ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు కష్టాల్లో పడ్డారు. కూపన్ల ద్వారా ఇసుక అందిస్తామని ప్రభు త్వం చెప్పినప్పటికీ క్షేత్ర స్థాయిలో అధికారులే ఇసుక రవాణాను అడ్డుకుంటున్నారు. ఈ పరిస్థితి నెలకొని ఆరురోజులు గడుస్తున�
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ప్రతి శుక్రవారం జరిగే వార సంత(అంగడి)కి ప్రత్యేకత ఉంది. చుట్టూ 40కిలోమీటర్ల పరిధిలో ఇంత పెద్ద అంగడి మరెక్కడా జరగదు. ఇక్కడికి హుస్నాబాద్ మం డలం నుంచే కాకుండా చుట్టుపక్
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మెట్ట రైతులకు సాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. గౌరవెల్లి రిజర్వాయర్ పూర్తిచేసి కాల్వల ద్వారా సాగునీరు వస్తే పంటలు పండుతాయనే ఆశలు రైతుల్లో రోజురోజుకు ఆవిరైపోతున్నాయి.
సిద్దిపేట జిల్లాకు చెందిన ప్రఖ్యాత కవి, రచయిత, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షుడు డాక్టర్ నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురసా రం వరించింది. ‘కరోనా‘ సమయంలో రచిం చిన అనిమేష దీర్ఘకవితా సంప�
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని గాగిళ్లాపూర్లో కొన్ని రోజులుగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు వరుసగా కాలిపోతుండడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయి. లోవోల్టేజీతో పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయంతో ట్రాన�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ప్రధాన రోడ్లను నాలుగు వరుసలుగా చేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. పట్టణంలోని ప్రధాన మార్గాల్లోని రోడ్లను రింగ్రోడ్డుకు అనుసంధ
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు.ఆలయంలో మల్లన్న దర్శనంతో భక్తులు పరవశించిపోయారు.స్వామి వారి దర్శనం
సాగునీరు లేక పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని, వెంటనే నీళ్లివ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం బంజేరుపల్లి, కోదండరావుపల్లి, సిద్దిపేట రూరల్ మం�
సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్ కుడి కాలువ నుంచి చుక్క నీటి బొట్టును ఇతర ప్రాంతాలకు తరలించినా సహించేది లేదని నంగునూరు మండల రైతులు, బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు.
దుబ్బాకను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ తొలి కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు సమస్యలపై ఏకరువు పెట్టారు. సోమ�
అప్పుల బాధ తో ఓ రైతు ఆ త్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం బెక్కల్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకున్నది. ఎస్సై మహ్మద్ ఆసిఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. బెక్కల్కు చెందిన రైతు నలుగొప్
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ పాలకవర్గం ఏర్పాటై పట్టుమని పదిరోజులు గడవక ముందే కౌన్సిలర్లు ఎడమొఖం.. పెడ మొఖంలా మారినట్లు పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్ని