లక్ష్యం... ప్లాస్టిక్హ్రిత గ్రామం... భవిష్యత్ తరాలకు హానికరమైన ప్లాస్టిక్తో పెను ప్రమాదం సంభవించకూడదనే ఉద్దేశంతో చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమానికి పలువురు అధికారులు, ప్రజాప్రతినిధుల నుంచి కేబీఆర్ ఫౌ�
Gold Rates | హైదరాబాద్లో బంగారం ధర భారీగా పెరిగింది. గత నాలుగు రోజుల్లో తులం బంగారం రూ.1550 పెరిగి రూ.57 వేల మార్క్ను దాటేసింది. అదే బాటలో వెండి కూడా పయనిస్తోంది.
Gold Rate | గత మూడు రోజులుగా బంగారం ధర దిగి వస్తున్నది. శుక్రవారం బులియన్ మార్కెట్లో రూ.285 తగ్గి రూ.55,950కి చేరుకున్నది. 17 రోజుల్లో సుమారు రూ.1500 తగ్గింది.
బ్యాంకాక్ ర్యాపిడ్ చెస్ టోర్నీలో భారత్కు చెందిన ఎనిమిదేండ్ల ఆర్యవీర్ పిట్టి రజత పతకం సాధించాడు. ముంబైలోని అమెరికన్ పాఠశాలకు చెందిన ఆర్యవీర్ ఆరు పాయింట్లకు గాను నాలుగు పాయింట్లు సాధించి రజతం సొం
రకరకాల డిజైన్లు చూసి మరీ నగలను ఎంచుకుంటారు మహిళలు. ఆ హంగులేవీ లేక పోయినా.. సాదాసీదా తీగలనూ అందమైన ఆభరణాలుగా తీర్చిదిద్దుతున్నారు డిజైనర్లు. బంగారం, వెండి, రాగి వంటి లోహాలను సన్నని తీగలుగా సాగదీసి వాటితో జ�
Karnataka | దీపావళి పండుగను పురస్కరించుకొని కర్ణాటక పర్యాటక శాఖ మంత్రి ఆనంద్ సింగ్ తన అనుచరులకు ఖరీదైన బహుమతులను అందించారు. తన నియోజవకర్గ పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్, గ్రామ పంచాయతీ సభ్యులకు ఎవరూ
అతివల అలంకరణలో ఆభరణాలదే పైచేయి. ప్రత్యేకించి బంగారం, వెండి, ప్లాటినం మెరుపులను మగువలు మరింత ఇష్టపడతారు. ఆ లోహాలకు కొత్త సొగసులద్దుతూ రాళ్లు, రత్నాలు పొదిగిన ఆభరణాలు ధరించి మెరిసిపోతారు, మురిసిపోతారు. ఆ తళ
Medak dist | జిల్లా పరిధిలోని తూప్రాన్ పట్టణంలో భారీ చోరీ జరిగింది. మేడోజి వెంకటాచారి అనే వ్యక్తి దొంగలు చోరీ చేశారు. దొంగలు తలుపులు పగులగొట్టి, ఇంట్లోకి ప్రవేశించారు. బీరువాలో దాచిన 15 తులాల బంగారం,