సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలోని మల్లికార్జున స్వామి క్షేత్రం బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. ఆలయ ఆచార, సంప్రదాయాల ప్రకారం సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారంతో స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయ
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో తాను చదివిన సర్కారు బడి అంటే సీఎం కేసీఆర్కు అమితమైన ప్రేమాభిమానాలు. తనకు విద్యాబుద్ధులు నేర్పి ఇంతటి వాడిని చేసిన ఆ బడి రుణం తీర్చుకున్నారు కేసీఆర్.
అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. అన్ని వర్గాల పండుగలకు ప్రాధాన్యత ఇస్తున్నది. హిందువులకు బతుకమ్మ చీరలు, ముస్లింలకు రంజిన్తోపా అందించి పండుగ రోజు ప్రజలంతా సంతోషంగా గ�
లోక కల్యాణార్థం, విశ్వశాంతి కోసం యాగాలు చేయడం గొప్ప విషయమని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. సిద్దిపేటలో కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి పర్యవేక్షణలో నేటి(శనివారం) నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు జరుగనున్న ‘�
‘సిద్దిపేట జిల్లాలో 50 వేల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నాం.. ఆ దిశగా రైతాంగానికి అవగాహన కల్పించాలి.. సాగు చేసేలా చూడాలి.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది’..
పేదింటి ఆడపిల్లల పెండ్లిలకు సాయం చేస్తున్న ఒకే ఒక్క నాయకుడు సీఎం కేసీఆర్, దేశానికే ఆదర్శంగా నిలిచేలా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు అందిస్తున్నారని, ఈ పథకాలతో పేదింటి తల్లికి ధైర్యం వచ్చిందని మంత�
తెలంగాణ ప్రభుత్వ పనితీరు బాగున్నదని జమ్ము, కశ్మీర్కు చెందిన బ్లాక్ డెవలప్మెంట్ చైర్పర్సన్లు (బీడీసీ) ప్రశంసించారు. హరితహారం, పల్లెప్రకృతి వనాలు బాగున్నాయని, పంచాయతీల అభివృద్ధికి తెలంగాణ సర్కారు త�
కార్పొరేట్కు దీటుగా వర్గల్ మండలం గౌరారం గ్రామ జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యనందుతున్నది. ఏయేటా వందశాతం ఫలితాలతో ప్రభంజనం సృష్టిస్తున్నది.
అభివృద్ధి పనులకు తోడుగా విద్యలో సైతం ప్రతిభావంతుల గ్రామంగా గౌరా
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకులలో చోళ రాజులచే 1000 సంవత్సరాల క్రితం శంభుదేవుడి ఆలయం నిర్మించారు. ఆలయం శిథిలావస్థకు చేరడంతో దేవాలయ నిర్మాణకర్త, ప్రముఖ వేద పండితుడు బ్రహ్మశ్రీ జనమంచి సీతారామశర్మ ద�
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో వ్యాయామం తప్పనిసరి అన్నట్లుగా మారింది పరిస్థితి. ప్రతిరోజు నడక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అందరికీ తెలిసిందే కానీ, ఎందుకు ప్రత్యేకంగా సమయం కేటాయించడంలో చాలా మంది వ�
ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థులకు రామాయంపేటలో ఉ చితంగా ఫిజికల్ మేనేజ్మెంట్ శిక్షణను ఉచితంగా ఇస్తున్నట్లు సీఐ చం ద్రశేఖర్రెడ్డి తెలిపారు.