SIR Deadline Extended | దేశంలోని 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా సవరణ, క్లీన్అప్ కోసం చేపడుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (సర్) గడువును ఎన్నికల సంఘం (ఈసీ) వారం రోజులు పొడిగించింది. దీంతో ఓటర్ల లె�
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్ట్ గురువారం తుది విచారణ ప్రారంభించింది. పౌరసత్వానికి ఆధార్ను ప్రశ్నించలేని ఆధారంగా పరిగణించలేమని స్పష్టం �
పలు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) నిర్వహించాలనే ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్తో కూడిన ధర్మాసనం విచారిస్తోంద�
Mamata Banerjee | తనతో రాజకీయంగా పోరాడే దమ్ము బీజేపీ (BJP) కి లేదని, తనను ఓడించడం ఆ పార్టీకి సాధ్యంకాదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి (West Bengal CM) మమతా బెనర్జీ (Mamata Banerjee) అన్నారు. బెంగాల్లో తనకు సవాల్ విసరాలని చూస్తే దేశవ్యాప్త�
Lock Up Poll Officials | కాంగ్రెస్ మంత్రి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఓటరు జాబితాపై స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కోసం వచ్చే ఎన్నికల అధికారులను నిర్బంధించాలని అన్నారు. దీనిపై బీజేపీ స్పందించింది. ఆ మంత్రిపై చర్యలు �
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) కోసం 12 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ప్రస్తుతం కొనసాగుతున్న ఓటర్ల ధ్రువీకరణ ప్రక్రియ కారణంగా గడచిన నెల రోజుల్లో అనేక రాష్ర్టాలలో ఆత్మహత్యలు, తీవ్ర వేధింపులు జ
Bengal Poll Officer Sucide | స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) విధులు నిర్వహిస్తున్న ఎన్నికల అధికారిణి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే పని ఒత్తిడి కారణంగా ఆమె మానసికంగా బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు.
కేరళ, రాజస్థాన్లో రెండు ఆత్మహత్యలు, పశ్చిమ బెంగాల్లో ఒక బ్రెయిన్ స్ట్రోక్ మరణం, బూత్ స్థాయి అధికారుల(బీఎల్ఓ) నిరసనల కారణంగా ఈ మూడు రాష్ర్టాలలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్)కు అడ్డంకులు ఏర
Booth Officers Boycott SIR Work | ఎలక్షన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పని ఒత్తిడి వల్ల ఒక అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో బూత్ స్థాయి అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ‘సర్’ విధులను బహిష్కరించారు. ‘సర్’ పనిని
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై విపక్షాలు ఆసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశాయి. బీహార్లో బీజేపీ భారీ ఆధిక్యాన్ని సమాజ్వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఎన్నికల కుట్రగా అభివర్ణించారు.
Akhilesh Yadav | బీజేపీ పార్టీ కాదని, మోసగాడని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి విజయంపై ఆయన స్పందించారు.
West Bengal: పశ్చిమ బెంగాల్లో సుమారు 34 లక్షల మంది ఆధార్ కార్డు హోల్డర్లు చనిపోయినట్లు యూఐడీఏఐ అధికారులు పేర్కొన్నారు. బెంగాల్లో సిర్ ప్రక్రియ చేపడుతున్న నేపథ్యంలో ఆధార్ డేటా బేస్తో ఓటర్ల డేటాను ఎ
తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ర్టాల్లో చేపట్టిన ప్రత్యేక ఓటర్ల సమగ్ర సర్వే (సర్)ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు.. ఎన్నికల కమిషన్(ఈసీ)కి నోటీసులు జారీచేసింది.