Drinking Water | హుస్నాబాద్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో మంచినీటి గేట్వాల్వ్ లీక్ అయి ఇతర నీరు అందులోనుంచి మంచి నీటిపైపు లైన్కు వెళుతున్నప్పటికి ఎవరూ పట్టించుకోవడంలేదని భారతీయ కిసాన్ సంఘ్ డివిజన్ ఇన్చా�
Minister Ponnam Prabhakar | ఇవాళ హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంతోపాటు శివాలయం వద్ద శ్రీ విశ్వా వసునామ సంవత్సర ఉగాది వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ హాజరయ్యారు.
Ramzan | రంజాన్ పర్వదినంను పురస్కరించుకొని తొగుట మండల పరిధిలోని ఎల్లారెడ్డిపేట గ్రామంలో రంజాన్ తోఫాను పంపిణీ చేశారు. ఇందులో భాగంగా 32 ముస్లిం కుటుంబాలకు నిత్యవసర సరుకులు వస్తువులు ఇవ్వడం జరిగింది..
Irrigation Water | ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఎండిపోతుంటే చూడలేక రైతులు కాలువ ద్వారా నీరందిస్తే వారిపై కేసులు పెట్టడం అన్యాయమన్నారు డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి.
Tax payments | రంజాన్ సెలవు రోజుల్లో సైతం ప్రజలు వచ్చి పన్నులు చెల్లించే విధంగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు చేర్యాల మున్సిపల్ కమిషనర్ నాగేందర్.
Manu Choudary IAS | గురువన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఊరు చివర ఉండటంతో విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతున్నాయని తెలుపడంతో స్పందించిన కలెక్టర్ మనుచౌదరి విద్యార్థులకు బస్సును కేటాయిస్తామని తెలిపిన విషయం తెలిసిందే.
CP B Anuradha | దౌల్తాబాద్, రాయపోల్ పోలీస్ స్టేషన్లను ఇవాళ జిల్లా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు, సిబ్బంది క్రమశిక్షణతో ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి నీతి
ముస్లింల సంక్షేమాన్ని కాంగ్రెస్ సర్కార్ విస్మరించిందని సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు (Rajanarsu) విమర్శించారు. కేసీఆర్ హయాంలో ముస్లింలకు ప్రతి సంవత్సరం రంజాన్ కిట్లను పంపిణీ చేశారన్నారు.
నిరుపేదలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ (Farooq Hussain) అన్నారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ షాదుల్లా అనే వ్యక్తి అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న విషయం తె�
Komuravelli Temple | తనతో కొందరు దుర్భాషలాడారని, తనను సెల్ఫోన్తో కొట్టారని పోలీసులకు మల్లన్న ఆలయ ఉద్యోగి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ రాజు తెలిపారు.
Cyber Crime | సైబర్ మోసగాళ్ల బారిన పడి మోసపోతున్న ఘటనలు ప్రతీ రోజూ ఏదో ఒక చోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని నర్సాయపల్లి గ్రామంలో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది.
MLA Palla Rajeshwar Reddy | చేర్యాల ప్రాంతంలో నెలకొన్న సమస్యలపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మరోసారి ప్రస్తావించారు. చేర్యాల మండలంలోని నాగపురి, శబాష్గూడెం, వేచరేణి, పెదరాజుపేట గ్రామాల ప్రజలు నిత్యం రెవెన్యూ, పంచా�
Oil Palm Gardens | ఎండల నుండి ఆయిల్ పామ్ తోటలను సంరక్షించుకోవడానికి యాజమాన్య పద్ధతులు పాటించాలి. రైతులు ముఖ్యంగా నీటి యాజమాన్యంపై దృష్టి పెట్టాలన్నారు వ్యవసాయ విస్తరణ అధికారి నాగార్జున.