Mamata Banerjee: ఓటింగ్ హక్కులను బీజేపీ లాక్కునే ప్రయత్నం చేస్తున్నదని, దీన్ని అడ్డుకుంటామని, చివరి వరకు దీనిపై పోరాటం చేస్తామని సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఈద్ అల్ ఫితర్ సందర్భంగా ఇవాళ బెంగాల్ సీఎ
CEC : కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్(Gyanesh Kumar)పై అభింసన తీర్మానం (Censure Motion) ప్రవేశపెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్) నిర్వహించిన 12 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని(యూటీ) 9 చోట్ల తుది ఓటరు జాబితాల్లో 7.9 శాతం లేదా 1.70 కోట్ల ఓటర్లు తగ్గారు.
Kerala SIR : కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల కేరళలో చేపట్టిన ‘సర్’ తుది జాబితా విడుదలైంది. ఓటర్ల జాబితా పరిశీలన, సవరణ అనంతరం కేరళ ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ శనివారం తుది జాబితాను విడుదల చేశారు.
Supreme Court : కేంద్ర ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్లో ‘సర్’ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని పశ్చిమ బెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
సాధ్యమైనంత త్వరితంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్)కు సంబంధించిన సన్నాహక పనులను పూర్తి చేయాలని 22 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఆదేశించింది.
రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-ఎస్ఐఆర్)ను సమర్థంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) సీ సుదర్శన్రెడ్డి ఆదేశించారు.
West Bengal : పశ్చిమ బెంగాల్లో ఒక బూత్ లెవల్ ఆఫీసర్ దారుణానికి పాల్పడ్డాడు. తనతో వివాహేతర సంబంధం కలిగిన ఒక మహిళ భర్తను అత్యంత దారుణంగా హత్య చేశాడు. సోమవారం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగు చూసింది.
ఓటర్లకు జాబితా ప్రక్రియకు చెందిన ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్) పూర్తి చేయడంలో ఎటువంటి అడ్డంకులు సృష్టించవద్దని సోమవారం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు హెచ్చరించింది. కాగా ఈ ప్రక్రియలో నిజమై�
SIR Row | ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై వివాదాలు వెంటాడుతున్నాయి. ఒక వ్యక్తి కుటుంబంతో కలిసి ‘సర్’ విచారణ కోసం కేంద్రానికి బయలుదేరాడు. రోడ్డు ప్రమాదంతో అతడి భార్య, కుమారుడు మరణించారు. వారి మృతదేహాలన
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రక్షాళనే లక్ష్యంగా కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్-సర్) ప్రక్రియ ఇప్పుడు తెలంగాణకు వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 53 శాతం ఓటర�
Mamata Banerjee : కేంద్ర ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్లో చేపట్టిన ‘సర్’ వల్ల 150 మంది తమ రాష్ట్ర ప్రజలు ప్రాణాలు కోల్పోయారని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ అంశంపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్కు ఫిర్యా�
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్లో ఎన్నికల సంఘం ‘సర్’ పేరిట ఓటర్ల రివ్యూ చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే, సర్ ద్వారా కలిగిన నష్టంపై వివరించేందుకు, ఫిర్యాదు చేసేందుకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోమవారం కేంద్ర ఎన్నిక
Amartya Sen : కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)తో ముస్లింలకు అన్యాయం జరుగుతుందని, దీనివల్ల బీజేపీకే లాభం కలుగుతుందని నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ అన్నారు.