కేసీఆర్ హయాంలోనే రాష్ట్రంలోని ఆలయాలకు పూర్వ వైభవం వచ్చిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని బాలాజీ దేవాలయంలో ఆదివారం ఆయన ప్రత్యేక పూజలు చే�
కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని గొల్లపల్లి, ఉదయపూర్ గ్రామ ఉప సర్పంచ్ భూప�
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు రైల్వే స్టేషన్ పనులను వెంటనే ప్రారంభించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని చి�
గ్రామాల అభివృద్ధే లక్ష్యమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల పరిధిలోని లింగాయపల్లి తండాలోని జగదాంబ మాత సేవాలాల్ ఆలయంలో ఆదివారం ఆయన ప్రత్యేక పూజలు చే
బీఆర్ఎస్ సైనికుల వీరోచిత పోరాటం వల్లే పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం లభించిందని, గులాబీ శ్రేణులు రానున్న ఎన్నికలకు సిద్ధం కావాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్ల�
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో బుధవారం జరిగిన మూడో విడత ఎన్నికల్లో రామవరానికి చెందిన ఎడమల్ల మాధవీలత అమెరికా నుంచి , ఎడబోయిన శేషుకుమార్రెడ్డి ఆస్ట్రేలియా నుంచి వచ్చి పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేశారు
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడో విడత ఎన్నికలు నేడు (బుధవారం) జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను సిద్దిపేట జిల్లా, మండల స్థాయి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. 17వ తేదీ ఉదయం 7గంటల నుం చి మధ్యాహ్న�
భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి కల్యాణోత్సవం ఆదివారం ఆలయ తోటబావి ప్రాంగణం కల్యాణ వేదిక వద్ద వైభవంగా నిర్వహించారు.
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్వగ్రామం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి విజయం సాధించారు. జుట్టు(కవ్వంపల్లి) అశ్విని 95
సిద్దిపేట జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు. సిద్దిపేట జిల్లాలో 182 సర్పంచ్ స్థానాలకు 10 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగి
సిద్దిపేట జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. 172 గ్రామపంచాయతీలకు, 1371 వార్డుస్థానాలకు పోలింగ్ జరిగింది. ఉదయం 7నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించా�
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించనున్నారు. ఉదయం 10.45 గంటలకు క్షేత్రంలోని ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాం గణంలోని తోట బావి వద్ద గల కల్యాణ వేదికలో మహోత్సవా�