ఓటర్ల జాబితా సవరణ(సర్), డిజిటలైజేషన్ ప్రక్రియలో క్షేత్రస్థాయిలో తీవ్ర గందరగోళం కొనసాగుతూనే ఉంది.. ఓ పక సాంకేతిక లోపాలు, సర్వర్ సమస్యలతో డిజిటలైజేషన్ పనులు నత్తనడకన సాగుతుంటే.. మరోపక ఉన్నతాధికారులు మా�
వైరా నియోజకవర్గంలోని అమ్మపాలెం గ్రామంలో కొనసాగుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమాన్ని శనివారం వైరా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బానోతు చంద్రావతి పరిశీలించారు. గ్రామంలో SIR కార్యక్రమం సక్రమంగా అమ
తాళాలేశారు..ఇండ్లు మారారు..సొంతూళ్లకు వెళ్లిపోయారు.. ఎన్యూమరేషన్ పత్రాలు ఇంకా టేబుళ్లపైనే ఎందుకు దర్శనమిస్తున్నాయన్న ప్రశ్నకు బీఎల్వోల నుంచి వస్తున్న సమాధానాలివి.
కోదాడ పట్టణంలోని ప్రతి వార్డులో అర్హులైన ఓట్లు గల్లంతు కాకుండా అప్రమత్తంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పార్టీ శ్రేణులకు సూచించారు. గురువారం తన నివాసంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై బూ�
ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో ఎన్యుమరేటర్ పత్రంలో తప్పనిసరిగా ప్రకటించాల్సిన 2002లో ఓటు వేశారా, వేస్తే ఎక్కడ? అనే విషయం ప్రజల్లో తీవ్ర అయోమయానికి దారితీస్తోందని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్
Special Intensive Revision: సర్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఎన్నికల సంఘం తీపి కబురు చెప్పింది. సర్లో పాల్గొనే బీఎల్వోలు, బీఎల్ఎస్లకు గౌరవ వేతనంగా ఆరు వేలు ఇవ్వనున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొన్నది. �
రాష్ట్రంలో చేప్టటిన ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ (సర్) కార్యక్రమం లో అనేక లోపాలు దొర్లుతున్నాయని, వీటిని నివారించేందుకు గడువును వెంటనే పొడిగించాలని బీఆర్ఎస్ సర్ కో-ఆర్డినేషన్ కమిటీ డిమాండ్ చే�
సమగ్ర ఓటరు సవరణ ప్రక్రియ అంతా గందరగోళంగా మారింది. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీలో బీఎల్వోల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫారాలు పంపిణీ చేయకుండా తమ వద్దే కుప్పలుగా ఉంచుకోవడంతో ఓటర్లలో అయోమయం
కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ(సర్) ప్రక్రియలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జిల్లా ఘోరంగా వెనుకబడింది. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ తిరిగి ‘సర్' �
బీఎల్వోలు జాగ్రత్తగా ఓట్లు పరిశీలించాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్లో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్వోల ఫైళ్లు, ఫారాలను
సర్పై బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ కల్వకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్, గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ మాజీ చైర్మన్, సర్ నియోజకవర్గ ఇన్చార్జి ర�
ఎస్ఐఆర్ ప్రక్రియలో గ్రామీణ ప్రాంతాలవారి కంటే మున్సిపల్ ప్రాంతాలవారే వెనుకంజలో ఉన్నారా అంటే.. ఉన్నారనే సమాధానం వినిపిస్తున్నది. మున్సిపల్ ప్రజలు ఎస్ఐఆర్ను పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు.
ఎన్నికల కమిషన్ నిర్దేశించిన గడువులోగా ప్రతి ఓటరు తమ ఎన్యూమరేషన్ ఫారం తప్పనిసరిగా నింపి సంబంధిత బీఎల్వో లేదా బీఎల్ఏలకు అందజేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు. మంగళవారం మండలంల�