సింగరేణి కార్మికులకు యాజమాన్యం శుభవార్త చెప్పింది. జాతీయ స్థాయిలో ఇటీవలే కుదిరిన 11వ వేజ్ బోర్డు వేతనాలను తక్షణమే అమలు చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. కొత్త వేజ్ బోర్డు జీతాలు సోమవారమే ఇవ్వనున్నట్టు
సింగరేణి కార్మికులు, ఉద్యోగుల కోసం యాజమాన్యం రూ.55 లక్షల ఉచిత ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించింది. ఈ మేరకు యాజమాన్యం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ)తో ఎంవోయూ కుదుర్చుకున్నది.
ఉస్మానియా విశ్వవిద్యాలయం మరో ముందడుగు వేసింది. ఒకే రోజు రెండు ప్రతిష్ఠాత్మక నిర్ణయాలు తీసుకున్నది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్తో పరస్పర ఒ ప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నది. ఈ ఒప్పందం ద్వారా ఉస్మానియ
హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా సింగరేణి కార్మికులకు బుధవారం జాతీయ జెండాలను పంపిణీ చేస్తామని సంస్థ జీఎంలు ఎస్ చంద్రశేఖర్, ఎన్ బలరామ్, డీ సత్యనారాయణ, కే సూ
BMS | సింగరేణిని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై కార్మిక లోకం భగ్గుమన్నది. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ ప్రయత్నాలపై రగిలిపోతున్న బీజేపీ, దాని అనుబంధ సంఘాల నాయకులకు అడు�
కార్మికులు, ఉద్యోగులకు సింగరేణి సంస్థ మరో శుభవార్తను చెప్పింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో కార్పొరేట్ సాలరీ అకౌంట్ ఉన్న ఉద్యోగుల ప్రమాద బీమాను రూ. 40 లక్షలకు పెంచింది.
కార్మికుల సమ్మెపై పార్లమెంట్ సాక్షిగా అబద్దాలు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యలపై ఆగ్రహం ఇతర రాష్ర్టాలకు మినహాయింపుతో న్యాయం తెలంగాణపై వివక్ష అంటూ మండిపాటు నోరెత్తని రాష్ట్ర బీ�
రెండో రోజూ కొనసాగిన సమ్మె 11 ఏరియాల్లో పనులు బంద్ రూ.60 కోట్లు కోల్పోయిన సంస్థ కార్మికులకూ 18 కోట్ల వేతన నష్టం నమస్తే తెలంగాణ నెట్వర్క్, డిసెంబర్ 10: సింగరేణిలోని నాలుగు బొగ్గు బ్లాకుల వేలాన్ని రద్దుచేయాల�
Singareni | కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేఖ విధానాలకు, సింగరేణి బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు బంద్కు పిలుపునిచ్చారు.
Singareni | సింగరేణి సంస్థకు చెందిన 4 బొగ్గు బ్లాకులను వేలం వేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. వీటిని వేలం వేయొద్దని సింగరేణి కార్మికులు సమ్మెకు దిగారు.
మొదటి రోజు విధులకు హాజరుకాని కార్మికులు 11 ఏరియాల్లో ఓసీపీలు, గనులపై గప్చుప్ కార్మిక సంఘాల నాయకులు, కార్మికుల ఆందోళనలు నాలుగు బొగ్గు బ్లాకుల వేలాన్ని నిలిపేయాలని డిమాండ్ సంస్థ వ్యాప్తంగా నిలిచిన 2 లక్�
72 గంటల సమ్మెలో మొదటి రోజు సంపూర్ణ మద్దతు తెలిపిన కార్మికులు స్వచ్ఛందంగా విధులకు దూరం అత్యవసర సేవలకే పరిమితం నిలిచిన 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి ఖమ్మం/హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/భ�