రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఓట రు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్-2026) ఓటర్ల సర్వే డ్రాఫ్ట్ జాబితా కొలికి వస్తున్నకొద్దీ దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) దేశవ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతున్నది. సర్ తొలి దఫాలో బీహార్, రెండో దఫాలో భాగంగా 12 రాష్ర్టాలు, యూటీల్లో సర్ ప్రక్రియ ఇప్పటికే పూర్తైంది.
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ గడువును మరోసారి పొడిగించారు. ఈ మేరకు సవరించిన కొత్త షెడ్యూల్ను ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం శుక్రవారం అధికా�
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియ నగరలో మరింత వెనుకబడిపోతున్నది. గడువు సమీస్తున్నా ఇప్పటి వరకు బీఎల్వోల వద్దకు ఎన్యుమరేషన్ ఫారాలు 60 శాతం కూడా చేరలేదు. అన్ని జిల్లాల్లో బీఎల్వోలు ఇంటింటికీ
సర్ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ హరిసింగ్ అన్నారు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయంలో సర్ ప్రక్రియపై వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమీక్�
అశ్వారావుపేట నియోజకవర్గంలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) (ప్రత్యేక సమగ్ర పరిశీలన) ప్రక్రియ పురోగతిపై బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, నియోజకవర్గ సభ్యత్వ నమోదు ప్రక్రియ ఇన్చార్జి �
ఎస్ఐఆర్(ఓటరు జాబి తా ప్రత్యేక సమగ్ర సవరణ)కు మరో ఆరు రోజులే గడువు ఉన్నది. ఆగస్టు 3వ తేదీలోపు వందశాతం పూర్తిచేసేందుకు అధికార యం త్రాంగం కృషి చేస్తున్నది. కాగా, జిల్లాలో ఇప్పటివరకు డిజిటలైజేషన్ ప్రక్రియ 60.79
ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఓటు హక్కు వజ్రాయుధమని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేయించుకోవాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బూత్ల వారీగా విస్తృతంగా పర్�
మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోని కాంగ్రెస్ పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని మాజీ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఉమ్మడి జిల్లా ఇన్చార్జి వీజీ గౌడ్ అన్నారు.పట్ట�
‘సర్' ప్రక్రియలో భాగంగా ఏ ఒక్కరూ ఓటు హక్కు కోల్పోకుండా బీఆర్ఎస్ శ్రేణులు బాధ్యతగా పనిచేయాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సూచించారు. శనివారం ఆయన మాచారెడ్డి మండలంలోని గజ్యానాయక్తండా, భిక�
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమం పురోగతిపై శనివారం BRS కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ భిక్కనూరు మండల స్థాయి నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా EF ఫామ్ల డిజిటలైజేషన్ పురోగతిని
కొనిజర్ల మండలం గొబ్బగుర్తి గ్రామంలో తెలంగాణ తొలి దశ ఉద్యమకారుడు బచ్చు వెంకటరమణ ఇటీవల మరణించారు. ఆయన కుటుంబాన్ని శుక్రవారం మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పరామర్శించారు. ఈ సందర్భంగా..
Srinivas Goud | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు వల్ల అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.