KTR | తన ఫొటో, పేరు పెట్టుకున్నారని సిరిసిల్లలో ఓ టీ స్టాల్ మూసివేయించిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ప్రతీది గుర్తుపెట్టుకుంటున్నానని.. ఎవర్నీ వదిలిపెట్టే ప్రస�
KTR Tea Stall | మొన్న కేసీఆర్ ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తాజాగా కేటీఆర్ ఫొటో ఉందని ఏకంగా ఒక టీస్టాల్నే మూసివేయించింది. సిరిసిల్లలో ఓ టీ స్టాల్కు దాని యజమాని కేటీఆర్ పేరు పెట్టుకోవ
సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లి శివారులోని కేసీఆర్ నగర్ (KCR Nagar) పై నీలినీడలు కమ్ముకున్నాయి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సిరిసిల్ల పట్టణ వాసుల కోసం 1320 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణం చేసి, లబ్ధిదారు
Weaver Worker Commits Suicide | మహారాష్ట్ర నుంచి సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి బతకడానికి 20 ఏండ్ల క్రితం వలస వచ్చిన చేనేత కార్మికుడు సతీష్ కుమార్ ఉపాధి లేక మంగళవారం రాత్రి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఉన్న ఇల్లు శిథిలమవడం.. అద్దె ఇంటికి తీసుకెళ్లే వీలు లేకపోవడంతో దవాఖాన నుంచి వచ్చిన మృతదేహాన్ని అంబులెన్స్లోనే ఉంచి అంత్యక్రియలకు తరలించిన హృదయ విదారకర ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలకేంద
దిగుబడులు లేక.. అప్పులు తీర్చలేక తీవ్ర మనస్తాపంతో రైతులు తనువుచాలిస్తున్నారు. తాజాగా ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో చోటుచేసుకున్నాయి.
ఎల్లారెడ్డి మండలంలో (Yellareddypet) విషాదం చోటుచేసుకున్నది. మండల కేంద్రానికి చెందిన ఓ వృద్ధురాలు ఇంట్లో వంటచేస్తూ ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడంతో మృతిచెందారు. ఈ నెల 19న బొమ్మ కంటి పద్మ (82) తన ఇంట్లో వంట చేస్తుండగా చ�
సిరిసిల్ల కేంద్రంగా కక్ష సాధింపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ నాయకులే లక్ష్యంగా కేసులు నమోదవుతున్నాయి. నిబంధనల ప్రకారమే పట్టాలు పొందినా, వాటిని ఇప్పుడు తప్పుగా చూపిస్తూ, అరెస్టుల పరంపరను కొనస
రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను బద్నాం చేయడమే లక్ష్యంగా అధికార పార్టీ పావులు కదుపుతున్నది. ప్రజల కోసం నిత్యం ప్రశ్నించే గొంతును నొక్కేందుకు అడ్డదారుల్లో వెళ్తు
ఎప్పటిలాగే ఈ సారి పొంగల్ చీరల ఆర్డర్లు వచ్చేశాయి. తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన చీరలతో సిరిసిల్ల నేతన్నకు ఊరట లభించింది. బతుకమ్మ చీరల బంద్తో మూతపడ్డ వస్త్ర పరిశ్రమకు ‘అమ్మ చీర’ జీవం పోసింది.
కేసీఆర్ చేసిన పోరాటాలు, బీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన త్యాగాలను తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మరిచిపోరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉన్నార�