ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) కోసం 12 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ప్రస్తుతం కొనసాగుతున్న ఓటర్ల ధ్రువీకరణ ప్రక్రియ కారణంగా గడచిన నెల రోజుల్లో అనేక రాష్ర్టాలలో ఆత్మహత్యలు, తీవ్ర వేధింపులు జ
Bengal Poll Officer Sucide | స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) విధులు నిర్వహిస్తున్న ఎన్నికల అధికారిణి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే పని ఒత్తిడి కారణంగా ఆమె మానసికంగా బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు.
కేరళ, రాజస్థాన్లో రెండు ఆత్మహత్యలు, పశ్చిమ బెంగాల్లో ఒక బ్రెయిన్ స్ట్రోక్ మరణం, బూత్ స్థాయి అధికారుల(బీఎల్ఓ) నిరసనల కారణంగా ఈ మూడు రాష్ర్టాలలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్)కు అడ్డంకులు ఏర
Booth Officers Boycott SIR Work | ఎలక్షన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పని ఒత్తిడి వల్ల ఒక అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో బూత్ స్థాయి అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ‘సర్’ విధులను బహిష్కరించారు. ‘సర్’ పనిని
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై విపక్షాలు ఆసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశాయి. బీహార్లో బీజేపీ భారీ ఆధిక్యాన్ని సమాజ్వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఎన్నికల కుట్రగా అభివర్ణించారు.
Akhilesh Yadav | బీజేపీ పార్టీ కాదని, మోసగాడని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి విజయంపై ఆయన స్పందించారు.
West Bengal: పశ్చిమ బెంగాల్లో సుమారు 34 లక్షల మంది ఆధార్ కార్డు హోల్డర్లు చనిపోయినట్లు యూఐడీఏఐ అధికారులు పేర్కొన్నారు. బెంగాల్లో సిర్ ప్రక్రియ చేపడుతున్న నేపథ్యంలో ఆధార్ డేటా బేస్తో ఓటర్ల డేటాను ఎ
తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ర్టాల్లో చేపట్టిన ప్రత్యేక ఓటర్ల సమగ్ర సర్వే (సర్)ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు.. ఎన్నికల కమిషన్(ఈసీ)కి నోటీసులు జారీచేసింది.
రాష్ట్రంలోని ఓటరు లిస్టుల ప్రక్షాళనకు భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ను తాము తీవ్రంగా ప్రతిఘటిస్తున్నామని, ఇది అంతా ఒక కుట్ర అని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరో�
Rahul Gandhi | ఇటీవలి కాలంలో ఓటు చోరీ (Vote Theft) అనే మాట తెగ వినపడుతున్నది. ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) దీనిపై పేటెంట్ పుచ్చుకున్నట్టు కనపడుతున్నది.
దేశ వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్) నిర్వహించాలన్న భారత ఎన్నికల సంఘం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై ఈ నెల 11న విచారణ చేపట్టడానికి సుప్రీం కోర్ట్ శుక్రవారం అంగీకరించింద�
Supreme Court : తమిళనాడుకు చెందిన డీఎంకే పార్టీ సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ డ్రైవ్ను తమ రాష్ట్రంలో చేపట్టరాదు అని ఆ పిటీషన్లో డీఎంకే కోర్టును కోరింది. దీనిపై అత్యవస
ఫలానా పార్టీ గెలుస్తుందని ప్రీ-పోల్ సర్వేలన్నీ మూకుమ్మడిగా కుండబద్దలు కొట్టి చెప్తాయి. ఆ ఫలానా పార్టీదే విజయమంటూ ప్రజా క్షేత్రంలో పెద్దయెత్తున చర్చ కూడా జరుగుతుంది. తమ బాగోగులు చూసుకొన్న ఆ ఫలానా పార్ట�