సింగరేణిలో మోగిన సమ్మె సైరన్ | సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. లాభాల్లో ఉన్న బొగ్గు బ్లాకులను కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కార్మికలోకం ఆందోళన బాటపట్టింది. రాజకీయా�
మణుగూరు : బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా డిసెంబర్ 9,10,11 తేదీలలో జరిగే సమ్మెలో పాల్గొనాలని సింగరేణి కార్మికులకు ఏరియా అఖిలపక్ష కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. టీబీజీకేఎస్ నేత కోటా శ్రీనివాస్ అధ్యక్�
భూపాలపల్లి: సక్రమంగా విధులకు హాజరుకండి..మీ కుటుంబాన్ని, సింగరేణి సంస్థ నష్టపోకుండా చూసుకోండి అని కేటీకే 5వ గని మేనేజర్ జాకీర్హుస్సేన్ అన్నారు. ఆయన గైర్హాజరు అవుతున్న కార్మికులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు �
కొత్తగూడెం సింగరేణి, అక్టోబర్: కేంద్ర ప్రభుత్వం సింగరేణిలోని బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, రామవరం, మణుగూరు, ఇల్లెందు, టేకులపల్లి, సత్తుపల్లి మ�
కొత్తగూడెం : తెలంగాణ పల్లె సంస్కృతికి బతుకమ్మ ప్రతిరూపంగా నిలుస్తుందని, ఆడపడుచులు అపురూపంగా జరుపుకునే పూల పండుగ ఇదేనని సింగరేణి జీఎం సూర్యనారాయణ అన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ పుట్టినింటికి వచ్చి ఆడపడుచ
Bonus payment to Singareni workers on the october 11th | ఈ నెల 11న సింగరేణి కార్మికులకు బోనస్ చెల్లించనున్నట్లు సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ తెలిపారు. ఈ నెల 8న అడ్వాన్స్
సింగరేణి కార్మికులకు గుడ్న్యూస్.. లాభాల్లో 29శాతం వాటా | సింగరేణి కార్మికులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ ఏడాది సంస్థ ఆర్జించిన లాభాల్లో 29శాతం వాటా ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
సింగరేణి ఏరియా జీఎంలకు డైరెక్టర్ బలరాం ఆదేశాలు శ్రీరాంపూర్ : వారంలోగా ఉద్యోగులందరికీ రెండో డోసు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని సంస్థ డైరెక్టర్ (ఫైనాన్స్, పా, పీపీ) ఎన్ బలరాం అన్ని ఏరియాల జీ�
పెండ్లయిన, విడాకులు పొందిన, ఒంటరి మహిళలకు ఉద్యోగాలు 2018 మార్చి 9 నుంచి వర్తింపు హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): సింగరేణి సంస్థ కారుణ్య నియామకాల్లో పెండ్లయిన, విడాకులు పొందిన కుమార్తెలు, ఒంటరి మహిళ
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం అమల్లోకి వచ్చింది.. సింగరేణిలో ఉద్యోగులు, కార్మికుల విరమణ వయస్సు పెంపు నిర్ణయం జరిగింది. 61 ఏండ్లకు పెంచుతూ యాజమాన్యం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఇంద�
సింగరేణి కార్మికుల పిల్లలకు ప్రయోజనం మంత్రి కేటీఆర్కు ఎమ్మెల్యేలు బాల్క సుమన్, కోరుకంటి చందర్ వినతి హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఏర్పాటు చేయబోయే మెడికల్ కాలేజీ�
తొలిరోజు 7,500 మంది సిబ్బందికి టీకాలు | సింగరేణి వ్యాప్తంగా ఇవాళ మెగా కొవిడ్ వ్యాక్సినేషన్ శిబిరం ప్రారంభమైంది. 12 ప్రాంతాల్లోని 40 కేంద్రాల్లో తొలిరోజు 7,500 మంది సిబ్బంది, కార్మికులకు టీకాలు వేశారు.