బ్యాంకాక్ ర్యాపిడ్ చెస్ టోర్నీలో భారత్కు చెందిన ఎనిమిదేండ్ల ఆర్యవీర్ పిట్టి రజత పతకం సాధించాడు. ముంబైలోని అమెరికన్ పాఠశాలకు చెందిన ఆర్యవీర్ ఆరు పాయింట్లకు గాను నాలుగు పాయింట్లు సాధించి రజతం సొం
రకరకాల డిజైన్లు చూసి మరీ నగలను ఎంచుకుంటారు మహిళలు. ఆ హంగులేవీ లేక పోయినా.. సాదాసీదా తీగలనూ అందమైన ఆభరణాలుగా తీర్చిదిద్దుతున్నారు డిజైనర్లు. బంగారం, వెండి, రాగి వంటి లోహాలను సన్నని తీగలుగా సాగదీసి వాటితో జ�
Karnataka | దీపావళి పండుగను పురస్కరించుకొని కర్ణాటక పర్యాటక శాఖ మంత్రి ఆనంద్ సింగ్ తన అనుచరులకు ఖరీదైన బహుమతులను అందించారు. తన నియోజవకర్గ పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్, గ్రామ పంచాయతీ సభ్యులకు ఎవరూ
అతివల అలంకరణలో ఆభరణాలదే పైచేయి. ప్రత్యేకించి బంగారం, వెండి, ప్లాటినం మెరుపులను మగువలు మరింత ఇష్టపడతారు. ఆ లోహాలకు కొత్త సొగసులద్దుతూ రాళ్లు, రత్నాలు పొదిగిన ఆభరణాలు ధరించి మెరిసిపోతారు, మురిసిపోతారు. ఆ తళ
Medak dist | జిల్లా పరిధిలోని తూప్రాన్ పట్టణంలో భారీ చోరీ జరిగింది. మేడోజి వెంకటాచారి అనే వ్యక్తి దొంగలు చోరీ చేశారు. దొంగలు తలుపులు పగులగొట్టి, ఇంట్లోకి ప్రవేశించారు. బీరువాలో దాచిన 15 తులాల బంగారం,
ప్రతిష్ఠాత్మక జాతీయ క్రీడల్లో తెలంగాణ అదరగొడుతున్నది. పోటీలకు ఐదో రోజైన మంగళవారం రాష్ట్ర ఖాతాలో మరో పతకం చేరింది. మహిళల 100మీటర్ల హర్డిల్స్ ఫైనల్లో రాష్ట్ర యువ అథ్లెట్ అగసర నందిని(13.38సె) రజత పతకంతో మెరిసి
జాతీయ క్రీడల్లో తెలంగాణ షూటర్ల జోరు కొనసాగుతున్నది. ఇప్పటికే స్టార్ షూటర్ ఇషా సింగ్ స్వర్ణ పతకం కైవసం చేసుకోగా.. ఆదివారం పోటీల్లో రష్మీ రాథోడ్ రజత పతకం ఖాతాలో వేసుకుంది. గుజరాత్ వేదికగా జరుగుతున్న 36�
రికార్డు ధరలకు ఎగబాకిన బంగారం, వెండి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో శుక్రవారం హాట్ మెటల్స్ ధరలు వరుసగా నాలుగో రోజు తగ్గుముఖం పట్టాయి.
కామన్వెల్త్ ఫెన్సింగ్ చాంపియన్షిప్లో రెండు కాంస్య పతకాలు సాధించిన షేక్ నాజియాను.. కళాశాల యాజమాన్యం బుధవారం ఘనంగా సత్కరించింది. నల్లగొండకు చెందిన నాజియా.. హైదరాబాద్ గన్ఫౌండ్రీ ప్రభుత్వ జూనియర్ �
జాతీయ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో రాష్ర్టానికి చెందిన యువ స్విమ్మర్ వ్రిత్తి అగర్వాల్ రజత పతకం కైవసం చేసుకుంది. అస్సాం వేదికగా జరుగుతున్న టోర్నీలో మహిళల 400 మీటర్ల ఫ్రీస్టయిల్లో వ్రిత్తి 4 నిమిషాల 33