృక్షానికి
Minister KTR | స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో మంత్రి కేటీఆర్ (KTR) తన
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రాన్ని పొగమంచు చుట్టేసింది. ఉదయం 8 గంటలు గంటలు దాటినా మంచు ప్రభావం తగ్గలేదు. పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ఎదురుగా వస్తున్న వాహనాలు కన�
ఇక్కడ మానవ వనరులు, సౌకర్యాలు పుష్కలం వనరుల్లేని రాష్ర్టాలకిచ్చి మాకెందుకివ్వరు? ఏడుసార్లు లేఖలు రాసినా స్పందన లేని కేంద్రం మెగా క్లస్టర్తో భారీగా ఉపాధి అవకాశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న తెలంగాణ యువత �
Mega Powerloom Cluster | సిరిసిల్లలో మెగా పవర్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్కు రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ మరోసారి