సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం ఓ నేతన్నను బలితీసుకున్నది. ఆర్డర్లు, పెండింగ్ బకాయిలిచ్చి ఆదుకోవాలని వేడుకున్నా రాష్ట్ర సర్కారు కనికరించకపోవడంతో ఓ నేత కార్మికుడి ప్రాణం గాల్లో కలిసింది.
కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం రైతుల తరఫున బరాబర్ కొట్లాడుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ స్పష్టం చేశారు. నీళ్లు లేక ఎండిపోయిన పంటలకు ఎకరానికి 25వ�
వస్త్ర పరిశ్రమ సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. వస్త్ర ఉత్పత్తుల ఆర్డర్లు ఇవ్వక, బకాయిలు విడుదల చేయక సర్కారు సాంచాలకు సంకెళ్లు విధించింది. పనులు లేక ఉపాధి కోల్పోయిన నేతన్నలు ఆకలి కేకలతో అలమటిస్తున్నారు.
KCR | కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్లకు తోక తెల్వదు.. తొండం తెల్వదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. ప్రాజెక్టు గురించి వాళ్లకు వెంట్రుక కూడా తెలియదన్నారు. ఉమ్మడి కరీంనగ�
KCR | కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మళ్లీ చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు వచ్చాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికుల ఉపాధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బతుకమ్మ చీరలు, రం�
KCR | కల్యాణలక్ష్మీకి తులం బంగారం కలిపి ఇస్తామని చెప్పిండ్రు.. మార్కెట్లో ముఖ్యమంత్రికి, మంత్రులకు తులం బంగారం కొందామంటే దొరకట్లేదా? అని ప్రశ్నించారు. తులం బంగారం ఎందుకు ఇస్తలేరని నిలదీశారు. ఉమ్మడి కరీంనగ�
KCR | ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండిపోయిన పంటలను పరిశీలించిన అనంతరం.. సిరిసిల్లలో కేసీఆర్ మీడియాతో మాట్లాడా�
రాజన్న సిరిసిల్ల జిల్లా కరువు కోరల్లో చిక్కుకున్నది. కేసీఆర్ పాలనలో పుష్కలమైన జలాలతో పచ్చని పంటలతో కనిపించిన ఆ జిల్లా, ప్రస్తుతం కరువుతో అల్లాడిపోతున్నది. సాగునీళ్లు లేక నెర్రలు బారిన నేలను గోదావరి నీ�
కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్య విధానాల వల్ల రైతులు ఆగమైపోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. రాష్ట్రంలో 15 నుంచి 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. ఇది కాలం తెచ్�
ఇప్పటికే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ చిన్నారికి అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతు బీమా అందుకోవడంలో మరింత జాప్యమవుతున్నది. తండ్రి మరణించి 25 రోజులైనా మరణ ధ్రువీకరణ పత్రం అ
‘రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేద్దాం. కరీంనగర్లో బోయినపల్లి వినోదన్నను భారీ మెజార్టీతో గెలిపించుకుందాం. ఇక్కడి నుంచే పార్టీ అధినేత పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరిస్తరు. ఈ నెల 12�
తాను చేసిన వ్యాఖ్యలు ఓ సామాజికవర్గాన్ని బాధ కలిగించేలా ఉంటే వెనక్కి తీసుకుంటున్నానని కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం రాజన్న సిరిసిల్ల జ�
Revanth Reddy | రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన రద్దయ్యింది. ఈ నెల 7న వేములవాడ రాజన్న దర్శనంతోపాటు సిరిసిల్లలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. కానీ ఇటీవల నేతన్నలపై కాంగ్రెస�
Sircilla weavers | సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్నది. పాలిస్టర్ ఉత్పత్తులకు గిరాకీ లేక ఆర్థిక మాంద్యంతో ఆగమవుతున్నది. పరిశ్రమలో 30 వేల సాంచాలుండగా.. అందులో సగం మూలనపడ్డాయి. ఫలితంగా వందలాది �