సక్సెస్బాటలో నెంటూర్ ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ అంచనాలకు అద్దంపడుతున్న విద్యావిధానం యేటా 95శాతం పైగా ఉత్తీర్ణత వర్గల్, మార్చి 31 : సమగ్ర విద్యాభివృద్ధే టీఆర్ఎస్ ప్రభుత్వధ్యేయం సంక్షేమ పథకాలను సమర్థవం
రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాల్సిందేనని, ఎలాంటి నిబంధనలు పెట్టకుండా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు.
గ్రామీణ ప్రాంతాలకు ప్రాధాన్యతనిస్తూ యువ విద్యార్థుల్లో అంతరిక్ష పరిజ్ఞానం, సాంకేతికపై ఆసక్తిని మరింత పెంచేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కృషి చేస్తోంది.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పీఏసీఎస్ చైర్మన్ కన్నయ్యగారి హరికృష్ణారెడ్డి అన్నారు. గురువారం పీఏసీఎస్ కార్యాలయంలో పాలకవర్గ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం సిద్దిపేట, మార్చి 31 : తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ కడవేర్గు మంజులారాజనర్సు డిమాండ్ చేశారు. గురువ�
కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలకమైన అగ్నిగుండాల కార్యక్రమం ఆదివారం అర్ధరాత్రి ప్రారంభమై సోమవారం వేకువజాము వరకు ఉత్కంఠ భరితంగా కొనసాగింది.
దళితుల స్థితిగతులను మార్చేందుకు సీఎం కేసీఆర్ గొప్ప ఉద్యమంలా చేపట్టిన కార్యక్రమం దళితబంధు అని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. భూమి మీద ఎక్కడా లేని విధంగా బ్యాంకు బాదరాబంది లేకుండా స్వయం ఉపాధి యూనిట్లు
కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ నెల 27న మల్లన్న క్షేత్రంలో కల్యాణ వేదిక వద్ద అగ్నిగుండాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.
బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజ లు, రైతులకు వివరించాలని, వడ్లు కొనేలా ప్రతి పంచాయతీ తీర్మానం చేసి, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని మంత్రి హరీశ్రావు అన్నారు.