ఠభూమిలో సిద్దిపేట జిల్లా ఎత్తయిన స్థానంలో ఉన్నది. ఆ దేవుడు ఈ ప్రాంతానికి ఆయిల్పామ్ ఫ్యాక్టరీ తీసుకువచ్చాడు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కేంద్ర స్థానంలో సిద్దిపేట ఉన్నది.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన రైతు బజార్ కమ్ ఫంక్షన్హాల్ భవనం నిరుపయోగంగా మారింది. నిర్మాణం పూర్తయి ఏడాది దాటుతున్నా ఇప్పటి వరకు సంబంధిత మార్కెటింగ�
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పారిశుధ్య పనులు పకడ్బందీగా చేపట్టాలని సిద్దిపేట కలెక్టర్ కె. హైమావతి మండల ప్రత్యేకాధికారులను ఆదేశించారు. సోమవారం సిద్దిపేట కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో �
సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ ప్రజలతో పాటు చేర్యాల ప్రాంత ప్రజలకు అన్నీ ఒకే చోటే లభించే విధంగా బీఆర్ఎస్ హయాంలో పట్టణంలో వెజ్-నాన్వెజ్ మార్కెట్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది. చేర్యాలలోని అంగ�
సిద్దిపేట జిల్లా మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లోని పలు చెరువులు, చెక్డ్యామ్లు, కుంటలు మత్తడిదుంకుతున్నాయి. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి తోడు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటితో చెరువులు, కుంటల�
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అభివృద్ధి పనులకు సిద్దిపేట కలెక్టర్ హైమావతితో కలిసి శంకుస్థాపన చేశారు. మండలంలోని బొడిగప
రాష్ట్రంలోని యూరియా సంక్షోభానికి ముమ్మాటికీ రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారే కారణమని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. కాంగ్రెస్ చేతగాని, దద్దమ్మ పాలనతోనే పంట పొలాల్లో ఉండాల్సిన రైతులు రోడ్ల వెంట బా�
యూరియా కోసం రైతులు ఇక్కట్లు పడుతున్నారు. పీఏసీఎస్ కేంద్రాల వద్ద రాత్రి నుంచే పడిగాపులు కాస్తున్నారు. అక్కడే టిఫిన్ బాక్సులు తెచ్చుకుని భోజనాలు చేస్తున్నారు. మంచాలు తెచ్చుకుని నిద్రిస్తున్నారు. ఇంటిల
డంపింగ్ యార్డు నుంచి వచ్చే దుర్గంధంతో అనారోగ్యం పాలవుతున్నామని, భూగర్భ జలాలు సైతం కలుషితమవుతున్నాయని వెంటనే డంపింగ్ యార్డును గ్రామం నుంచి తరలించాలని సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలంలోని బుస�
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో 50 కాటేజీల నిర్మాణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. అధికారుల పట్టింపులేని తనంతో ఏండ్లుగా పనులు సాగుతూనే ఉన్నాయి. భక్తుల సౌకర్యార్థం బీఆర్ఎస్ హయాంలో
రాష్ట్రంలో భూగర్భ జలాలు నిరుటి కంటే గణనీయంగా పెరిగాయి. భూగర్భ జలశాఖ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. గత నెలలో రాష్ట్ర సగటు భూగర్భ జల మట్టం 5.78 మీటర్లుగా ఉన్నది. ఇది నిరుడు ఆగస్టుతో పోలిస్తే 1.06 మీటర్లు, ఈ ఏడ�