మద్దూరు(ధూళిమిట్ట), జూన్ 9 : ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన లభిస్తున్నదని జిల్లా సెక్టోరియల్ అధికారి పూర్ణచందర్రావు అన్నారు. గురువారం ధూళిమిట్ట మండలం జాలపల్లిలో జరుగుతున్న బడిబాట �
నిరుపేద వాడలో మెరుగైన సర్కారు వైద్యం రూ.18 లక్షలతో పక్కా భవనం నేడు దవాఖానను ప్రారంభించనున్న ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు సిద్దిపేట కమాన్, జూన్ 9 : ప్రజా ఆరోగ్యానికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధా�
చేర్యాల బీడీ కాలనీ భూములను సమగ్రంగా సర్వే చేయాలి దళితబంధు లబ్ధిదారుల వద్ద డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సర్కారు భూముల్లో బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు చేర్య�
సీఎం కేసీఆర్ ముందు చూపుతోనే ‘పల్లె ప్రగతి’ నేడు దేశవ్యాప్తంగా అమలు చేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ప్రజలందరూ భాగస్వాములు కావాలి జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ అక్కన్నపేట/హుస్నాబాద్ రూరల్, జూన్ 9:
కృత్రిమ కాలు ఏర్పాటుకు రూ.3లక్షల ఎల్వోసీ గజ్వేల్, జూన్ 9 : గజ్వేల్ పట్టణంలోని 12వ వార్డుకు చెందిన యువకుడు గుడాల శ్రీనివాస్కు సీఎం కేసీఆర్ భరోసా కల్పించారు. రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన అతనికి కృత్ర
పెండ్లి బాజా మోగింది..! రెండు నెలల్లో వివాహ ముహుర్తాలు అధికంగా ఉండడంతో చాలా జంటలు ఒక్కటి కానున్నా యి. జూన్, జూలై నెలల్లో అత్యధిక ముహూర్తాలు ఉన్నా యి. పెండ్లిల సీజన్తో వస్త్ర, ఆభరణాల, కిరాణా దుకాణాలు రద్దీ�
14 ఏండ్ల పాటు సుదీర్ఘ ఉద్యమం నడిపించి, ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించడమే కాకుండా కొత్త రాష్ర్టాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రా
అన్ని రంగాల్లో తెలంగాణ ఆదర్శంగా నిలిచింది.. తెలంగాణకే ఆదర్శంగా కురుమ భవన్ నిర్మించుకుందాం ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు సిద్దిపేట అర్బన్, జూన్ 2: ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న ఎన
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించారు. గురువారం జిల్లాలోని అన్ని గ్రామాల్లో జాతీయ జెండా ఎగురవేసి సంబురాలు చేసుకున్నారు. చిన్నకోడూరు, నంగునూరు, నారాయణరావుపేట,
తెలంగాణ ఆవిర్భావ వేడుకలను గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లో ఘనంగా జరుపుకొన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, టీఆర్ఎస్ కార్యాలయాలు,
ప్రభుత్వ బడులను బలోపేతం చేయడం, బడిఈడు పిల్లలను బడిలో చేర్పించడం, విద్యార్థుల నమోదు పెంచడం కోసం ఈ నెల 3నుంచి 30 వరకు ‘ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట’ కార్యక్రమాన్ని నిర్వహించేలా జిల్లా విద్యాశాఖ అధికారులు కసర�
చికెన్ ధరలు అమాంతం పెరిగాయి. ఎండకాలం వేడిమితో చికెన్ను చాలా మంది తక్కువగా తింటారు. దీంతో చికెన్ ధరలు తగ్గాల్సి ఉంటుంది కానీ, గత నెలతో పోలిస్తే ప్రస్తుతం చికెన్ ధరలు పెరిగాయి.