తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకొనేందుకు అత్తగారి ఇంటి నుంచి భర్తతో కలిసి సంబురంగా బయలుదేరిన ఆమె, తల్లిగారి ఇంటికి చేరకముందే మార్గమధ్యలో దంపతులిద్దరూ వరద ప్రవాహంలో గల్లంతయ్యారు. ఈ ఘటన ఇరు కుటుంబాల్లో విష�
మొంథా తుఫాన్తో కురిసిన భారీ వర్షానికి సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బుధవారం జలదిగ్బంధంలో చిక్కుకుంది. వరి, మొక్కజొన్న,పత్తి పంటలు నేలకొరిగాయి. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. వడ�
ముంథా తుఫాన్ సిద్దిపేట జిల్లా రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. భారీ వర్షాలకు పెద్దఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. ఎక్కడ చూసినా నేలకొరిగిన పంటలే కనిపిస్తున్నాయి. కొనుగోలు కేంద్రా ల్లో ధాన్యం తడిసి ముద్�
కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన రైతుబజార్ భవనం ఎందుకూ పనికి రాకుండా పోతున్నది. అధికారుల అలసత్వం, స్థానిక ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యంతో భవనాన్ని లక్షణంగా వదిలేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్�
జోర్డాన్ దేశంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న 12 మంది తెలంగాణ వాసుల కష్టాలు, కన్నీళ్లపై చలించిన మాజీమంత్రి హరీశ్రావు స్పందించి, వారికి సంబంధించిన జరిమానా చెల్లించి, దేశానికి రప్పించి, ప్రత్యేక వాహనాల్లో సుర
బిడ్డ పెండ్లి, ఇతరత్రా అవసరాలకు అప్పులు అయ్యాయి. అప్పులు తీర్చి, ఆర్థికంగా నిలదొక్కుకోవాలని భావించి ఎన్నో ఆశలతో జోర్డాన్ దేశానికి వెళ్లిన భూంపల్లికి చెందిన బొమ్మనమైన పోచయ్యకు కాలం కలిసిరాలేదు. జోర్డా�
ఫైనాన్స్ వేధింపులు తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా కేంద్రం సమీపంలో ఎల్లుపల్లిలో చోటుచేసుకున్నది. సిద్దిపేట త్రీటౌన్ పోలీసుల కథనం ప్రకారం..
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుండారంలో మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వ్యవసాయ క్షేత్రంలోని ఇంటిపై కాంగ్రెస్ నాయకులు రాళ్ల దాడికి పాల్పడ్డారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి సనాదుల వివేక్ ప్రమాదవశాత్తు మృతి చెందాడని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అనడం అర్థరహిత
పర్యావరణాన్ని పరిరక్షించేందుకు సిద్దిపేటలో మాజీమంత్రి హరీశ్రావు అన్నివార్డుల్లో స్టీల్ బ్యాంకులు ప్రారంభించారు. సిద్దిపేటలో స్టీల్బ్యాంకులు ఎంతగానో సక్సెస్ అయ్యాయి. వివిధ కార్యక్రమాలు, శుభకార్
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్పై దాడి అనాగరికమని ఎమ్మార్పీఎస్ సిద్దిపేట జిల్లా ఇన్చార్జి మందకుమార్ అన్నారు. భారత చీఫ్ జస్టిస్ గవాయ్పై దాడిని నిరసిస్తూ సోమవారం సిద�