సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని కడవేర్గు, చుంచనకోట, ఆకునూరు, వేచరేణి, చిట్యాల గ్రామాలకు చెందిన రైతులు ఏర్పా టు చేసుకున్న ఫార్మర్ ప్రొడ్యుసింగ్ ఆర్గనైజింగ్ సంస్థలో నిధుల గోల్మాల్ జరిగిందని రైతు�
సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ శివారులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యం సమీపంలో ఓ అద్దె భవనంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల, కళాశాల కొనసాగుతున్నది. గతంలో ఈ పాఠశా ల, కళాశాల మిరుదొడ్డిలో ఉండే�
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా మొకలు నాటాలన్న యూనియ న్ బ్యాంకు పిలుపు మేరకు సిద్దిపేటలోని రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ �
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకులం, బీసీ, ఎస్సీ వసతి గృహాల్లో విద్యార్థులు సమస్యలతో సతమతమవుతున్నారు. సంబంధితశాఖ ఉన్నతాధికారులు విద్యార్థుల సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకోవడ�
సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని ఎస్సీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో నిర్వాహకులు మెనూ పాటించడం లేదు. బుధవారం విద్యార్థులకు చికెన్ పెటా ల్సి ఉండగా నిర్వాహకులు క్యాప్సికం కర్రీ వండిపెట్టార
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని వెనుకబడిన కులాల విద్యార్థుల వసతిగృహం అసౌకర్యాలకు నిలయంగా మారింది. ప్రీమెట్రిక్ స్థాయిలో పట్టణంలోని కరీంనగర్ రోడ్డులో నిర్వహిస్తున్న ఈ హాస్టల్లో విద్యార్థులు నిత�
ప్రభుత్వ స్కూళ్లల్లోనే ఉత్తమ బోధన ఉంటుందని సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని నిర్మల్నగర్, అలిరాజ్పేట ప్రాథమిక పాఠశాలలు, జగదేవ్పూర్ కేజీబీవీని
కాంగ్రెస్లో ఫ్లెక్సీల లొల్లి మొదలైంది. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని వీరన్నపేటకు చెందిన టీపీసీసీ అధికార ప్రతినిధి మొగుళ్ల రాజిరెడ్డి పుట్టిన రోజును ఆదివారం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో రాజన్న �
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మల్లుపల్లికి తాగునీటిని సరఫరా చేసే మిషన్ భగీరథ ట్యాంకు శిథిలావస్థకు చేరింది. ఇప్పటికే ట్యాంకు కింది భాగం పెచ్చులు ఊడిపోయి ప్రమాద స్థాయికి చేరుకుంది.
‘చినుకు ఆగదు... వరద పారదు’...అన్న చందంగా మారింది సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రాంత పరిస్థితి. వానకాలం ప్రారంభమై దాదాపు రెండు నెలలు గడుస్తున్నా సరైన వర్షాలు లేక కేవ లం ఆరుతడి పంటలకే పరిమితమైన రైతు లు ప్రధా
“సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ (పీఏసీఎస్) ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో 977 మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. ఇందులో లక్ష రూపాయలలోపు 575 మంది తీసుకోగా రాష్ట్ర ప్రభుత్వం లక్ష పంట రుణమాఫీ చేస్తే కేవలం ఈ
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలో వ్యవసాయాధికారులు అందుబాటు లేక రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. గతంలో జీలుగు విత్తనాలు అందించడంలో ఆ శాఖ అధికారులు పట్టించుకోలేదు. దీంతో అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చినప్పట
జవహర్నగర్లో కుక్కల దాడిలో గాయపడిన బాలుడు విహాన్(16 నెలలు) చికిత్స పొందుతూ మృతి చెందాడు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డికి చెందిన భరత్కుమార్, భార్య లక్ష్మి, ఇద్దరు కూతుర్లు, కుమారుడితో కలిసి జవహర్నగర్ల�