అప్పుల బాధ తో ఓ రైతు ఆ త్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం బెక్కల్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకున్నది. ఎస్సై మహ్మద్ ఆసిఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. బెక్కల్కు చెందిన రైతు నలుగొప్
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ పాలకవర్గం ఏర్పాటై పట్టుమని పదిరోజులు గడవక ముందే కౌన్సిలర్లు ఎడమొఖం.. పెడ మొఖంలా మారినట్లు పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్ని
కరువు కాటకాలకు నిలయమైన సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని, వెంటనే ఉపకాల్వలు నిర్మించి నియోజకవర్గలోని గ్రామాలకు సాగునీరు విడుదల చేసేందుకు ప్రభుత్వం చొరవ చ
అకాల వర్షానికి పంటలు నష్టపోయిన రైతులు అధైర్య పడొద్దని సిద్దిపేట జిల్లా వ్యవసాయాధికారి స్వరూపరాణి సూచించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలోని అందె గ్రామంలో అకాల వర్షానికి దెబ్బతిన్న వివిధ రకాల పం�
సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రాంత ప్రజలకు అన్ని ఒకే చోటే లభించే విధంగా బీఆర్ఎస్ సర్కారు హయాంలో పట్టణంలో వెజ్-నాన్వెజ్ మార్కెట్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న వె
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంతోపాటు మిరుదొడ్డి మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో సోమవారం అకాల వర్షం బీభత్సం సృష్టించింది. టామాట, మిర్చి, మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మిరుదొడ్డి పెద్ది రాజుకు చ�
పులి సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని, ప్రజలను అప్రమత్తం చేయాలని అటవీశాఖ అధికారులను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సూచించారు.. సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జిల్లా అటవీ
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను బుధవారం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ నూతన పాలకవర్గం కలిసింది. ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో కేసీఆర్ను వారు మ�
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టాల్లో ఒక్కటైన పెద్దపట్నం కార్యక్రమాన్ని ఆదివారం రాత్రి వైభవంగా నిర్వహించారు. ఒగ్గు పూజారుల నేతృత్వంలో పంచరంగులతో పెద్దపట్�
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టాల్లో ఒకటైన పెద్దపట్నం కార్యక్రమాన్ని ఒగ్గు పూజారుల నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. శివరాత్రి సందర్భంగా ఆదివారం లింగోద్భవ క�
కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక అభివృద్ధి చెందాలంటే కారు గుర్తుకు ఓటువేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గె�
మున్సిపల్ ఎన్నికల్లో కాం గ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నది. సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపల్ ఎన్నికల్లో రెండో వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలాపురం గీతాంజలి భర్
మల్లన్న సాగర్ నుంచి తమ పంటలకు పొలాలకు నీరు అందించాలని సిద్దిపేట జిల్లా సిద్దిపేట జిల్లా రూరల్ మండల పరిధిలోని చింతమడక, సీతారాంపల్లి, మాచాపూర్, అంకంపేట రైతులు శుక్రవారం సిద్దిపేట - ముస్తాబాద్ రహదారి ల�
రాజ్యాంగం దేశ పౌరులకు ఇచ్చిన గొప్ప ఆయుధం ఓటు హకు అని సిద్దిపేట జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె.హైమావతి అన్నారు. ఈనెల 25న జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా శుక్రవారం సిద్దిపేట కలెక్టరేట్ సమావేశ మ�