సిద్దిపేట జిల్లాలోని రిజర్వాయర్లలో తక్షణమే 30 టీఎంసీల నీటిని ఎత్తిపోసి వచ్చే ఏడాది వరకు సాగు,తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని, రానున్న వేసవిలో నీటిని ఎత్తిపోయడానికి మిడ్ మానేరులో సరిపడా నీళ్లు నిల�
చదువుకు పేదరికం అడ్డుకాదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నవజీవన్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ (న్యూస్) ఆధ్వర్యంలో దళిత �
వ్యవసాయ భూముల మాదిరిగానే పట్టణాల్లోని ఆస్తులకు సబంధించి నక్ష చిత్రాలు తయారుచేసే పనిని మున్సిపల్శాఖ వేగవంతంగా చేపడుతున్నది. దీనికోసం కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సంయుక్తంగా కొన్ని పట్టణాలను ఎంపిక చేయగ
సిద్దిపేట జిల్లా అకెనపల్లి పెద్దవాగులో ఇసుక అక్రమ రవాణాపై మీడియాలో ప్రచురితమైన వరుస కథనాలు అధికార యంత్రాంగంలో కదలికన తెచ్చాయి. ప్రధానంగా ఈనెల 4న ‘మామూళ్లు ఇచ్చుకో .. ఇసుక తోడేసుకో’ అనే శీర్షికన ‘నమస్తే త�
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం అకెనపల్లి పెద్దవాగు నుంచి ఇసుక అక్రమ రవాణా చేయడానికి ఒక్కో ట్రాక్టర్ యజమాని వద్ద నుంచి రూ. 20వేల చొప్పున జమచేసి పెద్ద మొత్తంలో స్థానిక రెవెన్యూ, పోలీస్ అధికారులకు ముట్టజ�
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం తోర్నా లలో రాష్ట్రకూటుల (10, 11వ శతాబ్దం) కాలానికి చెందిన వీరగల్లు శిల్పాలను గుర్తించినట్లు ఔత్సాహిక చరిత్రకారుడు కొలిపాక శ్రీనివాస్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. గ్ర�
“హరీశ్రావు ఓ మానవత్వ శిఖరం.. ఆపదలో ఆదుకొనే ఆపద్బాంధవుడు... కష్టాల్లో ఉన్న వారికి అన్నలా అండగా ఆత్మీయత ఇచ్చే నాయకుడు.. సిద్దిపేట కుటుంబ సభ్యుడిగా నిత్యం ప్రజల కష్టాలు, బాధలు తీర్చే హరీశ్రావు... వైద్య విద్యన�
సిద్దిపేట జిల్లా ములుగు మండలం వంటిమామిడి కూరగాయల మార్కెట్ వద్ద ట్రాఫిక్ కష్టాలు ఎదురవుతున్నాయి. రోజూ ఉదయం మార్కెట్కు ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో కూరగాయల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి.
అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకున్నది. ఎస్సై అపూర్వరెడ్డి తెలిపిన వివరాల ప్రకా రం.. చేర్యాల మండలం ఆకునూరుకు చెందిన కడ్డూరి రాములు (64) తనకున్న రెండెకరాల వ్యవసాయ భూమి�
వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు దాటుతున్నా సరైన వానలు లేక ఆందోళనలో ఉన్న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మెట్ట ప్రాంత రైతులకు వరుణుడు ముసురుతో సరిపెడుతున్నాడు. గడిచిన నాలుగు రోజులుగా ‘చినుకు ఆగదు... వరద పార�
కాన్సర్వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేయించుకోవడం కంటే ప్రాథమిక దశలో గుర్తిస్తే నివారించడం తేలిక అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు స్పష్టం చేశారు. బుధవారం సిద్దిప�
సిద్దిపేట జిల్లా గజ్వేల్ చుట్టూ గ్రామాలను కలుపుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.330కోట్లతో రింగ్రోడ్డు నిర్మాణం చేపట్టారు. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పనులు ముందుకు సాగినా అప్పట్లో కోర్టు �
వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొనేందుకు ఆరుతడి పంటలు సాగుచేయాలని సిద్దిపేట కలెక్టర్ హైమావతి రైతులకు సూచించారు. సోమవారం సిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలోని రైతు వేదికలో వ్యవసాయశాఖ ఆధ
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ సభ రసాభాసగా మారింది. ప్రారంభోత్సవ సభకు హాజరైన కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు రఘునందన్రావు, చామల కిరణ్కుమార్రెడ్డి, రాజ్య�