సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ చౌరస్తాలో ఉదయం సమయంలో సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్, హుస్నాబాద్, చేర్యాల, జనగాం, వేములవాడ, కొమురవెల్ల్లికి వెళ్లేందుకు వందల సంఖ్యలో ఉద్యోగులు, ప్రయాణికులు
సాంకేతిక విద్యను నిర్వీర్యం చేసే నిర్ణయాలను ప్రభుత్వం వెంట నే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోన�
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలతో పాటు ఇద్దరు పిల్లలు మృతి చెందిన ఘటన దుబ్బాక పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరా�
ఓటరు జాబితా సమగ్ర సవరణ(సర్)లో మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో మొత్తం 4,60,000 ఓట్లు గల్లంతయ్యాయి. ఈ మూడు జిల్లాల్లో మొత్తం 86,364 మంది ఓటర్లు మృతిచెందిడంతో వారివి తొలిగించారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రాంతంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. జ్వరాల బారినపడ్డ జనాలు దవాఖానల చుట్టూ తిరుగుతున్నారు. ప్రతి ఇంటిలో ఒకరు జ్వరంతో బాధపడుతున్నారు. వర్షాకాలం కావడంతో దోమల బెడద అధికమై
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, అరాచక పాలన కొనసాగిస్తున్నదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మీడియాతో ఆయన మాట
సిద్దిపేట జిల్లా సిద్దిపేట పట్టణంలో మోడల్గా తీర్చిదిద్దిన శ్రీరామకుంట వైకుంఠధామాన్ని మరింతగా సుందరీకరణ చేపడుతున్న నేపథ్యంలో అక్కడ జరుగుతున్న పనులను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు గురు�
మాజీ ఎంపీ, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు కుమారుడు వెంకటేశ్వరరావుతోపాటు ఆయన కుమార్తె, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మికి అనుకూలంగా ఇచ్చిన స్థలాల క్రమబద్ధీకరణ ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వ వైఖ�
సిద్దిపేట జిల్లాలోని రిజర్వాయర్లలో తక్షణమే 30 టీఎంసీల నీటిని ఎత్తిపోసి వచ్చే ఏడాది వరకు సాగు,తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని, రానున్న వేసవిలో నీటిని ఎత్తిపోయడానికి మిడ్ మానేరులో సరిపడా నీళ్లు నిల�
చదువుకు పేదరికం అడ్డుకాదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నవజీవన్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ (న్యూస్) ఆధ్వర్యంలో దళిత �
వ్యవసాయ భూముల మాదిరిగానే పట్టణాల్లోని ఆస్తులకు సబంధించి నక్ష చిత్రాలు తయారుచేసే పనిని మున్సిపల్శాఖ వేగవంతంగా చేపడుతున్నది. దీనికోసం కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సంయుక్తంగా కొన్ని పట్టణాలను ఎంపిక చేయగ
సిద్దిపేట జిల్లా అకెనపల్లి పెద్దవాగులో ఇసుక అక్రమ రవాణాపై మీడియాలో ప్రచురితమైన వరుస కథనాలు అధికార యంత్రాంగంలో కదలికన తెచ్చాయి. ప్రధానంగా ఈనెల 4న ‘మామూళ్లు ఇచ్చుకో .. ఇసుక తోడేసుకో’ అనే శీర్షికన ‘నమస్తే త�