ఓటర్ జాబితాల ప్రత్యేక ప్రక్షాళన కార్య క్రమం (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-సర్) ఓటర్లను భయాందోళనకు గురి చేస్తున్నది. తీవ్ర సంక్లిష్టంగా మారిన ఈ ప్రక్రియ అయోమయం, గందరగోళానికి గురి చేస్తున్నది.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్/ సర్)తో భద్రాద్రి జిల్లా ప్రజలు సతమతమవుతున్నారు. గణన ఫారాలు నింపే అంశంపై ఓటర్లకు అవగాహన లేకపోవడం, బూత్ లెవల్ అధికారులు(బీఎల్వో) అందరికీ అవగాహన కల్పించకపోవడం �
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) ప్రక్రియపై ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల గిరిజనులు ఆయోమాయానికి గురవుతున్నారు. ఇక్కడ నివసించే వారిలో అత్యధికులు నిరక్షరాస్యులు కావడంతో బూత్ లెవల్ అధికారుల
మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అధ్యక్షతన నేడు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలోని సంగుపేట లక్ష్మీనర్సింహ గార్డెన్లో సర్పై నియోజకవర్గస్థాయి బీఎల్ఏలు, పార్టీ శ్రేణులకు అవగ�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పినట్లుగా ఎస్ఐఆర్ పేరుతో అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుండి తొలగించకూడదు. ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన ప్రజాస్వామ్య హక్కు అని భద్రాద్ర
SIR | సర్ కార్యక్రమంలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని బీఎల్వో (BLO)లను, సూపర్వైజర్లను డిషనల్ సీఈవో వాసం వెంకటేశ్వర్లు రెడ్డి (ఐఏఎస్) ఆదేశించారు.
సర్ ప్రక్రియలో బీఎల్ఏలు, పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేసి ప్రతి అర్హుడి ఓటును కాపాడాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. మంగళవారం చందంపేట, నేరేడుగొమ్ము మండలాల కాంగ్రెస్ పార్టీ బూత్ లె�
SIR | ఓటరు జాబితా ప్రక్షాళనకు ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)ను నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నిర్లిప్తతతో ఉంటే తీరని నష్టం జరుగుతు
ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియ (సర్)పై ఇతర రాష్ర్టాల్లో మాదిరిగా రాష్ట్రంలోనూ అనేక అనుమానాలు ఉన్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
బూత్ లెవెల్ ఆఫీసర్లు (బీఎల్వో) ఇచ్చిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ఫారాలను ఇప్పటి వరకు ఏడు శాతం మంది మాత్రమే పూర్తిచేసి ఇచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ(సర్) నెమ్మదిగా కొనసాగుతున్నది. దీనిపై పట్టణాలు, గ్రామాల్లో అవగాహన లేక అవస్థలు పడుతున్నారు. జూన్ 25వ తేదీన ప్రక్రియ ప్రారంభం కాగా జూలై 24వ తేదీ వ
ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన కొన్ని రాష్ర్టాల్లో ఆయా ఫలితాలపై ‘సర్' ప్రభావం కనిపించింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడులో ఈ పరిస్థితి చూడొచ్చు. పశ్చిమ బెంగాల్లో ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన ఎన్నికల
‘సర్'పై బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని జోగుళాంబ గద్వాల జిల్లా సభ్యత్వ నమోదు ఇన్చార్జి మెట్టు శ్రీనివాస్ సూచించారు. సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలో ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మ