కోహెడ, మే 17 : దళితబంధుతో దళితులు ఆర్థికాభి వృద్ధి సాధించాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్కుమార్ పిలుపునిచ్చారు. మండలంలోని తంగళ్లపల్లిలో ఇటీవల కురిసిన వర్షాలకు మోయతుమ్మెద వాగు వద్ద ప్రమా దవశాత్తు మామ, అ�
హుస్నాబాద్, మే 17: ఉచిత శిక్షణ శిబిరాలు నిరుపేదలకు ఉపయోగకరంగా ఉంటాయని సిద్దిపేట అడిషనల్ డీసీపీ ఎస్ మహేందర్ అన్నారు. హుస్నాబాద్లో టెట్ కోసం ప్రిపేరయ్యే అభ్యర్థుల కోసం ప్రభుత్వ ఉపాధ్యాయుడు మల్కిరెడ్
సిద్దిపేటకు కొద్ది రోజుల్లోనే రైలు రాబోతుందని మంత్రి హరీశ్రావు అన్నారు. గురువారం సిద్దిపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, అర్బన్ తహసీల్దార్, మార్కెటిం
వివిధ రకాల పండ్లు, ఉద్యానవన మొక్కల అభివృద్ధిని చేస్తున్న సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్సీ పనితీరు ఎక్సలెంట్'.. అంటూ ఉద్యానవన శాఖ అధికారులు, శాస్త్రవేత్తలను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అభిన�
నాడు కరువుతో అల్లాడిన ప్రాం తం.. తాగునీటికే గోసపడ్డ మన ప్రాంతం.. నేడు కల్పతరువుగా.. సాగు, తాగు నీరు ఇచ్చే ప్రాంతంగా ఆవిష్కృతమైందని మంత్రి హరీశ్రావు అన్నారు.
వివిధ ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్లు వెలువడుతున్న నేపథ్యంలో ఆదాయ, కుల, ఈబీ సీ, స్థానికత సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు యుద్ధ ప్రాతిపదికన జారీచేయాలని తహసీల్దార్లకు ఆర్థిక వైద్య ఆరో
సీఎం కేసీఆర్ పాలనలో.. తెలంగాణలో రైతే రాజు అని, రైతాంగం క్షేమం కోసమే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నది.. రైతులు అధైర్యపడొద్దని ఎమ్మె ల్యే మదన్రెడ్డి పేర్కొన్నారు.
కాచిగూడ టూ కొడకండ్ల వరకు కూతపెట్టిన రైలు మరోసారి ట్రయల్న్ నిర్వహించిన అధికారులు గజ్వేల్ నుంచి కొడకండ్ల వరకు రైలులో ప్రయాణించిన ఎఫ్డీసీ చైర్మన్ గజ్వేల్/మనోహరాబాద్, ఏప్రిల్ 26: కాచిగూడ నుంచి కొడకండ
ఊరూవాడ ఒక్కటై దీక్షలు సిద్దిపేట, ఏప్రిల్ 26: తెలంగాణ రాష్ట్ర సాదన కోసం ఉద్యమ గరిమనాభి అయిన సిద్దిపేటలోని పాత బస్టాండ్, నంగునూరు మండలం పాలమాకులలో చేపట్టిన దీక్షలు చరిత్రాత్మక ఘట్టంగా నిలిచాయి. తెలంగాణ రా
4,647 డబుల్ బెడ్రూం ఇండ్ల్లు రెడీ నిరుపేదలకు అందించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం పూర్తి చేసిన గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపికకు కసరత్తు పారదర్శకంగా ఎంపిక చేస్తున్న అధికారులు రాజకీయాలకు అతీతంగానిరుపేదలకు �