SIR : తెలంగాణలో మరోసారి సర్(SIR) గడువును ఎన్నికల సంఘం పొడిగించింది. ఆఖరు తేదీ సమీపిస్తున్న వేళ ఓటరు జాబితాలో సవరణలు చేసుకునేందుకు అక్టోబర్ 7వ తేదీ వరకూ అవకాశమిచ్చింది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఓటర్ల సవరణ ప్రక్రియ తీవ్ర జాప్యంతో కొట్టుమిట్టాడుతోంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియలో భాగంగా హైదరాబాద్ జిల్లాతో పాటు కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పర�
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్ ) రెండవ విడత ప్రక్రియ ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీలో శరవేగంగా సాగుతుంది. సార్ మొదటి దశ మ్యాపింగ్ ప్రక్రియలో పాలేరు నియోజకవర్గం జిల్లాలో మొదటి స్థానం, రాష్ట్రం�
ఢిల్లీలో ఓటర్ జాబితా సమగ్ర సర్వే (సర్) ఫలితంగా రాష్ట్రంలో 47.7 లక్షల మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగిస్తున్నట్టు ఈసీ ప్రకటించింది. సోమవారం ఢిల్లీ ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది.
Arvind Kejriwal | ఓటర్ జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (సర్) ప్రక్రియ ద్వారా దేశ జనాభాను ఎన్నికల సంఘం
(ఈసీ) తగ్గిస్తున్నదని ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. దీంతో జ�
‘సర్' భాగంగా జారీచేసే ప్రతి నోటీసును సంబంధిత ఓటరుకు బూత్ లెవల్ అధికారి (బీఎల్వో) వ్యక్తిగతంగా అందించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీ సుదర్శన్రెడ్డి ఆదేశించారు. నోటీసు అందజేసినట్టు తప్పనిసరి�
Minister Ponnam Prabhakar : తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar)కు సర్(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) అధికారులు నోటీసులు ఇచ్చారు.
SIR Notice | ఆదిలాబాద్ జిల్లా దస్తూరాబాద్ మండలంలో సర్ ప్రక్రియలో భాగంగా నోటీసులు అందిన ఓటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తహసీల్దార్ యాదవ్రావు తెలిపారు.
సర్ ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించిన ఎన్నికల సంఘం ఆన్లైన్లో ఉంచడంతో పాటు రాజకీయ పార్టీలకు అందజేసింది. గ్రేటర్ పరిధిలో సుమారు 40శాతం ఓట్లను తొలగించి ముసాయిదాను ప్రచురించారు.
సర్లో భాగంగా ఓటరు ముసాయి దా జాబితా విడుదలైంది. సోమవారం జిల్లా అధికారులు జాబితాను ప్రకటించారు. ఆయా మండలాల్లోని కార్యాలయాల్లో జాబితాను ప్రచురించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 6,22,561 మంది ఓటర్లు తమ పేర్లను �
ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఓటర్ల ముసాయిదా జాబితా నేడు విడుదలైంది. గతంలో రంగారెడ్డి జిల్లాలో 36,99,743 మంది ఓటర్లు ఉండగా.. ప్రస్తుతం 24,12,652 ఓటర్లకు తగ్గింది. 12,87,091 ఓట్లు గల్లంతయ్యాయి. ఎల్బీనగర్, శేరిలింగంపల�
రాజధాని పరిధిలో ఓటరు ముసాయిదా జాబితాను విడుదల చేయగా..రాజధాని ఓట్లు 62.7 శాతంగా నిలిచింది. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 27, 95,225 మంది ఓటర్లు ఉండగా..రంగారెడ్డి జిల్లాలో 24,12,652, మేడ్చల్-మల్కాజిగిరిలో 19,07,564 మంది ఓటర్లు ఉన�
దేశవ్యాప్తంగా చేపట్టిన ఎస్ ఐ ఆర్ (ప్రత్యేక ఓటర్ సవరణ) కార్యక్రమం డ్రాప్ పబ్లికేషన్ ప్రచురణ చూస్తే ఎలక్షన్ కమిషన్ తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఉందని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కౌన్సిల�