ప్రత్యామ్నాయ పంటలతో అధిక దిగుబడులు : మంత్రి కేటీఆర్ | ప్రత్యామ్నాయ పంటల సాగుతో రైతులకు అధిక దిగుబడులు సాధించవచ్చని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.
బడిగంట | రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీలు తిరిగి ప్రారంభమయ్యాయి. 18 నెలల తర్వాత స్కూళ్లకు వచ్చిన విద్యార్థులకు ఉపాధ్యాయులు స్వాగతం పలికారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా జాగ్రత్తలు పాటిస్తూ విద్యార్థుల
bathukamma sarees | బతుకమ్మ పండుగ దగ్గరికొచ్చేస్తుంది. పెద్ద పండక్కి ఇంక రెండు నెలలే ఉంది. దీంతో ప్రతి ఏటా పండక్కి తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ ప్రభుత్వం అందజేస్తున్న బతుకమ్మ చీరల తయారీలో వేగాన్ని �
విద్యుత్ షాక్| రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేటలో విషాదం నెలకొన్నది. కోనరావుపేట మండలంలోని కొలనూర్ గొల్లపల్లిలో విద్యుత్ షాక్ తో రైతు మృతి చెందాడు.
ఆత్మనిర్భర్ పథకంలో భాగంగా లక్ష్యాన్ని చేరుకోవడం కోసం బల్దియా అధికారులు పకడ్బందీ కార్యాచరణ అమలుచేశారు. కమిషనర్ వెల్దండి సమ్మయ్య పర్యవేక్షణలోని మెప్మా, మున్సిపల్ అధికారులను వార్డుల వారీగా ప్రత్యేక �
సిరిసిల్ల జిల్లా టీఆర్ఎస్ నేత మృతి.. కుటుంబానికి మంత్రి పరామర్శ సిరిసిల్ల, జూలై 26: టీఆర్ఎస్ పార్టీకి చెందిన సిరిసిల్ల నియోజకవర్గ యువ నాయకుడు దినేశ్రెడ్డి కరెంట్ షాక్తో చనిపోయారు. ఆయన కుటుంబాన్ని స
సంక్షేమంలో మనమే నంబర్వన్ పేదలకు మెరుగైన వైద్యం అందిస్తాం డయాగ్నొస్టిక్స్ సెంటర్లలో ఉచిత పరీక్ష పర్యాటక కేంద్రాలుగా రామప్ప గుట్టలు లాభదాయక పంటలపై అవగాహన ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ రాష్ట్రంల�
ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రారంభం హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): రాజన్న సిరిసిల్ల జిల్లాలో జేఎన్టీయూ అనుబంధ ఇంజినీరింగ్ కాలేజీ త్వరలోనే ఏర్పాటుకాబోతున్నది. ఈ విద్యాసంవత్సరం నుంచే తరగతుల నిర్వహణకు జ�
కూలీల మృతి| జిల్లాలోని రుద్రంగి మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం కూలిపనికి వెళ్తున్న వారిని గుర్తు తెలియని వాహనం వెనకనుంచి ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందార�
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకంరాజన్న సిరిసిల్ల, జూలై 7 (నమస్తే తెలంగాణ): ఉపాధికి ఊతమిచ్చి.. బతుకునిచ్చి.. జీవితాలకు భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కు నేతన్నలు జై కొట్టారు. నేత కార్మ
కష్టపడి తెచ్చుకున్నం.. కాస్త తెలివితో వాడుకుందాం సత్ఫలితాలిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఉమ్మడి జిల్లాలో సాగునీటి సమస్య ఉండొద్దు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దిశానిర్దేశం సిరిసిల్లలో సాగునీటి అధిక�
నర్సింగ్ కళాశాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్ | జిల్లా కేంద్రంలో నిర్మించిన నర్సింగ్ కళాశాల భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం కళాశాల భవనంలో ప్రత్యేక పూజలు చేశారు.
సిరిసిల్లలో డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించిన సీఎం కేసీఆర్ | సిరిసిల్లలోని కార్మికుల కోసం తంగళ్లపల్లి మండలం మండేపల్లి వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను సీఎం కేసీఆర్ ఆదివారం ప్రారంభించారు. అం