కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం అన్ని ధరలు పెంచడంతో పాటు సబ్సిడీల్లో కోతలు విధిస్తూ రైతులు, సామాన్యులను అన్ని విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు �
రైల్వేలైన్ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం మరువలేనిదని రైల్వే శాఖ ఇప్పటికే కితాబిచ్చిందని, మనోహరాబాద్ రైల్వేలైను పనులు వేగవంతం చేయాలని మంత్రి తన్నీరు హరీశ్రావు అధికారులను ఆదేశించ�
అంబేద్క ర్ తర్వాత దళితుల అభ్యున్నతికి పరితపిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మేర్గు మహేశ్ అన్నారు. శుక్రవారం సిద్దిపేటలోని మంత్రి హరీశ్రావు నివాసంలో టీఆర్ఎస్వీ
సైబర్ నేరస్తుని వలకు చిక్కి డబ్బులు పోగొట్టుకున్న బాధితుడు జాతీయ హెల్ప్లైన్ నంబర్కు ఫిర్యాదు చేసి డబ్బులను తిరిగి రప్పించుకున్నాడు. ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే పోలీసులు సకాలంలో స్పందించి బాధితుడిక
బడి కోసం లక్షలాది రూపాయల విరాళం వసతుల కోసం రూ.10లక్షల ఫిక్స్ డిపాజిట్ కంప్యూటర్ గది, అదనపు గదులు, ప్రహరీ నిర్మాణం విద్యార్థులకు అందుతున్న నాణ్యమైన విద్యాబోధన చేర్యాల, జనవరి 28 : విద్యాబుద్ధులు నేర్పి తన ఎ�
మార్చి 5లోగా గ్రౌండింగ్ పూర్తిచేయాలి లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా రూ.9.90 లక్షలు రూ.10వేలతో దళిత రక్షణ నిధి ఏర్పాటు డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తయిన చోట లబ్ధిదారులకు అందించాలి మెదక్-సిద్దిపేట-ఎల్క�
జిల్లాలో దళితబంధు లబ్ధిదారుల ఎంపికకు కసరత్తు ఎమ్మెల్యేల నేతృత్వంలో అధికారులకు దిశానిర్దేశం తొలి విడుతలో ప్రతి నియోజకవర్గానికి 100 మందికి యూనిట్లు సిద్దిపేట జిల్లాలో 1,87,508 ఎస్సీ జనాభా లబ్ధిదారుడు ఇష్టం వచ
కార్యకర్తలకు తగిన గుర్తింపు అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ మునిపల్లి, జనవరి 24: ఇంటింటికీ మిషన్ భగీరథ తాగునీరు అందిస్తామని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. సోమవారం మండలంలోని తక్కడపల�
రాష్ట్రవ్యాప్తంగా 29లక్షల కుటుంబాల సర్వే పూర్తి ఐదు రోజుల్లో వందశాతం సర్వే పూర్తిచేస్తాం.. అందుబాటులో 55వేల బెడ్లు, ఆక్సిజన్ లక్షణాలు ఉంటే వైద్యులను ఆశ్రయించాలి.. ఆందోళన అవసరం లేదు.. ప్రభుత్వం అండగా ఉంటుంద
మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే పునరుద్ధరణ పనులు మెరుగు పడనున్న రవాణా సౌకర్యం సిద్దిపేట, జనవరి 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ �
ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధం ప్రజలు భయాందోళన చెందొద్దు ప్రైవేట్ దవాఖానలకు వెళ్లొద్దు అందరూ టీకా తీసుకోవాలి.. వ్యాక్సిన్ రక్షణ కవచం వ్యాధి లక్షణాలు ఉన్న వారికి హోం ఐసొలేషన్ క