భక్తుల పాలిట కొంగుబంగారంగా, కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారిగా ఉత్తర తెలంగాణలోనే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ రేణుకా ఎల్లమ్మ ఉత్సవాలు ప్రారంభమ య్యాయి. ఈనెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించనున�
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు పట్టాలు అందించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి డిమాండ్ చేశారు.
ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పది రోజుల కిందట ఆర్భాటంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు.
బ్రిటన్ పార్లమెంట్ నుంచి ప్రతిష్టాత్మకమైన ‘గ్లోబల్ గ్రీన్ ఐకాన్' అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందని, ఈ అవార్డుతో బాధ్యత మరింత పెరిగిందని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త,రాజ్యసభ మాజీ సభ్యుడు జోగి
వాగులను ఇసుక దొంగలు చెరబడుతున్నారు. ‘మన ఇసుక వాహనం’ పేరిట దొరల్లాగా చెలరేగిపోతున్నారు. నామమాత్రపు అనుమతులు పొంది ఇష్టారీతిన ఇసుక రీచ్లు ఏర్పాటు చేస్తున్నారు.
నాలుగు రోజుల్లో ధాన్యం కొనుగోళ్ల సమస్య పరిష్కరించకపోతే జాతీయ రహదారుల దిగ్బంధంతో పాటు కలెక్టరేట్ల ముందు వంటావార్పు, ధర్నాలు చేస్తామని మాజీ మంత్రి హరీశ్రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
సిద్దిపేట జిల్లా ములుగు అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ (ఎఫ్సీఆర్ఐ) విద్యార్థులు అడవుల ప్రాముఖ్యతపై పరిశోధనలు చేసి వాటి ఆవశ్యకతను సమాజానికి తెలియజేయడానికి చేసిన ప్రయత్నం సఫలీకృతం అవుతున్నది.
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట అనగానే ప్రభుత్వ పెద్దలకు ఇక్కడ ఉన్న ఇసుక మాత్రమే గుర్తొస్తుంది. గ్రామంలోని పెద్దవాగు నుంచి ఇసుక తరలించేందుకు అనుమతులు ఇస్తున్న అధికారులు తదనంతరం జరిగే నష్టాలపై దృష్టి సారిం�
ప్రకృతి వనరులను కాపాడాల్సిన అధికారులే పట్టింపులేనట్టుగా వ్యవహరిస్తున్నారు. వాల్టా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాల్సిన అధికార యంత్రాంగం చోద్యం చూస్తున్నది. ఫలితంగా ధూళిమిట్ట పెద్దవాగు ఘోషిస్తున్నది.
మొక్కజొన్న, పొద్దు తిరుగుడు పంటలను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోమవారం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మార్కెట్ కమిటీ (ఏఎంసీ) కార్యాలయం ఎదుట రైతులు బైఠాయించి సీఎం రేవంత్ర�
రైతు రాజ్యం అంటూ ఊదరగొడుతున్న కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు అరిగోసపడుతున్నారు. పండించిన పంటను సకాలంలో అమ్ముకోలేక, దాన్ని నిల్వ చేసే సదుపాయాలు లేక అడ్డికి పావు షేరు లెక్కన విక్రయించి రైతు నిండా మోసపోతున్�
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో పొలాలు ఎండిపోతున్నాయని తన దృష్టికి వచ్చిన వెంటనే మాజీ సీఎం కేసీఆర్ ఇరిగేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించారు.