మెదక్-సిద్దిపేట-ఎల్కతుర్తి హైవేకు కేంద్రం గ్రీన్సిగ్నల్ 134 కిలోమీటర్ల మేర రోడ్డు రెండు బిట్లుగా అభివృద్ధి విస్తరణ పనులకు రూ.882 కోట్లు మంజూరు తొలి విడుతలో సిద్దిపేట-ఎల్కతుర్తి వరకు రూ. 578.85 కోట్లతో చేపట్ట
ఉమ్మడి మెదక్ జిల్లా కర్షకుల ఖాతాల్లోకి రూ.908కోట్లు సిద్దిపేట జిల్లాకు రూ.345.33 కోట్లు మెదక్ జిల్లాకు రూ.192.90 కోట్లు సంగారెడ్డి జిల్లాలో రూ.370.74 కోట్లు యాసంగి పెట్టుబడి జమ చేసిన సర్కారు ఆనందంలో అన్నదాతలు సిద్ద�
అప్రమత్తంగా ఉన్నాం.. అన్ని చర్యలు తీసుకుంటున్నాం ప్రజలు భయాందోళన చెందొద్దు కొవిడ్ నిబంధనలు తప్పక పాటించాలి ప్రభుత్వ దవాఖానల్లో ఆక్సిజన్, ఐసీయూ బెడ్లు సిద్ధం అందుబాటులో కరోనా పరీక్ష, హోం ఐసొలేషన్ కిట�
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయం పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఎంతో ప్రయోజనం ‘మన ఊరు..మనబడి’ కార్యక్రమం కింద మౌలిక వసతుల కల్పన సర్కారు బడుల�
317 జీవోను అడ్డుకుంటే కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టడమే.. బండి సంజయ్.. కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబడుతున్నావా.. బీజేపీ పాలిత రాష్ర్టాల కంటే ముందంజలో తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం బీజేపీకి ఇష్టం లే
స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుకు మున్సిపాలిటీల పోటీ అమీన్ఫూర్, తెల్లాపూర్, బొల్లారం బల్దియాల్లో ర్యాలీలు ప్రజల ఓటింగ్తోనే ర్యాంకులు తెలంగాణ రాష్ర్టానికి రెండో ర్యాంక్తో పెరిగిన జోష్ బొల్లారం మున్స
ప్రతిభకు అడ్డురాని పేదరికం సఫాయి కార్మికుడి ఇంట్లో వెలుగులు కొడుకును ఉన్నత చదువు చదివించిన లింగపేట రాములు ఒకటో తరగతి నుంచి పీహెచ్డీ వరకు ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే విద్యాభ్యాసం తల్లిదండ్రుల కల సాకా�
రూ.50.32 కోట్లతో పరిపాలనా అనుమతులు సాగులోకి రానున్న సుమారు 25 వేల ఎకరాలు మెదక్ జిల్లాకు ఎంతో ప్రయోజనం హర్షం వ్యక్తం చేస్తున్న రైతులోకం మెదక్, జనవరి 18 : మెదక్ జిల్ల్లాలోని వనదుర్గా (ఘన పూర్) ప్రాజెక్టుకు సంబ�
పోలీసులమని బెదిరించి దారి దోపిడీ 60 గొర్రెలు, లక్షా 50 వేల నగదు, ఒక పిస్తల్, బొలెరో వాహనం స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎస్పీ రమణకుమార్ సంగారెడ్డి అర్బన్, జనవరి 18 : దారి దోపిడీకి పాల్పడుతున్న రంగారెడ్డి జిల�
మృతదేహాన్ని వెలికితీసిన బంధువులు కోనాపూర్ గ్రామంలో విషాదఛాయలు రామాయంపేట, జనవరి 18 : సుద్దవాగులోకి స్నానానికి దిగిన వ్యక్తి శవమై తేలిన ఘటన రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. రామ�
జగదేవ్పూర్ జనవరి18: సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని తీగుల్నర్సాపూర్ కొండపోచమ్మ దేవాలయం వేలాది మంది భక్తులతో జనసంద్రం గా మారింది. జాతర రెం డోరోజూ మంగళవారం అమ్మవారిని దర్శించుకునేందుకు వేల స�
ఠాణా మెట్లెక్కిన బాలుడు బెజ్జంకి, జనవరి 18 : ‘సర్.. నా సైకిల్ పోయింది.. ఊరికి వెళ్లి వచ్చే సరికి కనిపిస్తలేదు.. వెతికి పెట్టండి’.. అని ఓ 11 ఏండ్ల బాలుడు ఠాణా మెట్లు ఎక్కాడు. బాలుడి ధైర్యాన్ని చూసి, ఎస్సై మెచ్చుకు
అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ మెదక్, జనవరి 18 : ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని అడిటోరియంలో మెప్మా, రిసో�
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లోని మూడు బ్యాంకుల్లో 10 మందికి.. మెదక్ జిల్లా కొల్చారం ఎస్బీఐ జూనియర్ అసిస్టెంట్కు.. బ్రాంచీలను మూసి ఉంచిన అధికారులు సిద్దిపేట టౌన్, జనవరి 17 : అమాయకులను మాయమాటలతో బుట్టలో �
నాంపల్లికి ప్రత్యామ్నాయంగా నిర్మాణం ప్రధాన పట్టణాలకు ఇక్కడి నుంచే రైళ్లు త్వరలో నెరవేరనున్న స్థానికుల దశాబ్దాల కల జోరుగా మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వేలైన్ పనులు గజ్వేల్ వరకు పూర్తైన మొదటి ఫేజ్ గజ�