Medak dist | జిల్లా పరిధిలోని తూప్రాన్ పట్టణంలో భారీ చోరీ జరిగింది. మేడోజి వెంకటాచారి అనే వ్యక్తి దొంగలు చోరీ చేశారు. దొంగలు తలుపులు పగులగొట్టి, ఇంట్లోకి ప్రవేశించారు. బీరువాలో దాచిన 15 తులాల బంగారం,
ప్రతిష్ఠాత్మక జాతీయ క్రీడల్లో తెలంగాణ అదరగొడుతున్నది. పోటీలకు ఐదో రోజైన మంగళవారం రాష్ట్ర ఖాతాలో మరో పతకం చేరింది. మహిళల 100మీటర్ల హర్డిల్స్ ఫైనల్లో రాష్ట్ర యువ అథ్లెట్ అగసర నందిని(13.38సె) రజత పతకంతో మెరిసి
జాతీయ క్రీడల్లో తెలంగాణ షూటర్ల జోరు కొనసాగుతున్నది. ఇప్పటికే స్టార్ షూటర్ ఇషా సింగ్ స్వర్ణ పతకం కైవసం చేసుకోగా.. ఆదివారం పోటీల్లో రష్మీ రాథోడ్ రజత పతకం ఖాతాలో వేసుకుంది. గుజరాత్ వేదికగా జరుగుతున్న 36�
రికార్డు ధరలకు ఎగబాకిన బంగారం, వెండి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో శుక్రవారం హాట్ మెటల్స్ ధరలు వరుసగా నాలుగో రోజు తగ్గుముఖం పట్టాయి.
కామన్వెల్త్ ఫెన్సింగ్ చాంపియన్షిప్లో రెండు కాంస్య పతకాలు సాధించిన షేక్ నాజియాను.. కళాశాల యాజమాన్యం బుధవారం ఘనంగా సత్కరించింది. నల్లగొండకు చెందిన నాజియా.. హైదరాబాద్ గన్ఫౌండ్రీ ప్రభుత్వ జూనియర్ �
జాతీయ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో రాష్ర్టానికి చెందిన యువ స్విమ్మర్ వ్రిత్తి అగర్వాల్ రజత పతకం కైవసం చేసుకుంది. అస్సాం వేదికగా జరుగుతున్న టోర్నీలో మహిళల 400 మీటర్ల ఫ్రీస్టయిల్లో వ్రిత్తి 4 నిమిషాల 33
బర్మింగ్హామ్లో భారత్ అథ్లెట్లు సత్తాచాటారు. పురుషుల 3000 మీటర్ల స్టీపుల్చేజ్లో అవినాశ్ సబ్లే రజత పతకంతో సత్తాచాటగా.. మహిళల 10,000 మీటర్ల రేస్ వాక్లో ప్రియాంక గోస్వామి సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది. �
లాన్బౌల్స్లో భారత్కు రెండో పతకం దక్కింది. ఇప్పటికే మహిళల ఫోర్స్ ఈవెంట్లో భారత బృందం పసిడి పతకం కొల్లగొట్టి నయా చరిత్ర లిఖిస్తే.. పురుషుల ఫోర్స్ టీమ్ విభాగంలో మనవాళ్లు రజత పతకం సొంతం చేసుకున్నారు. �