ద్యుత్తు తీగలకు అడ్డు వస్తున్నాయని కొమ్మలను గాకుండా చెట్లనే నరికి వేస్తారా? అంటూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విద్యుత్తు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్�
Harish Rao | సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మెదక్ రోడ్డులో రోడ్డు వెంట ఉన్న చెట్లను అకారణంగా నరికివేస్తున్న విద్యుత్ సిబ్బందిని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు మందలించారు. అటుగా వెళ్తున్న హరీశ్రావుకు చెట్�
Harish rao | హైదరాబాద్ తొలి మేయర్గా కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్(Krishna Swami Mudiraj) నగరానికి ఎంతో సేవలు అందించారు. వారి అడుగుజాడల్లో ముదిరాజ్ సమాజం ఐక్యంగా ముందుకు సాగాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao)
Hairsh Rao | సిద్దిపేట అంటే మంచితనం, అభివృద్ధి, కీర్తికి మారు పేరని.. కాంగ్రెస్ ప్రభుత్వం కీర్తిని మసక బారుస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. పదేళ్లు అధికారంలో అంటే ఏనాడైనా దాడులు చేశామా? అం�
సిద్దిపేట (Siddipet) ఎమ్మెల్యే హరీశ్రావు క్యాంప్ ఆఫీస్పై కాంగ్రెస్ గూండాల దాడికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. సిద్దిపేట పట్టణంలో నల్ల కండువాలు కప్పుకుని నల్ల జెండాలతో ర్యాలీ నిర్వ�
హరీశ్రావు క్యాంప్ ఆఫీస్పై కాంగ్రెస్ గూండాల దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రంగా ఖండించారు. సీనియర్ ఎమ్మెల్యేకు ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఎలా అని ప్రశ్నించారు.
పోలీసుల సమక్షంలో ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం కాంగ్రెస్ మార్క్ పాలనకు నిదర్శనమని ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) అన్నారు. ఒక ఎమ్మెల్యే నివాసంపైనే ఇంత దారుణంగా దాడి జరిగిందం�
కాంగ్రెస్కు చెందిన గూండాలు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్పై దాడికి పాల్పడ్డారు. గేటును కాళ్లతో తన్నుతూ లోపలికి ప్రవేశించిన హస్తం పార్టీ కార్యకర్తలు.. ఆఫీస్పై ఉన్న హరీశ్రావు ఫ్లెక్సీని చించివేసి హంగామా చ
డబ్బుల కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తున్నారు. కేవలం రూ.20 వేల వడ్డీ డబ్బుల కోసం ఓ వ్యక్తి తన సొంత అన్నావదినను చెట్టుకు కట్టేసి దాడి చేశాడు. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలోని నాసర్పురాలో శుక్రవారం కన్నీరు పెట్టించ�
కాళేశ్వర జలాల విడుదలపై బీఆర్ఎస్ పోరాటం ఫలించింది. మల్లన్నసాగర్లోకి (Mallanna Sagar) సాగునీటిని ప్రభుత్వం విడుదల చేసింది. రంగనాయక సాగర్ నుంచి మల్లన్నసాగర్లోకి నీటిని ఎత్తిపోస్తున్నది. గోదావరి జలాలు సముద్రం�
సిద్దిపేట జిల్లాలోని ప్రాజెక్టులు అడుగంటిపోతున్నాయని, జలాశయాల్లో నీళ్లు లేక, వర్షాలు రాక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని హరీశ్రావు (Harish Rao) అన్నారు. పంటలు వేయాలా? వద్దా అనే అయోమయంలో రైలు ఉన్నారని చెప్పాడు. �