హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా బీఎల్ఓలు ఓటర్లకు పంపిణీ చేస్తున్న ఎన్యూమరేషన్ ఫారాలను ఉర్దూ భాషలో కూడా అందుబాటులో ఉంచాలని మైనార్టీ సంఘం రాష్�
: ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని బీఎల్వోలకు కోటగిరి మండల తహసీల్దార్ గంగాధర్ సూచించారు. ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా గురువారం నుండి ప్రారంభమైన ఓటరు �
SIR | రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి ఓటర్ల ఇంటింటి సర్వే ప్రారంభం కానున్నది. ఓటర్ల సమగ్ర వివరాల సేకరణ, మ్యాపింగ్ ప్రక్రియకు అధికారికంగా తెరలేవనున్నది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియకు స
ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన ఓటు హకు దుర్వినియోగం కా కుండా ఉండాలన్నా, పారదర్శకంగా ఎన్నికలు జరుగాలన్నా ‘ఒక దేశం.. ఒక పౌరుడు.. ఒకే ఓటు’ అనే సిద్ధాంతాన్ని పకడ్బందీగా అమలుచేయాలని బీఆర్ఎస్ డిమాండ్�
ఎస్.ఐ.ఆర్ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని సూర్యాపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ భూఖ్య హరిసింగ్ అన్నారు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీల సమావేశం�
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు బీబీనగర్ మండలంలోని 46 పోలింగ్ కేంద్రాలకు బూత్ లెవల్ అధికారులను (బీఎల్వోలు) నియమించినట్లు తహసీల్దార్ శ్యాంసుందర్ �
రెండు వేర్వేరు రాష్ట్రాల్లో ఓటు హకు కలిగి ఉన్న వారిని గుర్తించి, ఫిల్టర్ చేసే సాంకేతిక వ్యవస్థ ప్రస్తుతం అందుబాటులో లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) కార్యాలయ స్టేట్ లెవెల్ ట్రైనింగ్ నోడల
KTR | రాష్ట్రంలో రెండున్నరేండ్లుగా ప్రభుత్వం నడువడం లేదని, కేవలం మాఫియా మాత్రమే రాజ్యమేలుతున్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్ర నలుమూలలా ఎవరిని కదిలించినా కాంగ్రెస్ అర�
బిహార్, బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తరహాలో తెలంగాణలో లక్షల ఓట్లు తొలిగించేందుకు బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు పన్నుతున్నాయని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా ఇన్చార్జి ఆర్ఎస్ ప్రవీణ
అసమర్థుల పాలనలో తెలంగాణ రాష్ట్రం ప్రమాదంలో పడుతున్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ప్రమాదాన్ని ముందుగా పసిగడితేనే మనుగడ ఉంటుందని అన్నారు.
Singireddy Niranjan reddy కర్ణాటకలో తెలంగాణలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వాలే అయినా కృష్ణా నదిలో తెలంగాణ వాటాను సాధించలేకపోతున్నారని విమర్శించారు. కర్ణాటక రాష్ట్రం కృష్ణా నదిపై మూడు కొత్త ప్రాజెక్టులను తాగున�
రాష్ట్ర ప్రజలంతా కేసీఆర్ పాలననే తిరిగి కోరుకుంటున్నారని, మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. బుధవారం హుజూర్నగర్లో జ�
‘కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు దేశంలోని అన్ని రాష్ర్టాల్లో ఎస్ఐఆర్ (సర్) ప్రక్రియ కొనసాగుతున్నది. అనేక ప్రాంతాల్లో ఓట్లు గల్లంతయ్యాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.