బెల్లంపల్లికి చెందిన శివిని ఆమని గత నెల 15న జిల్లా కేంద్రంలోని టచ్ హాస్పిటల్లో చేరగా, వైద్యులు మూడు ఆపరేషన్లు చేయడం వల్ల ప్రాణాపాయ స్థితికి వెళ్లిన విషయం విదితమే. ప్రస్తుతం ఆమె దవాఖానలో తల్లడిల్లుతుండ�
సర్కారు బడుల్లో పంతుళ్ల విధుల డుమ్మాకు కళ్లెం వేసేందుకు వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రత్యేక కార్యాచర ణ చేపట్టారు. మూడు నెలలుగా అనేక పాఠశాలలను ఆ కస్మికంగా తనిఖీలు చేసి ఉపాధ్యాయుల హాజరు నియమావళి సరి�
ఛాతి నొప్పి రావడంతో ఓ మహిళ ఆర్ఎంపీ వద్దకు వెళ్లగా.. జ్వరానికి సంబంధించిన చికిత్స అందించాడు. ఓవర్ డోస్తో మందులు ఇవ్వడంతో ఆమె మృతి చెందింది. ఈ ఘటన ములుగు జిల్లా ములుగు మండలం అబ్బాపురం గ్రామంలో ఆలస్యంగా వ�
స్టాఫ్నర్స్ సీనియార్టీ జాబితాలో అవకతవకలు జరిగాయని స్వయంగా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీపీహెచ్) కార్యాలయం ఒప్పుకున్నది. కొన్నాళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా నర్సింగ్ ఆఫీసర్లు ఆరోపిస్తున్నదే నిజ�
ప్రజావాణికి డుమ్మాకొట్టిన అధికారులపై కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే సీరియస్ అయ్యారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్కు దాదాపు 20 శాఖలకుపైగా అధికారులు హాజరుకాకపోవడంతో ఆయన అసహనం వ్యక్తం చేశ�
అదానీ గ్రూప్ సంస్థలకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సంబంధిత పార్టీ లావాదేవీలు, లిస్టింగ్ నిబంధనల ఉల్లంఘనలకుగాను గౌతమ్ అదానీకి చెందిన 7 కంపెనీలకు ఈ నోటీసులు వెళ్లాయి. ఈ మే�
పది పరీక్ష పత్రాల మూల్యాంకానికి రాని 385 మంది ఉపాధ్యాయులకు మేడ్చల్ విద్యాశాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వీరిలో దాదాపు ఏడాది క్రితం మరణించిన ఒక ఉపాధ్యాయురాలికి నోటీసుల రావడం ఉపాధ్యాయ వర్గాల్లో చర్చన�
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో తన ఓటమికి నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరేందర్రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి రోహిత్రావే కారణమంటూ ఆ పార్టీ కరీంనగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ పురమల్ల శ్రీనివాస్ ఈనెల
IndiGo | ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo), ముంబై ఎయిర్ పోర్టు (Mumbai Airport)కు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (The Ministry of Civil Aviation) షోకాజ్ నోటీసులు (show-cause notices) జారీ చేసింది.
ఇంటర్ సమాధాన పత్రాల మూ ల్యాంకన విధులకు లెక్చరర్లు డుమ్మా కొట్టారు. ఈ విషయాన్ని అధికారులు సీరియస్గా తీసుకొన్నారు. లెక్చరర్లను రిలీవ్ చేయని ప్రిన్సిపాళ్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
విద్యుత్తు బిల్లుల్లో వ్యత్యాసాలు చూపుతూ.. గ్రామీణ ప్రాంతాలు, తండాల్లో మీటర్లు లేకపోయినా బిల్లులు వసూలు చేసిన సంఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.