Sircilla | సిరిసిల్ల పట్టణంలో విషాదం చోటుచేసుకున్నది. పట్టణం పరిధిలోని రగుడు గ్రామంలో పోచవేణి మల్లేశం అనే రైతు విద్యుత్ షాక్తో మృతి చెందాడు. వ్యవసాయ పొలంలో టన్నెల్ కోసం వేసిన విద్యుత్ లైన్తో ప్రమాదవశాత్తు వ
Leopard | తంగల్లపల్లి మండలంలో చిరుతపులి కలకలం సృష్టిస్తున్నది. మండలంలోని గండిలచ్చపేటలో రైతు నర్సయ్యకు చెందిన బర్రెపై దాడి చేసి చంపేసింది. దీంతో గ్రామస్తులు భయాందోళన చెందున్నారు.
Boinpalli | రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి (Boinpalli) మండలంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. బోయినపల్లి మండలం రామన్నపేటకు చెందిన ముస్కు విక్రమ్ రెడ్డి (20) శనివారం ఉదయం ఒంటిపై పెట్రోల్ పోసుకుని
తెలంగాణ టెక్స్టైల్స్ రాజధాని సిరిసిల్లలో బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (బీ.డీఈఎస్) కోర్సును రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తేనున్నది. ఒకప్పుడు ‘ఉరి’సిల్లగా పేరొందిన సిరిసిల్ల కేసీఆర్ సంకల్పంతో నేడు సంత�
Lakshmipur | రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని లక్ష్మీపూర్ (Lakshmipur) శివారులో అదుపుతప్పిన ఆటో బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న 12 మంది విద్యార్థులు
Gambhiraopet | గంభీరావుపేట (Gambhiraopet) మండలంలో విషాదం చోటుచేసుకున్నది. మండలంలోని కొత్తపల్లిలో ఇద్దరు పిల్లలను చెరువులో తోసేసిన తల్లి.. అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడింది.
Nalla Vijay | నాన్న చేనేత కళాకారుడు. ముప్పై ఏండ్ల కిందటే అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసి, చేనేత వైభవాన్ని ప్రపంచానికి చాటాడు. కానీ, బంగారు చీర నేయాలనే కల నెరవేరకుండానే మరణించాడు. తండ్రి మగ్గాన్నే వారసత్వ సంపదగా భా�
Minister KTR | మంత్రి కేటీఆర్ నేడు సిరిసిల్లలో పర్యటించనున్నారు. నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతోపాటు, శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10.30 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలం
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 107వ సినిమాకు ముహూర్తం కుదిరింది. దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శృతిహాసన్ నాయిక. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది
Prakruthi Prakash | అదొక మర్రిచెట్టు. 70 ఏండ్ల వయసు ఉంటుంది. భారీ వర్షాలకు కూకటివేళ్లతో పెకిలిపోయింది. మహావృక్షం మోడుగా మారింది. ప్రకృతిని ప్రేమించే ఒక యువకుడిని ఈ సంఘటన కదిలించింది. ప్రాణవాయువునిచ్చే ఆ మహావృక్షానికి
Minister KTR | స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో మంత్రి కేటీఆర్ (KTR) తన
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రాన్ని పొగమంచు చుట్టేసింది. ఉదయం 8 గంటలు గంటలు దాటినా మంచు ప్రభావం తగ్గలేదు. పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ఎదురుగా వస్తున్న వాహనాలు కన�