ఈసారి రైతులు విచిత్ర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వానకాలం వచ్చినా యాసంగి ధాన్యం కొనుగోళ్లు పూర్తికాక పోవడంతో రైతులు కొనుగోలు కేంద్రాలోల పడిగాపులు పడుతున్నారు. మరోవైపు వానకాలం పంటల సాగుకు రైతులు సిద�
సిద్దిపేట జిల్లా ధూళిమిట్టలో ఇసుక అక్రమ దందాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఇసుక తరలింపుతో భూగర్భ జలాలు అడుగంటిపోయి బోరుబావులు ఎండిపోయే ప్రమాదం నెలకొనడంతో ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని గ్రామస్తులు కొన్
నైరుతి రుతుపవనాల రాకతో వాతావరణం చల్లబడింది. మృగశిర కార్తె సందర్భంగా సిద్దిపేట జిల్లాలో సోమవారం చేపల మార్కెట్లు కొనుగోలుదారులతో సందడిగా మారాయి. చేపలు కొనుగోలు చేసేందుకు జనం ఎగబడ్డారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని విజయ పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘంలో అవినీతి రాజ్యమేలుతున్నదని పాడి రైతులు ఆరోపిస్తున్నారు. పాల కేంద్రానికి తెచ్చిన పాలకు సరైన ధర, సంఘం నుంచి బోనస్ రాక ఇబ్�
మున్సిపాలిటీల్లో స్వచ్ఛతను మెరుగుపరచడంతో పాటు సేకరించిన వ్యర్థాలతో సంపద సృష్టించేందుకు ప్రభుత్వం డంపు యార్డుల్లో (డ్రై రిసోర్సు కలెక్షన్ సెంటర్ (డీఆర్సీసీ)ఏర్పాటు చేసింది. సిద్దిపేట జిల్లా దుబ్బా�
అసంపూర్తి రోడ్లతో ప్రజలు, ప్రయాణికులు నరకం అనుభవిస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో డబుల్ రోడ్డు విస్తరణ పనుల మధ్యలోనే నిలిచిపోయాయి. సిద్దిపేట జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లాల ప్రజలను కలిపే ప్రధాన రహద
అభివృద్ధి అంటే రోడ్లు, బిల్డింగ్లు మాత్రమే కాదని.. ప్రజలకు ఉపాధి కల్పించడమే నిజమైన అభివృద్ధి అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. సిద్దిపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన అద్వితీయ �
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లలో జిల్లాలోని వివిధ శాఖల అధికారులు నిర్లక్ష్యం వహించడంతో వారిపై సిద్దిపేట కలెక్టర్ హైమావతి కొరడా ఝుళిపించారు. మొత్తం 175 మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు కలెక్టర్�
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామంటే ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం, మరోవైపు మిల్లర్లు వేధిస్తుండటంతో సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ఘనపూర్ రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 రోజులుగా కొను�
ధాన్యం కొనుగోలు చేసి తమ ఇబ్బందులు తొలిగించాలని కోరుతూ బుధవారం సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని వీరనగర్, అంకిరెడ్డిపల్లి గ్రామాలకు చెందిన రైతులు గజ్వేల్-చేగుంట ప్రధాన రహదారిపై బైఠాయించి రెండు గంట�
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని బైరాన్పల్లిలో ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంపై రైతులు భగ్గుమన్నారు. బుధవారం ధాన్యం కొనుగోలు చేయాలని గ్రామ సర్పంచ్ బర్మ రాజమల్లయ్య ఆధ్వర్యంలో సుమారు 200 మంద�