పరీక్షలు దగ్గరికొచ్చాయి.. చదువుకోమని తల్లి మందలించడంతో మనస్తాపం చెందిన ఓ విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Komuravelli | కొమురవెల్లి శ్రీ మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి ఆదివారం స్వామి వారిని దర్శించుకునేందుకు మల్లన్న క్షేత్రానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఆలయంలో మల్లన్న దర్శనంతో భక్తులు ప
Komuravelli | కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలోని కోడెల స్తంభం వద్ద మురుగు నీరు ఏరులైపారుతున్న వాటిని నియంత్రించేందుకు ఆలయ వర్గాలు, పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదు. స్వామి వారి బ్రహ్మో�
ఝరాసంగం మండల పరిధిలోని తుమ్మనపల్లి గ్రామ పంచాయతీ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ అనిల్ తమకు వద్దని, వెంటనే తొలగించాలని కూలీలు డిమాండ్ చేశారు. ఆయన స్థానంలో సీనియర్ అయిన రాజును నియమించాలని సుమారు 30 మంది ఉ
అక్రమంగా ఇసుక తరలిస్తే కఠినమైన కేసులు నమోదు చేయనున్నట్లు చేర్యాల సీఐ ఎల్. శ్రీను హెచ్చరించారు. శుక్రవారం ధూళిమిట్ట మండలంలోని జాలపల్లిలో పోలీసుల కళాకారుల ఆధ్వర్యంలో సామాజిక రుగ్మతలపై కళాజాతను ఏర్పాటు
ధూళిమిట్ట మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర హాస్టల్ను వెంటనే తెరిపించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఆముదాల రంజిత్రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధూళిమిట్టలో మూతపడి
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని రామంచకు చెందిన ఆర్మీ విశ్రాంత ఉద్యోగి ఎడ్ల శ్రీకాంత్ రెడ్డి (38) గురువారం అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియలకు ఆర్మీ వ�
ప్రభుత్వ గురుకుల పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. శుక్రవారం హుస్నాబాద్లోని తెలంగాణ మైనార్టీ బాలికల రెసిడెన్షియల్
రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతిచెందిన విషయం తెలిసిన కూతురు దుఃఖాన్ని దిగమింగుతూ ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు హాజరైన ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రానికి చెందిన పసు
గత ప్రభుత్వాలు ప్రజల కోసం చేసిన మంచి పనులు, పథకాలను అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు కొనసాగిస్తేనే ప్రజలకు మంచి జరుగుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూర�
మాజీ మంత్రి హరీశ్రావు లేఖకు ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వం సన్ప్లవర్ కొనుగోలు చేయకపోవడంతో రైతులు దళారులకు పంటను అమ్మి నష్టపోతున్నారని, వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని హరీశ్రావు ఆదివ�
Harish Rao | విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు అంతే ముఖ్యమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీశ్రావు తెలిపారు. సిద్దిపేట విపంచి కళానిలయంలో ఇక్రా ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవంలో హరీశ్రావు
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నా యి. బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన ఘట్టాల్లో ఒక్కటైన పెద్దపట్నం బుధవారం రాత్రి వైభవంగా నిర్వహించారు. మహాశివరాత్రి సం�
సిద్దిపేటలోని వేంకటేశ్వర స్వామి దేవాలయం 50 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా స్వర్ణోత్సవ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించాలని ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. బ్రహ్మోత్సవాల నిర్వహణప�