రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని కూరెళ్లలో ఆయన ఏరువాక పౌర్ణమి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్ర�
ప్రయాణికుల సౌకర్యం కోసం కోట్లు ఖర్చుచేసి దుబ్బాకలో బస్టాండ్ భవనాన్ని నిర్మిస్తే అధికారుల నిర్లక్ష్యం కారణంగా అపరిశుభ్రంగా మారిందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జ
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో నిర్మించిన ఆసియా ఖండంలోనే అతిపెద్ద అమరవీరుల స్తూపం భూముల పరిరక్షణకు రాష్ట్ర, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పూర్తి బాధ్యత వహించాలని సీపీఐ జాతీయ కార్యవర్�
నిధులు ఇవ్వకుండా సిద్దిపేటపై కక్షగట్టి కాంగ్రెస్ సర్కార్ పనులు నిలిపివేసిందని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా సిద్దిపేట పట్టణంలోని 29వ వార్డులో బీఆ�
సిద్దిపేట జిల్లాలో నీట్- 2026 పరీక్ష సజావుగా జరిగిందని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి తెలిపారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మధ్యాహ్�
సిద్దిపేట జిల్లాలో ఈ వానకాలంలో రైతులు పత్తి సాగుకు ఆసక్తి చూపుతున్నారు. పొడి నేలల్లో ముందస్తుగా పత్తి విత్తనాలు నాటుతున్నారు. ఇప్పటికే చాలా వరకు నల్లరేగడి భూముల్లో రైతులు పత్తి విత్తనాలు పెట్టారు. నైరు�
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం బైరాన్పల్లిలో సర్కార్ బడులను పరిరక్షించుకునేందుకు గ్రామ పంచాయతీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సర్కార్ బడులకు పిల్లలను పంపిస్తే ఇంటి, నల్లా పన్నులను మ�
కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలనలో అభివృద్ధి ఆగిందని, ప్రతి కుటుంబానికి నష్టం జరిగిందని, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ సీఎం రేవంత్రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని బీఆర్ఎస్ గజ్వేల్ న�
కృతజ్ఞతకు, ఆశకు మధ్య జరిగిన పోటీలో ఆశ గెలిచిందని.. నాడు కాంగ్రెస్ ప్రజలకు ఆశ చూపి నేడు మోసం చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం శంకరాయకుంటలో బాలవి�
అమర్నాథ్లో సిద్దిపేట లంగరు ఏర్పాటు చేసి, మంచుకొండల్లో అన్నదానం చేయడం ఒక గొప్ప పుణ్యకార్యం అని, అమర్నాథ్ సేవా సమితి చేస్తున్న ఈ మంచి పని ఎందరికో ఆదర్శం అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. సి
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, సిద్దిపేట తొలి ఎమ్మెల్యే ఎడ్ల గురువారెడ్డి చేసిన సేవలు మరువలేనివని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నందిని సిధారెడ్డి అన్నారు. శనివారం గురువారెడ్డి 15వ వర్ధంతి సంద�
బీజేపీ రాజకీయ కుట్రలో భాగంగానే ఓట్ల తొలిగింపు ప్రక్రియను మొదలు పెట్టిందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీజేపీ కుట్రలకు బీహార్, బెంగాల్ రాష్ర్టాలు బలైన పరిస్థితులే ఇందుకు ని