ఇంచ్ దూరంతో స్వర్ణం మిస్ అండర్-20 ప్రపంచ అథ్లెటిక్స్ నైరోబి: భారత లాంగ్జంప్ సంచలనం శైలి సింగ్ అండర్-20 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో రజత పతకం కైవసం చేసుకుంది. కెన్యా వేదికగా జరుగుతున్న ఈ టోర�
హైదరాబాద్లో రూ.820 దిగిన తులం ధరహైదరాబాద్, ఆగస్టు 7: పండుగల సీజన్ సమీపిస్తున్న తరుణంలో బంగారు ఆభరణాల కొనుగోలుదార్లకు శుభవార్త. శనివారం బంగారం ధర భారీగా దిగివచ్చింది. హైదరాబాద్లో 24 క్యారట్ల బంగారం 10 గ్రా�
వంద మీటర్ల పరుగు పందెం పోటీలలో కొత్త చిరుత దూసుకొచ్చింది. ఈ పోటీలలో జమైకా పరుగుల వీరులు కాకుండా ఇటలీ స్ప్రింటర్ మార్సెల్ జాకబ్స్ స్వర్ణం సాధించి రికార్డు సృష్టించాడు. గత రెండు దశాబ్దాలుగా ఈ పోటీలలో జ�
ముంబై : బంగారం ధరలు గురువారం భగ్గుమన్నాయి. ఎంసీఎక్స్లో పదిగ్రాముల బంగారం రూ 48,439కి ఎగబాకాయి. కిలో వెండి రూ 320 భారమై రూ 69,732కి చేరింది. ఆర్థిక వ్యవస్థ రికవరీకి ఊతమిచ్చే చర్యలు కొనసాగిస్తామని అ�
తులంపై రూ.860 తగ్గుదల రూ.1,700 తగ్గిన కిలో వెండి న్యూఢిల్లీ/హైదరాబాద్, జూన్ 17: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. గత కొన్ని రోజులుగా తీవ్ర హెచ్చుతగ్గుదలకు లోనవుతున్న అతి విలువైన లోహాల ధరలు ఒక్కసారిగా భారీగా తగ�
ముంబై : గత కొద్ది వారాలుగా పైపైకి ఎగబాకిన పసిడి ధరలు గురువారం దిగివచ్చాయి. వడ్డీ రేట్లను పెంచుతామని అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ సంకేతాలు పంపడంతో అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు పత
రూ.400 తగ్గిన తులం ధర న్యూఢిల్లీ, జూన్ 4: రికార్డు స్థాయిలో దూసుకుపోయిన అతి విలువైన లోహాల ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడికి డిమాండ్ పడిపోవడంతో ధరలు దిగొస్తున్నాయి. దేశరాజధ�
నెలరోజుల్లో 7 శాతం పెరిగిన వెండి తాజాగా రూ. 2,000 జంప్.. పారిశ్రామిక డిమాండ్ కారణం హైదరాబాద్, మే 18(నమస్తే తెలంగాణ): ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కమోడిటీల ర్యాలీలో కొద్దిరోజుల క్రితంవరకూ వెనుకబడిపోయిన వెండి,
న్యూఢిల్లీ: వరుసగా పెరుగుతూ వచ్చిన అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశీయంగా చౌకయ్యాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో99.9 శాతం స్వచ్ఛత కలిగిన తులం బంగార
నాలుగో రోజు పతనమైనా.. వన్నె తగ్గని బంగారం|
వరుసగా నాలుగు రోజులుగా ధర తగ్గినా తులం బంగారం ధర మాత్రం రూ.47 వేల పై మార్క్ పైనే కొనసాగుతున్నది. అలాగే వెండి...
బంగారం | ఉవ్వెత్తున ఎగిసిన బంగారం ధరలు దిగొస్తున్నాయి. మొన్నటిదాకా రికార్డు స్థాయిలో పలికిన పసిడి విలువ.. ఇప్పుడు పతనమవుతున్నది. మున్ముందు మరింతగా తగ్గే
జడ్చర్ల : జడ్చర్ల పట్టణంలో ఒకే రోజు మూడు ఇండ్లల్లో భారీ చోరీలు జరిగాయి. మొత్తం 60 తులాల బంగారం, కిలోకు పైగా వెండి, రూ.5.20 లక్షల నగదు అపహరణకు గురైంది. బాధితుల కథనం మేరకు.. పట్టణంలోని నేతాజీ చౌరస్తా సమీపంలోని ప్రధ�