Singareni Hospitals | ఈ మధ్యన సింగరేణి హాస్పిటల్లో మందులు తగినంత సరఫరా లేనందువల్ల కొరత ఏర్పడిందని, మందుల కొరత వలన ఆసుపత్రి సిబ్బంది నెలకు సరిపడా మందులు ఇవ్వకపోవడంతో వారానికి ఒక సారి ఆసుపత్రులకు రావలసి వస్తుందన్నారు.
Singareni | శ్రీశైలం ఎడమ గట్టు కాలువ ( SLBC ) టన్నెల్లో రెస్క్యూ సహాయక చర్యలలో పాల్గొనేందుకు సింగరేణి సంస్థ(Singareni employees) రామగుండం డివిజన్ 1 నుంచి 30 మంది కార్మికులను శుక్రవారం గోదావరిఖని నుంచి పంపించారు.
ఇల్లెందు ఏరియా జేకే 5 ఓసీ ఫైవ్స్టార్ రేటింగ్కు ఎంపికైంది. ఏరియాకు గుండెకాయ లాంటి జేకే ఓసీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అనుభవజ్ఞలైన సూపర్వైజర్లు, శ్రమించి కష్టపడే ఉద్యోగులు, సూచనలు ఇచ్చే అధికార�
దక్షిణ భారతదేశంలోనే అతి పెద్దసంస్థ అయిన సింగరేణిలో ఉద్యోగులతోపాటు ఓపెన్కాస్టుల్లో పనిచేస్తున్న ఆఫ్ లోడింగ్ కార్మికుల పాత్ర కూడా ఎంతో చెప్పుకోదగినది. సింగరేణి సంస్థ సాధిస్తున్న లాభాల్లో వీరి చెమట �
Singareni | సింగరేణిలో ఇప్పటి వరకు బొగ్గు ఉత్పత్తి పై ప్రత్యేక దృష్టి సారించిన సంస్థ ఛైర్మన్, ఎండీ ఎన్ బలరామ్ ఇప్పుడు కంపెనీలో పని సంస్కృతిని పెంచేందుకు కీలక చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా కార్యాలయాల్లో ఉద్�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. తాను మాట్లాడుతున్నది రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయంలోనన్నది మరిచిపోయి.. పీసీసీ అధ్యక్షుడిగా గాంధీ భవన్లో మాట్లాడుతున్నాననుకొని ఫక్తు రాజకీయ విమర్శలు, వ్యాఖ్యలు చేస్�
పదవీ విరమణ చేసిన సింగరేణి ఉద్యోగులకు రెండు దశాబ్దాలకు పైగా పింఛన్ను సవరించకపోవడంతో వారు దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దీంతో సింగరేణి ఉద్యోగులు తమ విచారకరమైన స్థితిని తెలియజేస్తూ 202 3, ఆగస్టు 30న రా�
Singareni | సింగరేణి కార్మికులు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సంస్థ సాధించిన లాభాల్లో 32శాతం వాటా చెల్లించేందుకు నిర్ణయించిన సీఎం కేసీఆర్.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
సింగరేణి ఉద్యోగుల కు నెల రోజుల వ్యవధిలో రూ.1726 కోట్ల వేజ్బోర్డు బకాయిలు, ఆ వెంట నే రూ.700 కోట్ల లాభాల వాటా, ఆపై రూ.300 కోట్ల దీపావళి బోనస్ చెల్లించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశామని సింగరేణి సీఎండీ శ్రీధర్ వెల్లడ
కాంగ్రెస్.. సింగరేణిని సంస్థను నిర్వీర్యం చేస్తే, స్వరాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక నల్లనేలను ప్రగతిబాట పట్టించి.. మా బతుకుల్లో వెలుగులు నింపారని కార్మికులు పేర్కొంటున్నారు. అసెంబ్లీ సమావేశాల
సింగరేణి ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల వైద్య సేవల కోసం హైదరాబాద్లోని నిజామ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్లను డైరెక్టర్ (ఫైనాన్స్, పర్
రాష్ట్ర సర్కారు జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే రామగుండంలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడమేగాకుండా, గతేడాది నుంచే తరగతులు ప్రారంభించింది. అయితే ఎంబీబీఎస్ సీట్ల భర్తీలో ప్రత్�
సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. రామగుండంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సింగరేణి ఉద్యోగుల పిల్లలకు కోటా కల్పించింది. సింగరేణి ఉద్యోగుల నుంచి వచ్చి