యాంక్టన్ (అమెరికా): ప్రపంచ ఆర్చరీ చాంపియన్షిప్లో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ దుమ్మురేపింది. అమెరికాలో జరుగుతున్న మెగాటోర్నీలో మూడు రజత పతకాలు కైవసం చేసుకొని అదుర్స్ అనిపించింది. తద్వారా ఈ ఘనత సా
ఒక్కరోజే రూ.1,130 తగ్గిన తులం రూ.45,207కు చేరిక న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: గతకొద్ది రోజులుగా తరచూ పడిపోతున్న బంగారం ధరలు.. శుక్రవారం మరింతగా దిగివచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఒక్కరోజే తులం ధర రూ.1,130 తగ్గింది. దీంతో
న్యూఢిల్లీ: గ్లోబల్ మార్కెట్ ప్రభావంతో న్యూఢిల్లీలో 99.9 స్వచ్ఛత కలిగిన పది గ్రాముల బంగారం ధర రూ.500 తగ్గి రూ. 46 వేల దిగువకు చేరుకున్నది. కిలో వెండి సైతం ఏకంగా రూ. 720 తగ్గి రూ.61,540 వద్దకు చేరుకున్నది. హైదరాబాద్లో
యతిరాజ్ | టోక్యో పారాలింపిక్స్లో భారత్కు మరో పతకం లభించింది. బ్యాడ్మింటన్లో సుహాస్ యతిరాజ్ సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నాడు. బ్యాడ్మింటన్ ఎస్ఎల్ 4 విభాగం ఫైనల్లో
భవీనా | టోక్యో పారాలింపిక్స్లో భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భవీనాబెన్ పటేల్ రజత పతకం సాధించింది. చైనా ప్లేయర్, వరల్డ్ నంబర్ వన్ సీడ్ యింగ్ జావోతో జరిగిన ఫైనల్
ఇంచ్ దూరంతో స్వర్ణం మిస్ అండర్-20 ప్రపంచ అథ్లెటిక్స్ నైరోబి: భారత లాంగ్జంప్ సంచలనం శైలి సింగ్ అండర్-20 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో రజత పతకం కైవసం చేసుకుంది. కెన్యా వేదికగా జరుగుతున్న ఈ టోర�
హైదరాబాద్లో రూ.820 దిగిన తులం ధరహైదరాబాద్, ఆగస్టు 7: పండుగల సీజన్ సమీపిస్తున్న తరుణంలో బంగారు ఆభరణాల కొనుగోలుదార్లకు శుభవార్త. శనివారం బంగారం ధర భారీగా దిగివచ్చింది. హైదరాబాద్లో 24 క్యారట్ల బంగారం 10 గ్రా�
వంద మీటర్ల పరుగు పందెం పోటీలలో కొత్త చిరుత దూసుకొచ్చింది. ఈ పోటీలలో జమైకా పరుగుల వీరులు కాకుండా ఇటలీ స్ప్రింటర్ మార్సెల్ జాకబ్స్ స్వర్ణం సాధించి రికార్డు సృష్టించాడు. గత రెండు దశాబ్దాలుగా ఈ పోటీలలో జ�
ముంబై : బంగారం ధరలు గురువారం భగ్గుమన్నాయి. ఎంసీఎక్స్లో పదిగ్రాముల బంగారం రూ 48,439కి ఎగబాకాయి. కిలో వెండి రూ 320 భారమై రూ 69,732కి చేరింది. ఆర్థిక వ్యవస్థ రికవరీకి ఊతమిచ్చే చర్యలు కొనసాగిస్తామని అ�
తులంపై రూ.860 తగ్గుదల రూ.1,700 తగ్గిన కిలో వెండి న్యూఢిల్లీ/హైదరాబాద్, జూన్ 17: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. గత కొన్ని రోజులుగా తీవ్ర హెచ్చుతగ్గుదలకు లోనవుతున్న అతి విలువైన లోహాల ధరలు ఒక్కసారిగా భారీగా తగ�
ముంబై : గత కొద్ది వారాలుగా పైపైకి ఎగబాకిన పసిడి ధరలు గురువారం దిగివచ్చాయి. వడ్డీ రేట్లను పెంచుతామని అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ సంకేతాలు పంపడంతో అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు పత
రూ.400 తగ్గిన తులం ధర న్యూఢిల్లీ, జూన్ 4: రికార్డు స్థాయిలో దూసుకుపోయిన అతి విలువైన లోహాల ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడికి డిమాండ్ పడిపోవడంతో ధరలు దిగొస్తున్నాయి. దేశరాజధ�