Rajanna Siripattu | అంతర్జాతీయ వేదికపై సిరిసిల్ల పట్టుచీర ‘రాజన్న సిరిపట్టు’ ఆవిష్కృతమైంది. సిరిసిల్ల నేతన్నలు తయారు చేసిన పట్టుచీరలు న్యూజిలాండ్కు చెందిన మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్
Minister KTR | మంత్రి కేటీఆర్ నేడు సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని జూనియర్ కాలేజీలో నిర్వహించనున్న వజ్రోత్సవ
Minister KTR | మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. సిరిసిల్ల పట్టణంలో కొత్తగా నిర్మించనున్న జిల్లా రెడ్డి సంఘం భవనానికి భూమిపూజ చేశారు. అనంతరం రెడ్డి సంఘం ప్రమాణ స్వీకార
SP Rahul hegde | సిరిసిల్ల జిల్లా తెనుగువారిపల్లెలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తన మెడలో బంగారు గొలసును దొంగలు ఎత్తుకెళ్లారని ఓ అవ్వ.. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీంతో జిల్లా పోలీస్ బాస్ తన సొంత డబ్బుతో చైన
త్వరలో సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభం సిరిసిల్ల రూరల్, జూన్ 21: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా రాజ న్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల శివారులో నిర్మిస్తున�
Sircilla | సిరిసిల్ల పట్టణంలో విషాదం చోటుచేసుకున్నది. పట్టణం పరిధిలోని రగుడు గ్రామంలో పోచవేణి మల్లేశం అనే రైతు విద్యుత్ షాక్తో మృతి చెందాడు. వ్యవసాయ పొలంలో టన్నెల్ కోసం వేసిన విద్యుత్ లైన్తో ప్రమాదవశాత్తు వ
Leopard | తంగల్లపల్లి మండలంలో చిరుతపులి కలకలం సృష్టిస్తున్నది. మండలంలోని గండిలచ్చపేటలో రైతు నర్సయ్యకు చెందిన బర్రెపై దాడి చేసి చంపేసింది. దీంతో గ్రామస్తులు భయాందోళన చెందున్నారు.
Boinpalli | రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి (Boinpalli) మండలంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. బోయినపల్లి మండలం రామన్నపేటకు చెందిన ముస్కు విక్రమ్ రెడ్డి (20) శనివారం ఉదయం ఒంటిపై పెట్రోల్ పోసుకుని
తెలంగాణ టెక్స్టైల్స్ రాజధాని సిరిసిల్లలో బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (బీ.డీఈఎస్) కోర్సును రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తేనున్నది. ఒకప్పుడు ‘ఉరి’సిల్లగా పేరొందిన సిరిసిల్ల కేసీఆర్ సంకల్పంతో నేడు సంత�
Lakshmipur | రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని లక్ష్మీపూర్ (Lakshmipur) శివారులో అదుపుతప్పిన ఆటో బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న 12 మంది విద్యార్థులు
Gambhiraopet | గంభీరావుపేట (Gambhiraopet) మండలంలో విషాదం చోటుచేసుకున్నది. మండలంలోని కొత్తపల్లిలో ఇద్దరు పిల్లలను చెరువులో తోసేసిన తల్లి.. అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడింది.
Nalla Vijay | నాన్న చేనేత కళాకారుడు. ముప్పై ఏండ్ల కిందటే అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసి, చేనేత వైభవాన్ని ప్రపంచానికి చాటాడు. కానీ, బంగారు చీర నేయాలనే కల నెరవేరకుండానే మరణించాడు. తండ్రి మగ్గాన్నే వారసత్వ సంపదగా భా�
Minister KTR | మంత్రి కేటీఆర్ నేడు సిరిసిల్లలో పర్యటించనున్నారు. నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతోపాటు, శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10.30 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలం