బంగారం అంటేనే భద్రత. తాతల కాలం నుంచి పొదుపు అంటేనే బంగారు, వెండి ఆభరణాలు. కానీ ఇది ఒకప్పటి మాట. గత మూడేండ్లుగా నగలపై చేస్తున్న పొదుపు తగ్గుతూ వస్తున్నది. సగటు భారతీయలు వీటికన్నా ఆర్థిక సాధనాల్లో మదుపు చేయడ�
Robbery | ఆగ్రా: ఒక కారులో పెద్దమొత్తంలో డబ్బు తరలిస్తున్నారు. మరో కారు దానిని వెంబడించింది. ముందుకు దూసుకెళ్లిన దుండగులు ఆ కారుకు అడ్డంగా ఆపారు. డబ్బు ఉన్న కారు వద్దకు వెళ్లి తుపాకీలు చూపించి అందులో �
యాంక్టన్ (అమెరికా): ప్రపంచ ఆర్చరీ చాంపియన్షిప్లో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ దుమ్మురేపింది. అమెరికాలో జరుగుతున్న మెగాటోర్నీలో మూడు రజత పతకాలు కైవసం చేసుకొని అదుర్స్ అనిపించింది. తద్వారా ఈ ఘనత సా
ఒక్కరోజే రూ.1,130 తగ్గిన తులం రూ.45,207కు చేరిక న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: గతకొద్ది రోజులుగా తరచూ పడిపోతున్న బంగారం ధరలు.. శుక్రవారం మరింతగా దిగివచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఒక్కరోజే తులం ధర రూ.1,130 తగ్గింది. దీంతో
న్యూఢిల్లీ: గ్లోబల్ మార్కెట్ ప్రభావంతో న్యూఢిల్లీలో 99.9 స్వచ్ఛత కలిగిన పది గ్రాముల బంగారం ధర రూ.500 తగ్గి రూ. 46 వేల దిగువకు చేరుకున్నది. కిలో వెండి సైతం ఏకంగా రూ. 720 తగ్గి రూ.61,540 వద్దకు చేరుకున్నది. హైదరాబాద్లో
యతిరాజ్ | టోక్యో పారాలింపిక్స్లో భారత్కు మరో పతకం లభించింది. బ్యాడ్మింటన్లో సుహాస్ యతిరాజ్ సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నాడు. బ్యాడ్మింటన్ ఎస్ఎల్ 4 విభాగం ఫైనల్లో
భవీనా | టోక్యో పారాలింపిక్స్లో భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భవీనాబెన్ పటేల్ రజత పతకం సాధించింది. చైనా ప్లేయర్, వరల్డ్ నంబర్ వన్ సీడ్ యింగ్ జావోతో జరిగిన ఫైనల్
ఇంచ్ దూరంతో స్వర్ణం మిస్ అండర్-20 ప్రపంచ అథ్లెటిక్స్ నైరోబి: భారత లాంగ్జంప్ సంచలనం శైలి సింగ్ అండర్-20 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో రజత పతకం కైవసం చేసుకుంది. కెన్యా వేదికగా జరుగుతున్న ఈ టోర�
హైదరాబాద్లో రూ.820 దిగిన తులం ధరహైదరాబాద్, ఆగస్టు 7: పండుగల సీజన్ సమీపిస్తున్న తరుణంలో బంగారు ఆభరణాల కొనుగోలుదార్లకు శుభవార్త. శనివారం బంగారం ధర భారీగా దిగివచ్చింది. హైదరాబాద్లో 24 క్యారట్ల బంగారం 10 గ్రా�