Sircilla | సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసింది. 12 డైరెక్టర్ స్థానాలకు గానూ గురువారం జరిగిన ఎన్నికల్లో 8 స్థానాల్లో బీఆర్ఎస్ ప్యానల్ డైరెక్టర్లు గెలుపొందారు. ఇద్దర
Sircilla | సిరిసిల్ల జిల్లాలో నకిలీ గల్ఫ్ ఏజెంట్లపై పోలీసులు కొరడా ఝుళిపించారు. నకిలీ వీసాలతో మోసం చేస్తున్న గల్ఫ్ ఏజెంట్లపై జిల్లా వ్యాప్తంగా శనివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ చంద�
ఉద్యమ ఖిల్లాలైన సిరిసిల్ల, సిద్దిపేట శిగమూగాయి. కేసీఆర్ రాకతో సందడి చేశాయి. జన ప్రభంజనం వెల్లువలా కదిలివచ్చింది. బస్సుయాత్రగా వచ్చిన జననేతకు అపూర్వ స్వాగతం లభించింది.
KCR | రాజన్న సిరిసిల్ల జిల్లా ఉండాలంటే కరీంనగర్ పార్లమెంటు పరిధిలో వినోద్కుమార్ గెలవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. రేపు జిల్లా తీసేస్తా అంటే.. అడ్డం పడి కొట్లాడేటోడు.. యుద్ధం చేసేటోడు కావాలని త
బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేత కార్మికులకు ఉపాధి ఉండేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఇప్పుడు నేతన్నలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బీ. వినోద్ కుమార్కు మద్దతుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సిరిసిల్ల పట్టణంలో ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని రైతుబజార్లో బీఆర్ఎస్కు ఓటేయాలని రైతు
అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పోయింది. ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయడం సాధ్యం కాదని, ఈ పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్న
సిరిసిల్లలో ఈ నెల 5న జరిగిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్కు వ్యతిరేకంగా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారంటూ ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జీ నిరంజన్ చేసిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కే తారక రామారావు విజ్ఞప్తి చేశారు. ప్రజలు మరణించే స్థాయికి వచ్చినప్పుడు, ఆత్మహత్యలు చేస�
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం ఓ నేతన్నను బలితీసుకున్నది. ఆర్డర్లు, పెండింగ్ బకాయిలిచ్చి ఆదుకోవాలని వేడుకున్నా రాష్ట్ర సర్కారు కనికరించకపోవడంతో ఓ నేత కార్మికుడి ప్రాణం గాల్లో కలిసింది.
కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం రైతుల తరఫున బరాబర్ కొట్లాడుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ స్పష్టం చేశారు. నీళ్లు లేక ఎండిపోయిన పంటలకు ఎకరానికి 25వ�
వస్త్ర పరిశ్రమ సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. వస్త్ర ఉత్పత్తుల ఆర్డర్లు ఇవ్వక, బకాయిలు విడుదల చేయక సర్కారు సాంచాలకు సంకెళ్లు విధించింది. పనులు లేక ఉపాధి కోల్పోయిన నేతన్నలు ఆకలి కేకలతో అలమటిస్తున్నారు.
KCR | కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్లకు తోక తెల్వదు.. తొండం తెల్వదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. ప్రాజెక్టు గురించి వాళ్లకు వెంట్రుక కూడా తెలియదన్నారు. ఉమ్మడి కరీంనగ�