అసమర్థుల పాలనలో తెలంగాణ రాష్ట్రం ప్రమాదంలో పడుతున్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ప్రమాదాన్ని ముందుగా పసిగడితేనే మనుగడ ఉంటుందని అన్నారు.
Singireddy Niranjan reddy కర్ణాటకలో తెలంగాణలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వాలే అయినా కృష్ణా నదిలో తెలంగాణ వాటాను సాధించలేకపోతున్నారని విమర్శించారు. కర్ణాటక రాష్ట్రం కృష్ణా నదిపై మూడు కొత్త ప్రాజెక్టులను తాగున�
రాష్ట్ర ప్రజలంతా కేసీఆర్ పాలననే తిరిగి కోరుకుంటున్నారని, మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. బుధవారం హుజూర్నగర్లో జ�
‘కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు దేశంలోని అన్ని రాష్ర్టాల్లో ఎస్ఐఆర్ (సర్) ప్రక్రియ కొనసాగుతున్నది. అనేక ప్రాంతాల్లో ఓట్లు గల్లంతయ్యాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఓటర్ల జాబితా ప్రక్షాళనకు కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ఏర్ప�
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియను రాష్ట్రంలో అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) సీ సుదర్శన్రెడ్డి ఆదేశించారు. ఇండ్ల వద్దకు వెళ్లి విధులు నిర్వహించే బూ�
ఓటర్లు తమ నమోదు ఫారాలను అధికారిక పోర్టల్ (voters.eci.gov.in) ద్వారా ఆన్లైన్లో సమర్పించేలా విస్తృత ప్రచారం కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్యకార్యదర్శి అవినాశ్కుమార్, ఉప కార్యదర్శి సంజయ్కుమార్ అధికారుల�
KTR | ఓటు అనేది ప్రతి ఒక్కరి హక్కు అని కేటీఆర్ తెలిపారు. అంబేద్కర్ మనకు ఓటు హక్కు కల్పించారని పేర్కొన్నారు. SIRపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు
Parishad Elections | ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు మరో ఆరు నెలలు ఆలస్యం కానున్నాయా? రైతుభరోసా వేసి జూన్లో ఎన్నికలకు వెళ్లాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్ఐఆర్ బ్రేకులు వేసిందా? అదే జరిగేతే ఈ వానకాలానికి కూడా రై�
బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గురువారం మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్)ను నిర్వహించే అధికారం ఎన్నికల కమిషన్ (ఈసీ)కి ఉన్నదని సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ ప్రక్రియ నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు రాజ్యాంగం నిర్దేశించిన ఆదే�
Supreme Court | ఎన్నికల సంఘం (Election Commission) చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను సుప్రీంకోర్టు (Supreme Court) సమర్థించింది. ఈ సందర్భంగా పౌరసత్వంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్ర�