కొన్ని దశాబ్దాలుగా ప్రాశ్చాత్య సంస్కృతి ప్రాభల్యం కారణంగా సనాతన భారతీయ వైదిక సంస్కృతి వైభవం రానురానూ క్షీణిస్తున్నది. నేటి సమాజం వేద విద్యను ఆదరించడం లేదు.
సంప్రదాయ పంటలకు భిన్నంగా సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఓ రైతు. వరి పంటతో ప్రయోజనం లేదని గ్రహించి ఇతర పంటలు సాగు చేస్తూ తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పటైన కొత్తపల్లి, మనోహరాబాద్, మెదక్ రైల్వే లైన్లలో గూడ్స్ రైళ్ల ద్వారా బియ్యాన్ని గోదాములకు సరఫరా చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు ఎఫ్సీఐ, రైల్వే అధికారులను ఆదేశించారు.
విద్య, వైద్యరంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. మంగళవారం మద్దూరు మండలంలోని సలాఖపూర్లో ‘మనఊరు-మనబడి’ కార్యక్రమాన్ని ఎంపీపీ బద్దిపడిగె కృష్ణారె�
యువత పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని సీపీ శ్వేత అన్నారు. మంగళవారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పట్టణంలోని కోమటి చెరువుపై డీఎంహెచ్వో డాక్టర్ కాశీనాథ్తో కలిసి 2కే రన్ జెండా ఊపి ప్రారం�
ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం ప్రతి జిల్లాకేంద్రంలో రేడియాలజీ ల్యాబ్ 33 జిలాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాం.. ప్రతి ఆరోగ్య కేంద్రంలో త్వరలోఉచితంగా 134 రకాల వ్యాధి నిర్ధారణ పరీ�
ఎక్కడ చూసినా పరిశుభ్ర వాతావరణం చెత్త సేకరణ, డంపింగ్ యార్డు నిర్వహణలో ఆదర్శం జిల్లాలోనే ఆదర్శ పల్లె ప్రకృతి వనం సర్పంచ్ ప్రత్యేక శ్రద్ధతో పచ్చదనం జీపీ పాలకవర్గం పనితీరుపై గ్రామస్తుల హర్షం హుస్నాబాద్
గజ్వేల్ రూరల్, మే 24 : రైతులు మీ సేవా కేంద్రాల్లో ఈ-కేవైసీ నమోదు చేసుకోవాలని ఏడీఏ బాబూనాయక్, ఏవో నాగరాజు సూచించారు. మంగళవారం గజ్వేల్, పిడిచేడ్, బయ్యారం, బెజుగామ గ్రామాల్లో రైతులకు పీఎం కిసాన్ పథకంపై అధి
సిద్దిపేట, మే 24 : అత్యవసరమైతేనే ప్రైవేటు దవాఖానకు పోవాలని, సిద్దిపేట ప్రభుత్వ దవాఖానలో అన్ని రకా ల సేవలు అందుబాటులో ఉన్నాయని, త్వరలోనే క్యాత్ల్యాబ్ అందుబాటులోకి తేనున్నామని మంత్రి తన్నీరు హరీశ్రావు స�
కనిపించని లింకు రోడ్లు.. ప్రమాదాల బారిన వాహనదారులు పోలీసులు హెచ్చరించినా పట్టించుకోని పలువురు రైతులు రామాయంపేట, మే 21 : రోడ్లపై పంట నూర్పిళ్లు ప్రమాదాలను కొనితెస్తున్నాయి. యాసంగి, వానకాలం సీజన్లలో పంటలు చ�
రేపటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు పరీక్ష కేంద్రాలను పరిశీలించిన ఇన్చార్జిలు మండల కేంద్రాల్లో పోలీసు బందోబస్తు హాల్టికెట్లు అందజేస్తున్న హెచ్ఎంలు రామాయంపేట/ చిలిపిచెడ్/ టేక్మాల్, మే 21 : ఈ నెల 23 (�
నాలుగు విడతల్లో అభివృద్ధి రేఖలు ఈనెల 20 నుంచి ఐదో విడత కార్యక్రమం గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రణాళికలు ఆరోగ్య గ్రామాలు.. పచ్చని వాతావరణంలో పల్లెలు ఊరూరా డంపింగ్ యార్డులు,వైకుంఠధామాలు నర్సరీలు, ట్రాక్�