రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 17వ పోలీస్ బెటాలియన్ ఇన్చార్జ్ కమాండెంట్ గంగారాం (Gangaram) మృతి చెందారు. సోమవారం రాత్రి తన బ్యాచ్ మెంట్ అయిన సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి నివాసానికి వెళ్లిన గంగారం.. లిఫ్ట్ �
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పదోతరగతి విద్యార్థులకు చిరుకానుక అందజేస్తున్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న టెన్త్ విద్యార్థులకు పరీక్షలు రాయడానికి ప్యాడ్లు, �
Sircilla | సిరిసిల్ల నియోజకవర్గంలో మరో కక్ష సాధింపు చర్యకు పూనుకుంటున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పై అక్కతో సిరిసిల్ల నియోజకవర్గంలోని ప్రాథమిక వ్యవసాయ స
BRS | మొగోడివైతే..కేటీఆర్తో కొట్లాడు. కేటీఆర్తో జిల్లా సుభిక్షం అయిందని, మతి భ్రమించి కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి, ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారాని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు
కాళేశ్వరం ప్రాజెక్టులోని 11వ ప్యాకేజీలో భాగంగా రంగనాయకసాగర్ నుంచి ఇల్లంతకుంట మండలం, తంగళ్లపల్లి మండలం నరసింహులపల్లి వరకు కాలువ నిర్మించాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్ల జిల్లాలోని (Sircilla) పెద్దలింగాపూర్లో ర
Sircilla | ఆన్లైన్ సెంటర్ల ఎలక్షన్ గా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఐదుగురుపై కేసు నమోదు చేసి నలుగురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశ
వస్త్ర నగరిగా ఖ్యాతి పొందిన సిరిసిల్ల సిగలో మరో మణిహారం చేరింది. జిల్లాలోని మహిళలు, యువతులకు ఉపాధి కల్పించాలన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆకాంక్షతో రూపుదిద్దుకున్న అపారెల
ప్రముఖ శైవ క్షేత్రమైన వేములవాడలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో మొదలైన అభివృద్ధి పనులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని ఎమ్మెల్సీ కవిత (Kavitha) డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మారిన అభివృద్ధి కొనసాగాలని అన�
రాజన్న సిరిసిల్ల జిల్లాలో సర్కారు పెద్దల కక్షసాధింపు చర్యలకు అమాయక రైతులు బలవుతున్నారు. అసైండ్ ల్యాండ్ సాకు చూపుతూ ఇప్పటివరకు నేతలపై విరుచుపడ్డ యంత్రాంగం.. ఇప్పుడు సాధారణ ప్రజల్నీ వదలడం లేదు.
సిరిసిల్ల జిల్లా కోనరావుపేట (Konaraopet) మండలంలోని బావుసాయిపేటలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. బావుసాయిపేట పరిధిలోని రామన్న పల్లెకు చెందిన గుంటి భూమయ్య (62) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
సిరిసిల్లలో ట్రేడ్ లైసెన్స్ లేదని ఓ టీ షాప్ను మూసేయాలని మున్సిపల్ అధికారులు హుకుం జారీ చేయడం చర్చనీయాంశమైంది. ఈ షరతులు అందరికా? కొందరికేనా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
సుమారు రూ.64 కోట్లతో షెడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు.. 1,000 మిషన్లు.. 2,000 మందికి ఉపాధి అవకాశాలు.. అంతర్జాతీయ స్థాయి బ్రాండ్ల ఉత్పత్తి.. ఈ ప్రత్యేకతలతో రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరులో ప్రముఖ దుస్తుల తయారీ పరిశ్రమ టె