గ్రేటర్ వ్యాప్తంగా సాగుతున్న ప్రత్యేక ఓటర్ నమోదు, ఎన్యూమరేషన్ ప్రక్రియ తీవ్ర గందరగోళంగా మారింది. ఉన్నతాధికారుల గుడ్డి చర్యలు, ప్రభుత్వ ఆలసత్వం కలిసి చేసిన తప్పిదాలతో ఓటర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్
కేంద్ర ఎన్నికల సంఘం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సర్' ప్రక్రియ రాష్ట్రంలో ఎన్యుమరేషన్ ఫారాల(ఈఎఫ్)పంపిణీలో దూకుడు ప్రదర్శిస్తుండగా, వాటి డిజిటలైజేషన్ మాత్రం నత్తనడకన సాగుతున్నది.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)పై ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయని ఎమ్మెల్సీ ఎల్ రమణ పేర్కొన్నారు. నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉన్నదని స్పష్టంచేశారు. వెంటనే నమోదు గడువును పొడిగించాలన
ఎస్ ఐ ఆర్ ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా వేగవంతంగా పూర్తి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. సోమవారం ఆయన కొత్తగూడెం తాసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర�
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియను పూర్తి పారదర్శకంగా, వంద శాతం పూర్తి చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. నిర్మల్ జిల్లాలో ఎ�
మిర్యాలగూడ నియోజకవర్గంలో సర్ ప్రక్రియ అంతా అయోమయంగా మారింది. బీఎల్వోఏ ఫారాలైతే ఇచ్చారు కానీ అవి ఎలా నింపాలో తెలియకపోవడంతో నియోజకవర్గ ఓటర్లు తలలు పట్టుకుంటున్నారు. దీనిపై జనంలో ఎన్నో సందేహాలు ఉన్నాయి
రాయపోల్, జూలై 11 : ఎస్ఐఆర్(SIR) సమగ్ర ప్రక్రియలో యువత, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చురుకుగా పాల్గొనాలని.. భావితరాలకు ఓటు హక్కును అందించే బాధ్యత మనందరిపై ఉందని తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్పర్సన్ గుమ
పెద్దపల్లి కలెక్టర్ ఆదేశానుసారం మండలంలోని అన్ని గ్రామాల్లో సర్ కార్యక్రమం విజయవంతం కోసం హెల్ప్ డెస్క్ ప్రారంబించినట్లు తహసీల్దార్ రాముడు తెలిపారు. ఈ సందర్భంగా కాల్వశ్రీరాంపూర్ జీపీ లో హెల్ప్ డెస్క్ శ�
జిల్లాలో ఎస్ఐఆర్(ఓటరు జాబి తా ప్రత్యేక సమగ్ర సవరణ) ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీలో నిర్లక్ష్యంతోపాటు ఓటర్ల నుంచి ఫారాలను సేకరించడంలోనూ బీఎల్వోలు అలసత్వం వహిస్తున్నారు. కొ
నగరంలో సర్ ప్రక్రియ గందరగోళంగా మారింది. బీఎల్వోలు ఇండ్లకు వచ్చి ఫారాలు ఇవ్వకపోవడం, హెల్ప్ డెస్క్లు పనిచేయకపోవడంతో సిటిజన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల అవస
రాష్ట్రంలో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలని భారత ఎన్నికల కమిషన్ సీనియర్ ఉప ఎన్నికల కమిషనర్ డాక్టర్ పవన్కుమార్ శర్మ అధికారులను ఆదేశించారు.
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల భర్తీ ఓటర్లకు సవాల్గా మారింది. ప్రధానంగా 2002 ఓటరు జాబితా తప్పనిసరి కావడంతో గ్రామీణ ఓటర్లకే కాక�
Boianapalli Vinod Kumar : ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియ విజయవంతం కావాలంటే బూత్ లెవల్ అధికారు లు (BLOలు) సమర్ధంగా పనిచేయాలని బీఆర్ఎస్ మాజీ ఎంపీ బి. వినోద్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమం వేగంగా కొనసాగుతోందని తాసీల్దార్ నాగరాజు తెలిపారు. మండలంలోని మొత్తం 39,547 మంది ఓటర్లలో 27,500 మంది ఓటర్లకు ఎన్యూ�