కరువు నేలలో గోదావరి జలాలు ప్రవహించడం సంతోషంగా ఉందని సిద్దిపేట జడ్పీ చైర్మన్ వేలేటి రోజాశర్మ అన్నారు. ఎక్కడో ఉన్న గోదారమ్మను ఇక్కడికి తీసుకురావడం సీఎం కేసీఆర్ చరిత్రలో అపర భగీరథుడిగా నిలిచిపోయారన్నా�
రికార్డు సమయంలో పూర్తయిన నిర్మాణం 50 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం రిజర్వాయర్తో పెరిగిన భూగర్భజలాలు పడావు భూముల్లో సిరుల పంటలు ఆగిన రైతు ఆత్మహత్యలు.. సాగులో నూతనోత్తేజం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధికి అపా
కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకంలో సిద్దిపేట జిల్లా రిజర్వాయర్ల ఖిల్లాగా మారింది. రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా రిజర్వాయర్లు నిర్మించింది.
సీఎం కేసీఆర్ భగీరథ ప్రయత్నంతో నెర్రెలు బారిన నేలల్లో గోదారమ్మ పరవళ్లు తొక్కుతున్నది. నాడు సాగు నీటి కోసం అరిగోసపడ్డ రైతుకు స్వరాష్ట్రంలో భరోసా కలిగింది.
‘నదికే కొత్త నడక నేర్పిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కింది. తెలంగాణ నడి బొడ్డున నదిలేని చోట రిజర్వాయర్ నిర్మించడం ఇదే తొలిసారి.. ఓ ఇంజినీర్లా ఎంతో దూరదృష్టితో సీఎం కేసీఆర్ తెలంగాణ భావితరాలకు సరి�
సీఎం కేసీఆర్కు .. విద్యాబుద్ధ్దులు నేర్పిన గురువులు, చదువుకున్న బడి అన్నా అమితమైన ప్రేమ, గౌరవం తాను సీఎం స్థాయికి ఎదగడానికి కారణం విద్య నేర్పిన గురువులు, చదువుకున్న దుబ్బాక బడి పరిసరాలే కారణమని పలు సందర్
ఒకప్పుడు కరువుతో అల్లాడిన ఉమ్మడి మెదక్ జిల్లా నేడు పచ్చని పంటపొలాలతో కళకళలాడుతున్నది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎంగా పగ్గాలు చేపట్టిన కేసీఆర్ సాగునీటి రంగానికి పెద్దపీట వేశారు. ఇందులో భాగంగా
దేశానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆదర్శమని, ఆయన చివరి రక్తం బొట్టు వరకు హిందూ సమాజం కోసం పరితపించిన మహోన్నత వ్యక్తి అని ఎమ్మె ల్యే మదన్రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి అన్�
సిద్దిపేట జిల్లాలో టీఆర్ఎస్ పారీ ్ట శ్రేణులందరితో మమేకమై, పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతా.. పార్టీ అధిష్టానం, కార్యకర్తలకు వారధిగా ఉంటూ పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా.. గ�
కోహెడ ప్రాంత అభివృద్ధికి సమ్మక్క-సారలమ్మల ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని తంగళ్లపల్లి వింజపల్లి గ్రామాల్లో జరిగిన సమ్మక్కసా�
సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లా పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేయాలని అధికారులను సీపీ శ్వేత, అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ ఆదేశించారు.
మండలాన్ని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు సహకారంతో ఆదర్శంగా మార్చుకుందామని జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ అన్నారు. శుక్రవారం చిన్నకోడూరు మండల సాధారణ సర్వసభ్య సమావేశాన్ని ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి అధ�
గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృ ష్టికి తెచ్చి వాటి పరిష్కారానికి ప్రజాప్రతినిధులు కృషి చేసేందుకు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్ అన్నారు. ఎంపీప