అప్పులబాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకున్నది. పోలీసుల వివరాల మేరకు.. జగదేవపూర్ మండలం నిర్మల్నగర్కు చెందిన కర్రె మల్లేశం (48) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో గందరగోళ పరిస్థితి నెలకొంది. యార్డులోని గోదాములకు హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లోని కొనుగోలుకేంద్రాల నుంచి ధాన్యం బస్తాలు తరలించే ప్రక్రియలో
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని వంగపల్లిలో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామ సర్పంచ్ కొమిరె రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్, రైతులు మా�
సిద్దిపేట జిల్లాలో ఈఏడు 5.85లక్షల ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలను రైతులు ఈ వానకాలంలో సాగుచేస్తారు. రైతులు ఎక్కువగా వరి, పత్తి, మొక్కజొన్న, పప్పు దినుసుల పంటల సాగుకు శ్రీకారం చుట్టనున్నారు.
గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో జన జీవనం అతలాకుతలమైంది. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలో మంగళవారం రాత్రి గాలివాన వల్ల చేతికి వచ్చిన వరిపంటకు తీవ్ర నష్టం జరిగింది. గాలివానకు 11కేవీ విద్యుత్ స్తంభాల�
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం హనుమతండాకు చెందిన తొమ్మిదేండ్ల బాలుడు జాటోత్ విహాన్రామ్ అస్ట్రేలియా ఖండంలోనే అత్యంత ఎత్తైన కోసియస్కో శిఖరాన్ని అధిరోహించాడు.
‘రైతులను గింత ఇబ్బం ది పెడుతున్నరు. ఏ సార్లు వస్తలేరు... ఏంసెయ్యా లే... ఎవరూ పట్టించుకునేటోళ్లులేరు.. పోయిన నెల 12వ తేదీన వచ్చినం.. ఇప్పటి వరకు వడ్లుకొనలేదు. ఎన్నిమాట్లు అడిగినా కొనేటట్లు లేరు.. ఇంత ఇబ్బంది పెడు�
భక్తుల పాలిట కొంగుబంగారంగా, కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారిగా ఉత్తర తెలంగాణలోనే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ రేణుకా ఎల్లమ్మ ఉత్సవాలు ప్రారంభమ య్యాయి. ఈనెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించనున�
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు పట్టాలు అందించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి డిమాండ్ చేశారు.
ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పది రోజుల కిందట ఆర్భాటంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు.
బ్రిటన్ పార్లమెంట్ నుంచి ప్రతిష్టాత్మకమైన ‘గ్లోబల్ గ్రీన్ ఐకాన్' అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందని, ఈ అవార్డుతో బాధ్యత మరింత పెరిగిందని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త,రాజ్యసభ మాజీ సభ్యుడు జోగి
వాగులను ఇసుక దొంగలు చెరబడుతున్నారు. ‘మన ఇసుక వాహనం’ పేరిట దొరల్లాగా చెలరేగిపోతున్నారు. నామమాత్రపు అనుమతులు పొంది ఇష్టారీతిన ఇసుక రీచ్లు ఏర్పాటు చేస్తున్నారు.
నాలుగు రోజుల్లో ధాన్యం కొనుగోళ్ల సమస్య పరిష్కరించకపోతే జాతీయ రహదారుల దిగ్బంధంతో పాటు కలెక్టరేట్ల ముందు వంటావార్పు, ధర్నాలు చేస్తామని మాజీ మంత్రి హరీశ్రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
సిద్దిపేట జిల్లా ములుగు అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ (ఎఫ్సీఆర్ఐ) విద్యార్థులు అడవుల ప్రాముఖ్యతపై పరిశోధనలు చేసి వాటి ఆవశ్యకతను సమాజానికి తెలియజేయడానికి చేసిన ప్రయత్నం సఫలీకృతం అవుతున్నది.