ఉమ్మడి మెదక్ జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. జ్వర పీడితులతో దవాఖానలు కిటకిటలాడుతున్నాయి. ఓపీ కేసులతో పాటు ఔట్ పేషెంట్ కేసులు బాగా నమోదవుతున్నాయి.
సిద్దిపేట పాత బస్టాండ్ను మాజీ మంత్రి, స్థానిక ఎమ్మె ల్యే తన్నీరు హరీశ్రావు రాష్ర్టానికి ఆదర్శంగా నిర్మించి ప్రజలకు అంకితం చేశారు. ప్రజా రవాణా ఆర్టీసీ ఉమ్మడి మెదక్ రీజియన్ పరిధిలోని బస్టాండ్ల వసతుల�
Telangana | బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సిద్దిపేట అర్బన్ మం డలం మందపల్లి మధిర గ్రామమైన పిట్టలవాడలో 20 డబుల్ బెడ్ రూమ్లను ప్రభుత్వమే నిర్మించి వారికి అం దించింది. నాడు పిట్టలవాడ గ్రామ ప్రజల కోరిక మేరకు నాటి మ�
సిద్దిపేట పట్టణంలో ఏ కార్యక్రమం తలపెట్టినా జాతీయ స్థాయిలో స్ఫూర్తినిస్తున్నదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్లాస్టిక్ను నివారించాలనే ఆలోచనతో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మ�
Harish Rao | రాష్ట్ర ప్రభుత్వం పంతాలకు, పట్టింపులకు పోకుండా వెంటనే మేడిగడ్డ ప్రాజెక్ట్(Medigadda proj ect) నుంచి నీళ్లు విడుదల చేసి రైతులను ఆదుకోవాలి. సాగునీటికి, తాగునీటికి ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, �
Harish Rao | పుట్టినవాళ్లు గిట్టక మానరు. మంచిపని చేస్తే చరిత్రలో మిగిలిపోతారు. చేసిన పనిలో చిరకాలం నిలుస్తాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట నియోజకవర్గం చిన్న గుండవెల్లి మాజీ ఎం
సిద్దిపేటలో ఓ న్యాయవాదిపై పోలీసులు దాడి చేయడాన్ని హైకోర్టు బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది.హైకోర్టు ఆవరణలో గురువారం న్యాయవాదులు పోలీసుల చర్య పై నిరసన తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ప్రముఖ బాడీ బిల్డర్, మిస్టర్ తెలంగాణ విజేత మహ్మద్ సోహైల్ (23) ప్రాణాలు కోల్పోయాడు. మహ్మద్ సోహైల్ అతని స్నేహితుడు మహ్మద్ ఖదీర్తో కలిసి జూన్ 29వ తేదీన సిద్దిపేట నుంచి మిరిదొడ్డి వైపు
ఒకప్పుడు అభివృద్ధికి కేరాఫ్గా నిలిచిన సిద్దిపేటలో నేడు అభివృద్ధి పనులకు గ్రహణం పట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతున్నది.
ఆమె నడుం బిగిస్తే.. ఏదైనా సాధ్యమే!ఆమెకు ఆమె తోడైతే.. అద్భుతాలు ఆవిష్కృతం అవుతాయి. మిట్టపల్లి మహిళలూ అంతే! పరస్పర సహకారంతో తమ కలలు సాకారం చేసుకున్నారు. పసుపులు పట్టించి.. కారం దట్టించి.. దండిగా లాభాలు ఆర్జిస్త
హుస్నాబాద్కు చెందిన ఓ యువతి తెలిసో తెలియకో ఓ వ్యక్తిని ప్రేమించింది. అతనికి పెళ్లయిందని తెలిసి బాధపడ్డది. అప్పటికే గర్భం దాల్చింది. ఆ తర్వాత అతన్నే పెండ్లి చేసుకుంది. కానీ,ఇదంతా ఆమె కుటుంబ సభ్యులకు నచ్చ�
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఐవోసీ భవనంలోని కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం జరిగిన హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి సమీక్ష సమావేశంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫొటో పక్కన ఉపము�
ప్రేమించి, పెండ్లి చేసుకుంటానని ఒట్టేసి లోబర్చుకుని ఇప్పుడు తప్పించుకుని తిరుగుతున్నాడంటూ ఓ మహిళ ప్రియుడి ఇంటి ఎదుట బంధువులు, గ్రామైక్య సంఘాల అండతో ధర్నాకు దిగింది. బాధిత మహిళ ఆమె బంధువులు తెలిపిన వివర�
కలెక్టర్ అవ్వాలన్న కోరిక ఇప్పుడూ అప్పుడూ కలిగింది కాదు... నా ఆరోతరగతిలోనే అనుకున్నది. బాల్యం మనిషి మీద ఎంత బలమైన ముద్ర వేస్తుందో మనకు తెలిసిందే. నా విషయంలోనూ అదే జరిగింది.
రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల్లో అనేక చిత్రాలు వెలుగుచూస్తున్నాయి. జిల్లాల సరిహద్దుల్లోని గ్రామాల పాఠశాలలను ఒకసారి ఒక జిల్లాలో మరోసారి ఇంకో జిల్లాలో చూపుతుండటం గందరగోళానికి దారితీస్తున్నది.