సర్ ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించిన ఎన్నికల సంఘం ఆన్లైన్లో ఉంచడంతో పాటు రాజకీయ పార్టీలకు అందజేసింది. గ్రేటర్ పరిధిలో సుమారు 40శాతం ఓట్లను తొలగించి ముసాయిదాను ప్రచురించారు.
సర్లో భాగంగా ఓటరు ముసాయి దా జాబితా విడుదలైంది. సోమవారం జిల్లా అధికారులు జాబితాను ప్రకటించారు. ఆయా మండలాల్లోని కార్యాలయాల్లో జాబితాను ప్రచురించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 6,22,561 మంది ఓటర్లు తమ పేర్లను �
ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఓటర్ల ముసాయిదా జాబితా నేడు విడుదలైంది. గతంలో రంగారెడ్డి జిల్లాలో 36,99,743 మంది ఓటర్లు ఉండగా.. ప్రస్తుతం 24,12,652 ఓటర్లకు తగ్గింది. 12,87,091 ఓట్లు గల్లంతయ్యాయి. ఎల్బీనగర్, శేరిలింగంపల�
రాజధాని పరిధిలో ఓటరు ముసాయిదా జాబితాను విడుదల చేయగా..రాజధాని ఓట్లు 62.7 శాతంగా నిలిచింది. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 27, 95,225 మంది ఓటర్లు ఉండగా..రంగారెడ్డి జిల్లాలో 24,12,652, మేడ్చల్-మల్కాజిగిరిలో 19,07,564 మంది ఓటర్లు ఉన�
దేశవ్యాప్తంగా చేపట్టిన ఎస్ ఐ ఆర్ (ప్రత్యేక ఓటర్ సవరణ) కార్యక్రమం డ్రాప్ పబ్లికేషన్ ప్రచురణ చూస్తే ఎలక్షన్ కమిషన్ తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఉందని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కౌన్సిల�
‘సర్' ప్రక్రియలో డ్రాఫ్ట్ లిస్ట్ నుంచి తుది ఓటర్ జాబితా వచ్చే దశ అత్యంత కీలకమైనదని, అర్హులైన ప్రతి ఓటరు పేరూ జాబితాలో కొనసాగేలా చూడటం, తప్పులను తక్షణమే సరిదిద్దడం ద్వారా ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా
ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగమైన ఓటర్ల గణన ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో పూర్తయింది. భద్రాద్రిలో మొత్తం 1,104 పోలింగ్ కేంద్రాల పరిధిలో 9,96,198 మంది ఓటర్లకు గాను 8,63,314 ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ ప్రక్రియను బీఎల�
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)కార్యక్రమం ముగిసింది. ఆ మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా లెక్కతేలింది. అధికారిక గణాంకాల ప్రకారం మొత్తం ఓటర్లలో 3,92,298 మంది ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించలే�
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ అనంతరం ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీతో కలిపి మొత్తం 84,855 మంది ఓటర్లు ఉన్నట్లుగా తేలింది. మంగళవారం ఉదయం 10 గంటల వరకు సంబంధిత ఎన్నికల అధికారుల గణాంకాల ప్రక�
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) సోమవారంతో ముగిసింది. ఈనెల 9న అర్థరాత్రి వరకు ఉన్న సమాచారం ప్రకారం చూస్తే.. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 3.94 లక్షల మంది ఓటర్లకు (13.16 శాతం) సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాల�
జిల్లాలో సర్ ప్రక్రియ ముగియడంతో డిజిటలైజేషన్ ప్రక్రియ 65.9% పూర్తి కాగా..15 లక్షలకు పైగా ఓట్లు గల్లంతు కానున్నాయి. జిల్లాలోని గ్రేటర్ పరిధిలోని నియోజకవర్గాలైన మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, శేరిలింగంపల్లి, రాజే
ఓటరు జాబితా ప్రక్షాళనలో భాగంగా చేపట్టిన ప్రత్యేక ఓటరు నమోదు(సర్)లో జిల్లాలో భారీగా ఓట్లను తొలగించారు. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లో 2011 ఓటరు జాబితా ప్రకారం మొత్తం 10,17,671 ఓట్లు ఉండగా స�
తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో కీలకమైన ఎన్యుమరేషన్ ఫారాల (ఈఎఫ్ల) సమర్పణ గడువు సోమవారంతో ముగిసింది. కానీ, మరో కీలకమైన ఫారాల డిజిటలైజేషన్ మాత్రం ఇంకా పూర్తి కాలేదు. రాష్ట్రంల�
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) తుది దశకు చేరుకుంది. ఇప్పటికే రెండు దఫాలుగా సర్ తేదీలు పొడిగించగా, సోమవారంతో ఓట్లర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ముగియనుంది. దీంతో ఎంత మం�
రాజధాని హైదరాబాద్ పరిధిలోని మూడు జిల్లాల (హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మలాజిగిరి) పరిధిలోని 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పారదర్శకమైన, పకా ఓటర్ల జాబితా రూపకల్పనకు ఎన్నికల యంత్రాంగం చేపట్టిన ఓటరు జాబి�