స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కొందరు వ్యక్తులు సిద్దిపేట జిల్లా ములుగులోని శ్యామ్సుందర్రెడ్డి వ్యవసాయ పొలం వద్ద నిల్వచేసిన మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.
గ్రామాల్లో ప్రజలు ఐక్యతతో ఉంటే ఏదైనా సాధించవచ్చని, ఇందుకు నిదర్శనంగా బొగ్గులోని బండ (పాండవపురం) చెప్పవచ్చని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం బొగ్గులోని బండ గ్రామం సర్పం
అభ్యర్థిని నిర్ణయించడంలో కాంగ్రెస్ స్థానిక నాయకుల నిర్వాకం బెడిసికొట్టింది. ధర్మచిట్టీతో నిర్ణయించడంతో వ్యతిరేకంగా వచ్చిన అభ్యర్థి దవాఖాన పాలైన ఘటన చోటుచేసుకున్నది.
అందరూ కలిసికట్టుగా ఉండి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని, దీనికోసం గ్రామాల్లో అన్నివర్గాలతో కమిటీలు వేసుకొని ముందుకు సాగాలని బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా ఎర్ర
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో జీపీ ఎన్నికల్లో కోడ్ ఉల్లంఘన జరుగుతున్నది. సర్పంచ్ పదవులు దక్కించుకునేందుకు పలువురు అభ్యర్థులు భారీగా డబ్బులు ఆఫర్లు చేస్తున్నారు.గ్రామాభివృద్ధి అనే సాకుతో పలువురు
బహిరంగ సభ జరిగింది సిద్దిపేట జిల్లాలో.. సీఎం మాట్లాడింది మాత్రం ఉమ్మడి కరీంనగర్ గురించి.. సిద్దిపేట జిల్లా ఊసు కూడా ఎత్తక పోవడం... కనీసం సిద్దిపేట జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ పేరు ప్రస్తావించక �
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో బుధవారం జరిగిన సీఎం రేవంత్రెడ్డి బహిరంగ సభతో ఆర్టీసీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం నుంచే హుస్నాబాద్ డిపోకు చెందిన దాదాపు అన్ని బస్సులను సీఎం స
రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో సిద్దిపేట జిల్లాకు పైసా నిధులు రాలేదు.. తట్టెడు మట్టితీసి అభివృద్ధి పనులు చేయలేదు. రెండేండ్ల పాలనలో తాము అద్భుతాలు చేశామని రేవంత్రెడ్డి సర్కారు విజయోత్సవాలు జరుపుకొంటుంది.
గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయ పరిస్థితులు వేడెక్కుతున్నాయి. స్థానిక నాయకుల మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఎక్కడ చూసినా యువత, పార్టీ నేతలు గుంపులు, గుంపులుగా చేరి ఇండ్లల�
సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో ఎస్సీ రిజర్వేషన్ ఖరారు కావడంతో సర్పంచ్గా పోటీ చేసేందుకు మండల కేంద్రానికి చెందిన టేకుల కుమార్ అనే యువకుడు దుబాయ్ నుంచి స్వగ్రామానికి చేరుకున్నాడు. లక్షల జీతం వదులుకొన�
మెజార్టీ సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకోవమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ డబ్బులు ఎరవేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని ఓ గ్రామంలో రూ.కోటి వర కు ఖర్చు చేసేందుకు అధికార పా�
మొదటి విడత నిర్వహించే గ్రామ పంచాయతీలకు మూడు రోజులుగా నామినేషన్ల స్వీకరణ కొనసాగింది. మొ దటి రెండు రోజులు సర్పంచ్, వార్డుల సభ్యుల స్థానానికి అంతంతమాత్రంగానే నామినేషన్లు దాఖలయ్యాయి. శనివారం సాయంత్రం 5గంట�