వేసవిలో నీడ కోసం కానోపీలు సిద్ధం చేసిన అర్టీసీ అధికారులు ఉమ్మడి జిల్లాలో పదహారు చోట్ల ఏర్పాటు ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది ఇబ్బందులు పడకుండా చర్యలు ఉమ్మడి జిల్లాలో 633 బస్సుల్లో ప్రయాణిస్తున్న ప్రజలు ప�
జాతీయ స్థాయిలో రాణిస్తున్న ఆకారం యువకుడు కబడ్డీ, పరుగు పందెంలో పతకాలు సాధిస్తున్న మెట్ల కిరణ్ దుబ్బాక, ఏప్రిల్ 24: మండలంలోని ఆకారం గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన మెట్ల కిరణ్ రాష్ట్ర, జాతీ
బండి ఎవరి కోసం నీ పాదయాత్ర రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీల కుమ్ములాటలు ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి గజ్వేల్ రూరల్, ఏప్రిల్ 24 : అధికార దాహంతోనే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అబద్ధ్దాలు మాట్లాడు�
వ్యవసాయ భూములకు సాగునీరు సరఫరా చేసేందుకు రూ. 3 వేల కోట్లతో సంగమేశ్వర ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసి లక్ష ఎకరాలకు సాగు నీరు సరఫరా చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి
యాసంగి ధాన్యా న్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యవసాయ అధికారి పరశురాంనాయక్ ఆదేశాలతో మండల స్థాయి వ్యవసాయాధికారుల
సాగుచేస్తే రైతుకు స్థిరమైన ఆదాయం భవిష్యత్ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం 20లక్షల ఎకరాల్లో సాగుచేస్తే భారత ప్రభుత్వమే మన రైతు దగ్గరికి దిగివస్తుంది.. ఏ రంగంలోనైనా తెలంగాణ నంబర్వన్ వ్యవసాయశాఖ మ�
జిల్లాలో పెద్దఎత్తున ఆయిల్పామ్ సాగు చేయాలి రైతే రాజు కావాలన్నది సీఎం కేసీఆర్ కల ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు సిద్దిపేట జిల్లా రైతులు ఆయిల్పామ్ సాగులో బ్రాండ్ అంబాసిడర్లు కావాలని మ�
టీఆర్ఎస్ రైతు ప్రభుత్వం.. రైతులకు మేలు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యం. కేంద్రం తెలంగాణ రైతులు పండించిన యాసంగి ధాన్యా న్ని కొనుగోలు చేయమని తేల్చిచెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం కేస�
‘కష్టంగా కాదు.. ఇష్టపడి చదువండి.. దించిన తల ఎత్తకుండా చదివితే జీవితాంతం తలెత్తుక బతుకుతారు’. ఉద్యోగం సాధించినప్పుడే శిక్షణా శిబిరానికి నిజమైన సార్థకత అని, అవనిగడ్డ, హైదరాబాద్ శిక్షణా కేంద్రాల కంటే సిద్ద�
ఇంగ్లిష్లో విద్యార్థులకు విద్యాబోధనను చక్కగా నేర్పించా ల్సిన బాధ్యత ప్రతి ఉపాధ్యాయుడిపై ఉంటుందని కేఆర్పీ అంజుమ్, ఆర్పీలు అంజు, బసిరా, ప్రభాకర్ సూచించారు.
కరువు నేల దృశ్యం మారింది.. సీఎం కేసీఆర్ అపరభగీరథ ప్రయత్నంతో ఉమ్మడి జిల్లా పచ్చగా మారుతున్నది. ఒకవైపు ఎండ అగ్గి కురిపిస్తుండగా, మరోవైపు ఎటు చూసినా గోదారమ్మ పరుగులు పెడుతూ జలసవ్వడులు చేస్తున్నది.
కేంద్ర ప్రభుత్వ విధానాలతో ప్రజలపై మోయలేని భారం పడుతున్నది. పెట్రో, డీజిల్, గ్యాస్ ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. వీటి ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి.
స్త్రీనిధితో స్వశక్తిగా ఎదిగిన మహిళలు లక్ష్యాన్ని మించి స్త్రీనిధి రుణాల పంపిణీ, రికవరీ రాష్ట్రంలో రెండు, జిల్లాలో మొదటి స్థానంలో నిలిచిన అక్కన్నపేట మండలం మంత్రి దయాకర్రావు, ఉన్నతాధికారుల చేతుల మీదుగ