రాబోయే ఎస్.ఐ.ఆర్ కార్యక్రమం అలాగే ఈ-రోల్ మ్యాపింగ్ పురోగతి మెరుగుదల లక్ష్యంగా చుంచుపల్లి మండల స్థాయి రాజకీయ పార్టీల సమావేశాన్ని తాసీల్దార్ నాగరాజు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ సమావేశం ఈఆర్ఓ క�
రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 3,39,24,664 ఓటర్లలో 2,18,39,741 మంది ఓటర్ల మ్యాపింగ్ పూర్తయిందని(64.38%) రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) సీ సుదర్శన్రెడ్డి చెప్ప
SIR Phase 3 | దేశంలోని 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితాల ‘ప్రత్యేక విస్తృత సవరణ’ (సర్) మూడవ దశను ప్రారంభించనున్నట్లు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) గురువారం ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీ�
BRS : పార్టీ సభ్యత్వ నమోదు విషయంలో బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ విధానానికి ఓటేసింది. మంగళవారం పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశమైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) 'సర్'తో పాటు పార్టీ సమన్వయకర్తల నియమాకాలపై చర్చిం�
పశ్చిమ బెంగాల్లో ‘సర్' ప్రక్రియ.. బీజేపీ ఎన్నికల విజయానికి దోహదపడిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 31 స్థానాల్లో బీజేపీ సాధించిన ఓట్ల మెజారిటీ కన్నా..‘సర్' పేరుతో తొలగించినవే ఎక్కువగా ఉన్నాయని తాజాగ�
కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీతో పాటు దేశంలోని 23 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్) ప్రక్రియ చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్టు డైలీ జాగరణ్ న్యూస్ వెబ్సైట్ నివేది�
ఓటరు జాబితా సవరణ కోసం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని, పొరపాట్లు జరిగితే తీవ్రంగా పరిగణిస్తామని ఎమ్మెల్యే తీగుల్ల పద్మారావుగౌడ్ అన్నారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)పై ప్రత్యేక దృష్టి పెట్టాలని గ్రేటర్ హైదరాబాద్ నేతలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లు నమోదు కాకుండా చూడా
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఓటర్ల జాబితా శుద్ధి నిరంతర ప్రక్రియగా సాగుతున్నా ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో కొంత అస్పష్టత ఉన్నదని, దానిపై స్పష్టత ఇవ్వాల�
వలస జనాభా ఎక్కువగా ఉండే పట్టణ ప్రాంతాలకు అనుగుణంగా ఒక నిర్దిష్ట వ్యూహాన్ని రూపొందించుకొని ‘సర్'ను పకడ్బందీగా నిర్వమించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సీ సుదర్శన్రెడ్డి అధికారులను ఆదేశించ
West Bengal : ‘సర్’ ప్రక్రియలో తొలగించిన ఓటర్లకు ఈసారికి ఓటు వేసే అవకాశం కల్పించలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఈ విషయంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని తెలిపింది.