Harish Rao | ఒకటో తేదీన రావాల్సిన జీతాలు.. 8వ తేదీ వచ్చినా ఇవ్వకపోవడం దుర్మార్గమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. సిద్దిపేట కలెక్టరేట్కు వచ్చిన ఆశావర్కర్లు.. ఆ తర్వాత మాజీ మంత్రి హరీశ్రావును కలి�
దివ్యాంగులకు దస రా పండుగ నుంచి రూ.6వేల చొప్పున పింఛన్ హామీని అమలు చేయాలని, లేదంటే సచివాలయాన్ని, గాంధీభవన్ను ముట్టడిస్తామని దివ్యాంగులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహానికి ఆదివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టారు. గ్రామంలోని బురుజు చౌరస్తా వద్ద నిరుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చ�
Harish Rao | కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు అతీగతీ లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. 1.5 లక్షల కోట్లు పెట్టి మూసీ సుందరీకరణ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడని.. దీనికోసం 25 వే�
Electric shock | సిద్దిపేట(Siddipet) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్తో(Electric shock) ఓ రైతు పొలంలోనే మృతి(Farmer dies) చెందాడు. ఈ విషాద సంఘటన దుబ్బాక మండలం రఘోత్తంపల్లిలో చోటు చేసుకుంది.
Siddipet | సిద్దిపేట జిల్లా దుబ్బాకలో దారుణం చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో న�
రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్కుమార్ నేతృత్వంలో గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా గురువారం హైదారాబాద్లో విత్తన గణేశ్ విగ్రహాల పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా సంతోష్కుమార్ మాట్లాడుతూ.. పర్యావరణ పర�
Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్ వద్ద వ్యంగం తప్ప పరిపాలన పరిపాలన వ్యవహారం లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఎద్దేవా చేశారు. సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన సీఎంఆర్ఎఫ్ చెక్క
సీజనల్ వ్యాధులతో దవాఖానకు వచ్చే రోగుల పట్ల వైద్యులు అలసత్వం వహించొద్దని సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి సూచించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని జిల్లా దవాఖానను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి ఆయా వా
మలిదశ ఉద్యమం ప్రారంభంలో ఉద్యోగులు, విద్యార్థులు, అధ్యాపకులు కీలక పాత్ర పోషించారు. 2009 నుంచి జరిగిన తుది దశ ఉద్యమంలో న్యాయవాదులు, వైద్యులు కూడా భారీగా పాల్గొని తమ వంతు పాత్రను పోషించారు.