సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో దెబ్బతిన్న రోడ్లు బాగు చేయాలని, అసంపూర్తి రోడ్లను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, అర్ధ
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రామవరం గ్రామానికి చెందిన రైతు రిక్కల శ్రీనివాస్రెడ్డి ఇటీవల కురిసిన మొంథా తుపానుతో పంటనష్టం జరిగి ఆత్మైస్థెర్యం కోల్పోయి ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. రైతు రిక్�
మొంథా తుపాన్ కారణంగా పంటలు దెబ్బతినడా న్ని తట్టుకోలేక ఓ రైతు ప్రాణం తీసుకున్నా డు. కండ్ల ముందే వరిచేనంతా నేలవాలడంతో ధైర్యం కోల్పోయి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా మంగళవారం రాత్రి మరణించాడు.
కన్నతల్లిలా ఓ పాపను సంకనెత్తుకొని, మరో పాపను వేలు పట్టుకొని బడిబాట పట్టిన ఈ బంజారా బాలిక పేరు అజ్మీరా సంధ్యారాణి. ఈమె తాను చదువుకోవడమే కాకుండా మరో ఇద్దరు పిల్లలకు విద్యనందించే చదువుల తల్లిగా మారింది. సిద�
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. దీంతో నేరాల నియంత్రణకు విఘాతం జరిగే అవకాశం ఉంది. మిరుదొడ్డి పోలీసులు ముందుకు వచ్చి దుకాణ సముదాయ యజమానులు, ఆయా కుల సంఘాలు, ప్రజల భాగ
సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలో రోడ్లన్నీ గుంతలమయంగా మారి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రధాన దారి కంకరతేలి, గుంతలుపడి ఏండ్లు గడుస్తున్నా, పట్టించుకునే వారు కరువయ్యారు.
సిద్దిపేట జిల్లాలోని ప్రసిద్ధ కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యా ణం, బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగం, ఆలయ వర్గాలను కలెక్టర్ కె.హై�
బతికిండగానే మంటలో పడి కాలి బూడిదయ్యాడు ఓ పారిశుద్ధ్య కార్మికుడు.. మూర్చవ్యాధి వస్తే సుమారు అర్ధగంట పాటు నేలపై పడి కొట్టుకుంటూ తిరిగి యాధాస్థానానికి వస్తాడు. కానీ ఈ సారి మూర్చ వ్యాధి వచ్చిన సమయంలో పక్కనే �
ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడంలో సహకార సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని సిద్దిపేట జిల్లా సహకార అధికారి వరలక్ష్మి, తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ ఎండీ అన్నపూర్ణ అన్నారు. సిద్దిపేట జిల్లా ములుగులో ప్రాథమిక
సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణానికి ప్రధాన తాగు నీటి వనరుగా ఉన్న పెద్ద చెరువు డంపింగ్ యార్డుగా మారుతున్నది. కొన్ని మాసాలుగా చెరువు కట్ట పై గుట్టలు, గుట్టలుగా చెత్త సంచులు పేరుకుపోతున్నా పట్టించుకునే వ�
సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని జాతీయ రహదారి పై లైట్లు ఎందుకు వెలగడం లేదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అధికారులను ప్రశ్నించారు.పట్టణంలో జాతీయ రహదారి నిర్మా ణం వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులపై
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో విలువైన వక్ఫ్బోర్డు భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ప్రతి ఏటా విలువైన వక్ఫ్బోర్డు భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుం డా అర్థరాత్రి సమయంలో నిర్మాణాలు కొనసాగిస్తున్నార�
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని రోడ్ల మరమ్మతుల కోసం రూ.175 కోట్ల నిధులు మంజూరు చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశా రు. దుబ్బాక మున్సిపాలిటీతో పాటు నియో�
తెలంగాణలో పశువులను పూజించే గొప్ప సంస్కృతి ఉందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంలో బుధవారం రాత్రి యాదవసంఘం ఆధ్వర్యంలో సదర్ ఉత్సవం నిర్వహించా�
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం చిరుత మృతిచెందింది. జిల్లా అటవీశాఖ అధికారి శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకొని చిరుత కళేబరాన్ని పరిశీలించారు. చిరుత కళేబరానికి జ�