ఫిబ్రవరి 7న హైదరాబాద్లో జరిగే ‘లక్ష డప్పులు, వేల గొంతుకలు’ సన్నాహక సమావేశాన్ని సిద్దిపేటలోని వయోలా గార్డెన్లో శనివారం నిర్వహించగా, ఈ సమావేశానికి మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట 11వ వార్డుకు చెం దిన మామిడాల రాజు అనే యువకుడి పేరు ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో రాకపోవడంతో సెల్టవర్ ఎక్కాడు. గతంలో ఇందిరమ్మ ఇంటి కోసం ప్రజాపాలనలో దరఖాస�
Siddipet |
ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం కోసం మంత్రి కొండా సురేఖ హామీ ఇస్తేనే సెల్ టవర్ దిగుతాను. లేదంటే కిందపడి దూకి బలవన్మరణానికి పాల్పడుతానని సిద్దిపేట జిల్లాలో ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు.
మన సంస్కృతీ సంద్రాయాలను పిల్లలకు తల్లిదండ్రులు తెలియజేయాలని,మన పండుగల గొప్పతనాన్ని వారికి వివరించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేటలోని 4వ వార్డులో కౌన్సిలర్ కొండం కవిత
Kondapochamma Sagar | సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లో పడి హైదరాబాద్కు చెందిన ఐదుగురు యువకులు మృతి చెందడం బాధాకరమని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకులు అకాల మరణం చెందడం తన మ�
Harish Rao | మార్చిలో జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలకు తమ పిల్లలను ప్రత్యేక శ్రద్ద పెట్టి చదివించాలని తల్లిదండ్రులకు మాజీ మంత్రి హరీశ్రావు సూచించారు. సిద్దిపేట నియోజకవర్గంలోని పదో తరగతి విద్యార్థుల తల్లిదం�
Harish Rao | కాంగ్రెస్ అంటే మాటలు కోటలు.. చేతల్లో కోతలు, ఎగవేతలు అని బీఆర్ఎస్ నేత హరీశ్రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పాత పథకాలు బంద్ చేసిండు.. ఆరు గ్యారంటీలు అటకెక్కించాడని ఆరోపించారు.
Harish Rao | నూతన సంవత్సర వేడుకలు విద్యార్థుల మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం తడకపల్లి బీసీ హాస్టల్లో న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్నా�
రాష్ట్రంలో వివిధ కారణాలతో పోలీసులు వరుసగా చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ములుగు జిల్లాలో ఎస్సై, సిద్దిపేటలో కానిస్టేబుల్ కుటుంబం, కామారెడ్డిల�
అప్పుల బాధ తాళలేక ఏఆర్ కానిస్టేబుల్ తన భార్యాపిల్లలకు ఎలుకలమందు తాగించి, తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాళ్లకుంట కాలనీలో ఆదివారం కలకలంరేపింది. సిద్దిపేట వన్ట�
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒకేరోజు ఇద్దరు కానిస్టేబుళ్ల (Constable Suicide) ఆత్మహత్య కలకలం రేపింది. వేర్వేరు కారణాలతో హెడ్ కానిస్టేబుల్ సాయి కుమార్, కానిస్టేబుల్ బాలకృష్ణ బలవన్మరణానికి పాల్పడ్డారు. మెదక్ జిల్లాల
ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి అన్నారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఆరోగ్యసేవలు, వైద్యాధికారుల పనితీరుపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహ
Harish Rao | రేవంత్రెడ్డి పాలనలో గురుకులాలు, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో చదువుకొంటున్న వేలాది విద్యార్థులు ఆగమయ్యారని, ఇప్పటికే ప్రభుత్వం 49 మంది విద్యార్థులను పొట్టన బెట్టుకున్నదని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్ర