జన విజ్ఞాన వేదిక తెలంగాణ ఆధ్వర్యంలో ఈ నెల 9, 10, 11 తేదీల్లో రాజన్నసిరిసిల్ల జిల్లాలో రాష్ట్ర స్థాయి చెకుముఖి సైన్స్ సంబురాలు నిర్వహిస్తున్నట్లు వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కోయ వెంకటేశ్వర్ రావు తెలిపారు.
Sircilla | కోనరావుపేటలో తుపాకీ కలకలం సృష్టించింది. మండలంలోని బావుసాయిపేటలో ఓ వ్యక్తి తుపాకీతో తన కుటుంబ సభ్యులను కాల్చడానికి ప్రయత్నించాడు. బావుసాయిపేటకు చెందిన నేవూరి
Minister kTR | విద్య, విజ్ఞానానికి మించిన సంపద మరొకటి లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంచేలా కృషిచేస్తున్నామని వెల్లడించారు. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీసే
Rajanna Siripattu | అంతర్జాతీయ వేదికపై సిరిసిల్ల పట్టుచీర ‘రాజన్న సిరిపట్టు’ ఆవిష్కృతమైంది. సిరిసిల్ల నేతన్నలు తయారు చేసిన పట్టుచీరలు న్యూజిలాండ్కు చెందిన మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్
Minister KTR | మంత్రి కేటీఆర్ నేడు సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని జూనియర్ కాలేజీలో నిర్వహించనున్న వజ్రోత్సవ
Minister KTR | మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. సిరిసిల్ల పట్టణంలో కొత్తగా నిర్మించనున్న జిల్లా రెడ్డి సంఘం భవనానికి భూమిపూజ చేశారు. అనంతరం రెడ్డి సంఘం ప్రమాణ స్వీకార
SP Rahul hegde | సిరిసిల్ల జిల్లా తెనుగువారిపల్లెలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తన మెడలో బంగారు గొలసును దొంగలు ఎత్తుకెళ్లారని ఓ అవ్వ.. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీంతో జిల్లా పోలీస్ బాస్ తన సొంత డబ్బుతో చైన
త్వరలో సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభం సిరిసిల్ల రూరల్, జూన్ 21: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా రాజ న్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల శివారులో నిర్మిస్తున�
Sircilla | సిరిసిల్ల పట్టణంలో విషాదం చోటుచేసుకున్నది. పట్టణం పరిధిలోని రగుడు గ్రామంలో పోచవేణి మల్లేశం అనే రైతు విద్యుత్ షాక్తో మృతి చెందాడు. వ్యవసాయ పొలంలో టన్నెల్ కోసం వేసిన విద్యుత్ లైన్తో ప్రమాదవశాత్తు వ
Leopard | తంగల్లపల్లి మండలంలో చిరుతపులి కలకలం సృష్టిస్తున్నది. మండలంలోని గండిలచ్చపేటలో రైతు నర్సయ్యకు చెందిన బర్రెపై దాడి చేసి చంపేసింది. దీంతో గ్రామస్తులు భయాందోళన చెందున్నారు.
Boinpalli | రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి (Boinpalli) మండలంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. బోయినపల్లి మండలం రామన్నపేటకు చెందిన ముస్కు విక్రమ్ రెడ్డి (20) శనివారం ఉదయం ఒంటిపై పెట్రోల్ పోసుకుని